हिन्दी | Epaper
అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్

Singareni : సింగరేణిలో సెలవులు రద్దు

Sudheer
Singareni : సింగరేణిలో సెలవులు రద్దు

దేశంలో ఏర్పడిన యుద్ధ సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో సింగరేణి సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు, అధికారులు సెలవుల్లో ఉండకూడదని యాజమాన్యం స్పష్టం చేసింది. ప్రభుత్వం నుంచి వచ్చిన తాజా ఆదేశాల ప్రకారం, పౌర రక్షణ కసరత్తులు కొనసాగుతున్న నేపథ్యంలో ఎలాంటి ఖాళీలు లేకుండా ప్రతి ఉద్యోగి తన పని ప్రదేశంలో హాజరై ఉండాల్సిందిగా తెలిపింది. దీంతో సింగరేణిలో పనిచేస్తున్న సిబ్బందికి తాత్కాలికంగా సెలవుల మీద ఆంక్షలు అమలులోకి వచ్చాయి.

సెలవుల్లో ఉన్న అధికారులు వెంటనే విధుల్లో చేయాలి

ఇందులో భాగంగా ఇప్పటికే సెలవుల్లో ఉన్న అధికారులు వెంటనే తమ విధుల్లో హాజరై రిపోర్ట్ చేయాల్సిందిగా యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. అత్యవసర పరిస్థితుల్లో సేవల అవసరం ఎక్కువగా ఉండేందున ఎలాంటి విఘాతం లేకుండా పనులు కొనసాగించేందుకు ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొంది. దేశ భద్రతకు సంబంధించిన అంశాల్లో ఎలాంటి రిస్క్ తీసుకోకుండా అన్ని విభాగాలు సమర్థంగా పనిచేయాలని స్పష్టం చేసింది.

బొగ్గు ఉత్పత్తి లో జాప్యం ఉండకూడదు

ఈ నిర్ణయం నేపథ్యంలో సింగరేణి సంస్థలో అలర్ట్ స్థాయిలో చర్యలు చేపట్టబడ్డాయి. అత్యవసర సమయాల్లో బొగ్గు ఉత్పత్తి, రవాణా వంటి కీలక విభాగాల్లో జాప్యం జరగకుండా చూసేందుకు ప్రణాళికలు రూపొందించాయి. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి సమాచారాన్ని సమయానుకూలంగా పంచుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సంస్థ హెచ్చరించింది.

Read Also : India – Pakistan War : పాక్ కాల్పుల్లో భారత మహిళ మృతి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870