हिन्दी | Epaper
రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్

కాంగ్రెస్‌పై భారీ నిరసనల ప్రణాళికతో బీఆర్‌ఎస్

Sukanya
కాంగ్రెస్‌పై భారీ నిరసనల ప్రణాళికతో బీఆర్‌ఎస్

రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో వరుస రైతు నిరసనలు చేయాలనీ ప్రణాళిక చేస్తుంది. నల్గొండలో మంగళవారం రైతు మహా ధర్నాకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, రైతులకు ద్రోహం చేస్తుందని బీఆర్‌ఎస్ విమర్శలను తీవ్రం చేసింది.

సోమవారం తెలంగాణ భవన్‌లో మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ ఫిరాయింపు రాజకీయాలు, కీలక పథకాల అమలులో అపసవ్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వాగ్దానం చేసిన రుణమాఫీకి రూ .41 వేల కోట్లకు పైగా నిధులు అవసరం కాగా రూ .20 వేల కోట్లు మాత్రమే విడుదల చేశారన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో రైతుబంధు , రైతుబీమా , రుణమాఫీల ద్వారా రైతుల కోసం రూ .1.06 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేశాం అని బీఆర్‌ఎస్ కార్యకర్తలు, రైతులపై పోలీసుల చర్యలకు కాంగ్రెస్‌ ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. దాడులు జరిగినా రైతుల హక్కుల కోసం పోరాడుతూనే ఉంటాం అని పేర్కొన్నారు.

ప్రత్యేక ప్రెస్‌మీట్‌లో బిఆర్‌ఎస్ నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ అసాధారణ నిరసనకు నాయకత్వం వహించారు, అబద్ధాలు మరియు తప్పుడు వాగ్దానాలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులకు టాయిలెట్ క్లీనర్‌లను పంపారు . ఇందిరమ్మ ఇళ్లు , రైతు భరోసా నిధులు జమ చేస్తామని 100 రోజుల హామీని నెరవేర్చడంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విఫలమయ్యారని విలేకరుల సమావేశంలో ఆరోపించారు. కాంగ్రెస్ అబద్ధాల పునాదిపై నడుస్తోంది అని వారి మోసపు దుర్గంధం డ్రైనేజీ కంటే ఘోరంగా ఉంది. అందుకే నిరసనగా ఈ టాయిలెట్ క్లీనర్లను గాంధీభవన్‌కు పంపుతున్నాం’ అని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870