हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

విజయవాడ నుంచి టూర్ ప్యాకేజీ తో హాయిగా ప్రయాణం

Anusha
విజయవాడ నుంచి టూర్ ప్యాకేజీ తో హాయిగా ప్రయాణం

సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర భక్తుల కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) మరో ప్రత్యేక ప్యాకేజీని ప్రవేశపెట్టింది. గతంలో సికింద్రాబాద్ నుంచి పలు టూర్లను అందుబాటులోకి తీసుకొచ్చిన ఐఆర్‌సీటీసీ, ఈసారి విజయవాడ కేంద్రంగా కొత్త సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర ప్యాకేజీని ప్రారంభించింది.ఈ యాత్రకు భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రత్యేకంగా నడవనుంది. మొత్తం 11 రాత్రులు/12 పగళ్లు కొనసాగనున్న ఈ యాత్ర ఏప్రిల్ 8వ తేదీన విజయవాడ నుంచి ప్రారంభమవుతుంది. ఈ ప్యాకేజీలో భాగంగా భక్తులు సప్త జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శించుకునే అవకాశం పొందుతారు.

యాత్ర వివరాలు

ఈ భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్‌లో మొత్తం 718 సీట్లు అందుబాటులో ఉంటాయి.స్లీపర్ క్లాస్ – 460 సీట్లు.3ఏసీ క్లాస్ – 206 సీట్లు.2ఏసీ క్లాస్ – 52 సీట్లు.ఈ రైలు విజయవాడ నుంచి బయలుదేరి ఖమ్మం, ఖాజీపేట్, సికింద్రాబాద్, నిజామాబాద్, నాందేడ్, పూర్ణ స్టేషన్‌లలో హాల్ట్ చేయనుంది. ప్రయాణికులు ఈ స్టేషన్లలో ఎక్కే, దిగే అవకాశం కలదు.

యాత్రలో కవరయ్యే ముఖ్య క్షేత్రాలు

ఈ ప్యాకేజీ సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర కావడంతో భక్తులు ఈ యాత్రలో ఈ ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శించవచ్చు.

ఉజ్జయిని – మహా కాళేశ్వర్
ఓంకారేశ్వర్ – ఓంకారేశ్వర దేవస్థానం
ద్వారకా – నాగేశ్వర జ్యోతిర్లింగం
సోమ్‌నాథ్ – సోమనాథేశ్వరుడి ఆలయం
పుణే – భీమశంకర్ జ్యోతిర్లింగం
నాసిక్ – త్రయంబకేశ్వర ఆలయం
ఔరంగాబాద్ – ఘృష్ణేశ్వరుడి ఆలయం
ఈ యాత్ర చివరగా ఔరంగాబాద్‌లో ఘృష్ణేశ్వర దర్శనం అనంతరం విజయవాడకు తిరిగి చేరుకుంటుంది.

domestic train

ప్యాకేజీ ఛార్జీలు

స్లీపర్ క్లాస్ (ఎకానమీ),పెద్దలకు: ₹20,890
పిల్లలకు (5-11 సంవత్సరాలు): ₹19,555
3 ఏసీ (స్టాండర్డ్),పెద్దలకు: ₹33,735
పిల్లలకు: ₹32,160
2 ఏసీ (కంఫర్ట్),పెద్దలకు: ₹44,375
పిల్లలకు: ₹42,485

యాత్ర ప్రత్యేకతలు

ఈ ప్యాకేజీ ద్వారా భక్తులు భోజనం, వసతి, దర్శన టిక్కెట్లు పొందవచ్చు.
ప్రత్యేక గైడ్‌ల సాయంతో ప్రతి ఆలయంలో విశేషమైన పూజలు చేయించుకోవచ్చు.
భక్తులకు సురక్షిత ప్రయాణం, సౌకర్యవంతమైన వసతి, భక్తి యాత్రలో అద్భుత అనుభూతి గ్యారంటీ.ఈ ప్యాకేజీ గురించి మరింత సమాచారం కోసం ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌ లేదా ఐఆర్‌సీటీసీ టూరిజం ఆఫీస్‌ను సంప్రదించవచ్చు. సప్త జ్యోతిర్లింగ దర్శనానికి ఇది ఒక గొప్ప అవకాశం.ఈ ప్యాకేజీ ఆధ్యాత్మిక పర్యాటకులను ఆకర్షించేందుకు రూపొందించబడింది. జ్యోతిర్లింగ దర్శనానికి ఆసక్తి ఉన్న భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

జుళిపిస్తున్న “స్క్రబ్‌ టైఫస్‌”..ఐదుకి చేరిన మృతుల సంఖ్య

జుళిపిస్తున్న “స్క్రబ్‌ టైఫస్‌”..ఐదుకి చేరిన మృతుల సంఖ్య

జగన్ లెంపలు వేసుకుని క్షమాపణ చెప్పాలి: సోమిరెడ్డి

జగన్ లెంపలు వేసుకుని క్షమాపణ చెప్పాలి: సోమిరెడ్డి

గ్లోబల్ టాయ్ పార్క్ తో భారీగా ఉపాధి

గ్లోబల్ టాయ్ పార్క్ తో భారీగా ఉపాధి

యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం

యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం

అమరావతి అభివృద్ధికి వేగం: కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్

అమరావతి అభివృద్ధికి వేగం: కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్

తిరుమలలో కీలక మార్పులు: వీధులకు భక్తుల పేర్లు, టికెట్లపై కొత్త అప్డేట్

తిరుమలలో కీలక మార్పులు: వీధులకు భక్తుల పేర్లు, టికెట్లపై కొత్త అప్డేట్

పరకామణి చోరీ, కల్తీనెయ్యి కేసులపై మాజీ సిఎం వ్యాఖ్యల దుమారం!

పరకామణి చోరీ, కల్తీనెయ్యి కేసులపై మాజీ సిఎం వ్యాఖ్యల దుమారం!

నకిలీ మద్యం వ్యవహారంపై 6న కోర్టులో చార్జీషీట్ దాఖలు

నకిలీ మద్యం వ్యవహారంపై 6న కోర్టులో చార్జీషీట్ దాఖలు

పెద్ద ఎత్తున ముందుకు వస్తున్న ఇన్వెస్టర్లు

పెద్ద ఎత్తున ముందుకు వస్తున్న ఇన్వెస్టర్లు

2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ

2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ

జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు

జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు

నెల్లూరు జిల్లాలో కుండపోత! జలదిగ్బంధంలో నగరం

నెల్లూరు జిల్లాలో కుండపోత! జలదిగ్బంధంలో నగరం

📢 For Advertisement Booking: 98481 12870