हिन्दी | Epaper
గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య

Chandrababu Naidu : విశాఖను ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దడంపై సీఎం చంద్రబాబు సమీక్ష

Divya Vani M
Chandrababu Naidu : విశాఖను ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దడంపై సీఎం చంద్రబాబు సమీక్ష

ఆంధ్రప్రదేశ్‌ను ఇంధన పరంగా స్వావలంబిగా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు (Chandrababu Naidu) పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా, సచివాలయంలో నీతి ఆయోగ్, ఐఎస్‌ఈజీ ప్రతినిధులతో ముఖ్య సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఇంధన మార్పులపై అవగాహన ఒప్పందాన్ని ప్రభుత్వం కుదుర్చుకుంది.చంద్రబాబు మాట్లాడుతూ, “1998లోనే విద్యుత్ రంగ సంస్కరణలకు బీజం వేసాం. 2014లో పునరుత్పాదక విద్యుత్‌పై దృష్టి పెంచాం. అదే ఇప్పుడు చవక విద్యుత్ ఉత్పత్తికి దోహదమవుతోంది,” అన్నారు. ప్రజలే ఉత్పత్తిదారులుగా, వినియోగదారులుగా మారేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.

పునరుత్పాదక విద్యుత్‌కు ప్రభుత్వ ప్రాధాన్యత

సౌర, పవన విద్యుత్తుతో పాటు బ్యాటరీ స్టోరేజ్, గ్రీన్ హైడ్రోజన్, పంప్డ్ ఎనర్జీ రంగాల్లో రాష్ట్రానికి పుష్కల వనరులు ఉన్నాయని సీఎం తెలిపారు. పరిశుభ్రమైన విద్యుత్‌ ఉత్పత్తిలో ఏపీ ఆదర్శంగా నిలవాలనే లక్ష్యంతో ఈ ప్రణాళికలు రూపొందించబడ్డాయి.2019లో విద్యుత్ వినియోగం 55.6 బిలియన్ యూనిట్లు కాగా, 2025 నాటికి ఇది 69.7 బిలియన్ యూనిట్లను అధిగమించింది. 2035 నాటికి డిమాండ్ 163.9 బిలియన్ యూనిట్లు చేరుతుందని అంచనా. దీనిని ఎదుర్కొనేలా ప్రభుత్వం భారీ స్థాయిలో ప్రణాళికలు రూపొందిస్తోంది.

భారీ పెట్టుబడులతో క్లీన్ఎనర్జీ లక్ష్యాలు

2029 నాటికి 78.5 GW సౌర, 35 GW పవన, 22 GW పంప్డ్ స్టోరేజ్, 1.5 MMT గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. రూ.5.78 లక్షల కోట్ల పెట్టుబడులు ఇప్పటికే రాష్ట్రాన్ని వైపు మళ్లాయి.

విశాఖపట్నం కేంద్రంగా ఆర్థిక పురోగతి

విశాఖపట్నాన్ని (Visakhapatnam) దేశంలోని ప్రధాన ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వ చర్యలు కొనసాగుతున్నాయి. క్లీన్ ఎనర్జీ, గ్రీన్ టెక్నాలజీ ఆధారంగా సమగ్ర అభివృద్ధికి ఇవే దారి చూపుతాయని అధికారుల అంచనా.ఈ సమావేశంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రమణ్యం, సీఎస్ విజయానంద్, ఐఎస్‌ఈజీ ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Read Also : Nara Lokesh : డీఎస్సీ పరీక్షల పై మంత్రి నారా లోకేశ్ స్పందన

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

దివ్యాంగులకు గుడ్ న్యూస్.. రూ.12 కోట్లు విడుదల

దివ్యాంగులకు గుడ్ న్యూస్.. రూ.12 కోట్లు విడుదల

లడ్డూ నెయ్యి వివాదంపై రాజకీయ దుమారం

లడ్డూ నెయ్యి వివాదంపై రాజకీయ దుమారం

స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీ.. ఏడుగురు విద్యార్థులకు గాయాలు
0:22

స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీ.. ఏడుగురు విద్యార్థులకు గాయాలు

మదనపల్లి మార్కెట్లో టమోటా ధరలు భారీగా పతనం

మదనపల్లి మార్కెట్లో టమోటా ధరలు భారీగా పతనం

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
1:20

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

మార్చి నాటికి విజయవాడ బైపాస్ పనులు పూర్తి

మార్చి నాటికి విజయవాడ బైపాస్ పనులు పూర్తి

తాడేపల్లిగూడెంలో కొత్త విమానాశ్రయం ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదన

తాడేపల్లిగూడెంలో కొత్త విమానాశ్రయం ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదన

నేడు అధికారులతో డిప్యూటీ సీఎం పవన్‌ సమీక్ష

నేడు అధికారులతో డిప్యూటీ సీఎం పవన్‌ సమీక్ష

జైలు నుంచి విడుదలైన చెవిరెడ్డి.. ఘన స్వాగతం పలికిన వైసీపీ నేతలు

జైలు నుంచి విడుదలైన చెవిరెడ్డి.. ఘన స్వాగతం పలికిన వైసీపీ నేతలు

క్యాన్సర్ అట్లాస్ విడుదల చేసిన చంద్రబాబు

క్యాన్సర్ అట్లాస్ విడుదల చేసిన చంద్రబాబు

ఏపీలో బార్ లైసెన్సులకు రీ-నోటిఫికేషన్

ఏపీలో బార్ లైసెన్సులకు రీ-నోటిఫికేషన్

జగన్‌కు సవాల్! 11న అసెంబ్లీకి రావాలన్న కొల్లు రవీంద్ర

జగన్‌కు సవాల్! 11న అసెంబ్లీకి రావాలన్న కొల్లు రవీంద్ర

📢 For Advertisement Booking: 98481 12870