हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Mumbai High Alert: ముంబైలో విమానాశ్రయం, తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపులు..

Shobha Rani
Mumbai High Alert: ముంబైలో విమానాశ్రయం, తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపులు..

దేశ ఆర్ధిక రాజధాని ముంబై (Mumbai) అంతర్జాతీయ విమానాశ్రయం, తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంపై మరోసారి బాంబు దాడి చేస్తామని బెదిరింపు లేఖను ముంబై విమానాశ్రయ పోలీసుల ఇ-మెయిల్ ఐడికి మెయిల్ ద్వారా పంపించారు. తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్, విమానాశ్రయంపై బాంబు దాడి జరుగనున్నదని ఆ ఇమెయిల్ లో పేర్కొన్నారు. ముంబై (Mumbai) పోలీసులకు ఓ బాంబు బెదిరింపు ఈమెయిల్ రావడంతో నగరంలో హై అలెర్ట్ ప్రకటించారు. ఇ-మెయిల్ లో ముంబై (Mumbai) అంతర్జాతీయ విమానాశ్రయం, తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ పై దాడి చేస్తామని హెచ్చరించారు. భద్రతా విభాగాలు తీవ్రంగా స్పందించాయి, నగరమంతటా పారామిలిటరీ దళాలు మోహరించారు.

Mumbai High Alert: ముంబైలో విమానాశ్రయం, తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపులు..
Mumbai High Alert: ముంబైలో విమానాశ్రయం, తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపులు..


డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ టీంలు రంగంలోకి
ముంబై విమానాశ్రయం, తాజ్ మహల్ ప్యాలెస్ పై బాంబు దాడి చేస్తామని బెదిరింపు ఇ-మెయిల్ కలకలం సృష్టించింది. పోలీసులు, భద్రతా సంస్థలు అప్రమత్తమై దర్యాప్తు ప్రారంభించాయి. ఆ మెయిల్‌లో ఉగ్రవాదులు అఫ్జల్ గురు, సైవక్కు శంకర్‌లను “అన్యాయంగా ఉరితీయడం” గురించి ప్రస్తావిస్తూ.. బెదిరింపు లేఖలో పేర్కొన్నారు. ముంబై (Mumbai) పోలీసులు ఆ మెయిల్ పంపిన వ్యక్తిని పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ముంబై నగరం అత్యధిక నిఘా కింద ఉంది. అధికారులు ఇప్పటికిప్పుడు ఆపరేషన్‌లను కొనసాగి స్తుండగా, ప్రజలు భయపడకుండానే అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఉగ్రవాద శక్తులు మళ్లీ తలెత్తే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో కేంద్రం మరియు రాష్ట్రం సమన్వయంతో సమగ్ర భద్రతా చర్యలు తీసుకుంటున్నాయి.
బెదిరింపు మెయిల్ వివరాలు – ఉగ్రవాద వ్యాఖ్యలు కలకలం
బెదిరింపు ఈమెయిల్స్ అందిన తర్వాత భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. దీని తరువాత ముంబై అంతటా పారామిలిటరీ దళాలను మోహరించారు. ఇక్కడ డాగ్ స్క్వాడ్ బృందం ముంబై(Mumbai) లోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం, తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్‌లోని ప్రతి మూలను శోధించింది. ముంబై పోలీసులు ఆ మెయిల్ పంపిన వ్యక్తి కోసం వెతకడం ప్రారంభించారు. గతంలో కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు దాడి బెదిరింపు వచ్చింది. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత, భద్రత విషయంలో ప్రత్యేక నిఘా పెడుతున్నారు. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఉగ్రవాదులు 26 మంది అమాయక పర్యాటకులను చంపారు. మరణించిన పర్యాటకులలో చాలా మంది మహారాష్ట్రకు చెందినవారు. ఈ దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు భారతదేశం పాకిస్తాన్, పీవోకేలో వైమానిక దాడులు చేసింది. భారత సైన్యం పాకిస్తాన్ సరిహద్దులోకి ప్రవేశించి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఇందులో 100 మందికి పైగా మరణించారు.

Read Also: India-pak : గ్లోబల్ స్థాయిలో మోడీ కొత్త వ్యూహం..

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇజ్రాయిల్ పర్యటనకు ప్రధాని మోదీ.. షెడ్యూల్ ఇదే!
4:48

ఇజ్రాయిల్ పర్యటనకు ప్రధాని మోదీ.. షెడ్యూల్ ఇదే!

ప్రియురాలి కోసం అర్ధరాత్రి వచ్చి హతమైన మాఫియా డాన్

ప్రియురాలి కోసం అర్ధరాత్రి వచ్చి హతమైన మాఫియా డాన్

భారతీయులపై అమెరికాలో రేసిస్టు ట్రోల్..దిగ్గజ కంపెనీ సీఈఓ స్పందన

భారతీయులపై అమెరికాలో రేసిస్టు ట్రోల్..దిగ్గజ కంపెనీ సీఈఓ స్పందన

ఇదేం పిచ్చి రా.. లైవ్ లో భార్య ప్రసవ వేదన

ఇదేం పిచ్చి రా.. లైవ్ లో భార్య ప్రసవ వేదన

ఎప్‌స్టీన్ ఫైల్స్ లో బ్రిటన్ మాజీ రాయబారి అరెస్ట్ ..ఆపై బెయిల్​

ఎప్‌స్టీన్ ఫైల్స్ లో బ్రిటన్ మాజీ రాయబారి అరెస్ట్ ..ఆపై బెయిల్​

కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు

కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు

60 దేశాలతో ‘పార్లమెంటరీ ఫ్రెండ్‌షిప్ గ్రూప్స్

60 దేశాలతో ‘పార్లమెంటరీ ఫ్రెండ్‌షిప్ గ్రూప్స్

డ్రగ్ డాన్ ఎల్ మెంచో అంతం, లవర్ ట్రాక్‌తో చిక్కాడా?

డ్రగ్ డాన్ ఎల్ మెంచో అంతం, లవర్ ట్రాక్‌తో చిక్కాడా?

నేను ఎంతకాలం ఉంటానో?” ట్రంప్ షాకింగ్ కామెంట్స్!

నేను ఎంతకాలం ఉంటానో?” ట్రంప్ షాకింగ్ కామెంట్స్!

వాణిజ్య ఒప్పందాలపై విధిస్తామని ట్రంప్ హెచ్చరిక

వాణిజ్య ఒప్పందాలపై విధిస్తామని ట్రంప్ హెచ్చరిక

కిష్టవాడ్ లో 326 రోజులు సాగిన ‘ఆపరేషన్ త్రాషి-1’ సక్సెస్

కిష్టవాడ్ లో 326 రోజులు సాగిన ‘ఆపరేషన్ త్రాషి-1’ సక్సెస్

గిన్నిస్ రికార్డుల్లో చోటు సంపాదించుకున్న ‘గీ జోరోనిమో’

గిన్నిస్ రికార్డుల్లో చోటు సంపాదించుకున్న ‘గీ జోరోనిమో’

📢 For Advertisement Booking: 98481 12870