हिन्दी | Epaper
అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు

Accident: ఆటో బస్ డీ కొన్న దృశ్యం

Ramya
Accident: ఆటో బస్ డీ కొన్న దృశ్యం

ఆటో బస్ ఢీకొని ఇద్దరు మృతి- అతి వేగమే ప్రమాదానికి కారణం

Accident: ఆర్టీసీ బస్సు ఆటో ఢీ కొన్న ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన మెదక్ (Medak) మండలంలోని మొంబోజిపల్లి (Mombojipalli) వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే కొల్చారం మండలంలోని పోత శెట్టి పల్లికి చెందిన శ్రీకాంత్ (26), కౌడిపల్లి కి చెందిన నరేష్ ఆటో లో మెదక్ వస్తున్నారు. ఆటో డ్రైవర్ శ్రీకాంత్ (Srikanth) ముందుగా వెళ్తున్న బైక్ ని ఓవర్ టేక్ చేసేందుకు అతి వేగంగా వెళ్లడం తో ఆర్టీసీ బస్సు ను గమనించక దానికి డీ కొట్టడం జరిగింది. రెండు వాహనాలు వేగంగా ఉండటంతో ఆటో బస్ ని ఢీ కొని (Accident) నుజ్జు అయ్యింది. దీంతో ఆటో డ్రైవర్ శ్రీకాంత్ , నరేష్ అక్కడికక్కడే మృతి చెందారు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ మేరకు రూరల్ సీఐ రాజశేఖర్ (CI Rajasekhar), ఎస్ ఐ లు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతులను పోస్టుమార్టం నిమిత్తం మెదక్ (Medak) ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Read also: Patancheruvu: పటాన్‌చెరువు కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఐదుగురు మృతి?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870