हिन्दी | Epaper
గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య

విజయవాడ నుంచి టూర్ ప్యాకేజీ తో హాయిగా ప్రయాణం

Anusha
విజయవాడ నుంచి టూర్ ప్యాకేజీ తో హాయిగా ప్రయాణం

సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర భక్తుల కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) మరో ప్రత్యేక ప్యాకేజీని ప్రవేశపెట్టింది. గతంలో సికింద్రాబాద్ నుంచి పలు టూర్లను అందుబాటులోకి తీసుకొచ్చిన ఐఆర్‌సీటీసీ, ఈసారి విజయవాడ కేంద్రంగా కొత్త సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర ప్యాకేజీని ప్రారంభించింది.ఈ యాత్రకు భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రత్యేకంగా నడవనుంది. మొత్తం 11 రాత్రులు/12 పగళ్లు కొనసాగనున్న ఈ యాత్ర ఏప్రిల్ 8వ తేదీన విజయవాడ నుంచి ప్రారంభమవుతుంది. ఈ ప్యాకేజీలో భాగంగా భక్తులు సప్త జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శించుకునే అవకాశం పొందుతారు.

యాత్ర వివరాలు

ఈ భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్‌లో మొత్తం 718 సీట్లు అందుబాటులో ఉంటాయి.స్లీపర్ క్లాస్ – 460 సీట్లు.3ఏసీ క్లాస్ – 206 సీట్లు.2ఏసీ క్లాస్ – 52 సీట్లు.ఈ రైలు విజయవాడ నుంచి బయలుదేరి ఖమ్మం, ఖాజీపేట్, సికింద్రాబాద్, నిజామాబాద్, నాందేడ్, పూర్ణ స్టేషన్‌లలో హాల్ట్ చేయనుంది. ప్రయాణికులు ఈ స్టేషన్లలో ఎక్కే, దిగే అవకాశం కలదు.

యాత్రలో కవరయ్యే ముఖ్య క్షేత్రాలు

ఈ ప్యాకేజీ సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర కావడంతో భక్తులు ఈ యాత్రలో ఈ ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శించవచ్చు.

ఉజ్జయిని – మహా కాళేశ్వర్
ఓంకారేశ్వర్ – ఓంకారేశ్వర దేవస్థానం
ద్వారకా – నాగేశ్వర జ్యోతిర్లింగం
సోమ్‌నాథ్ – సోమనాథేశ్వరుడి ఆలయం
పుణే – భీమశంకర్ జ్యోతిర్లింగం
నాసిక్ – త్రయంబకేశ్వర ఆలయం
ఔరంగాబాద్ – ఘృష్ణేశ్వరుడి ఆలయం
ఈ యాత్ర చివరగా ఔరంగాబాద్‌లో ఘృష్ణేశ్వర దర్శనం అనంతరం విజయవాడకు తిరిగి చేరుకుంటుంది.

domestic train

ప్యాకేజీ ఛార్జీలు

స్లీపర్ క్లాస్ (ఎకానమీ),పెద్దలకు: ₹20,890
పిల్లలకు (5-11 సంవత్సరాలు): ₹19,555
3 ఏసీ (స్టాండర్డ్),పెద్దలకు: ₹33,735
పిల్లలకు: ₹32,160
2 ఏసీ (కంఫర్ట్),పెద్దలకు: ₹44,375
పిల్లలకు: ₹42,485

యాత్ర ప్రత్యేకతలు

ఈ ప్యాకేజీ ద్వారా భక్తులు భోజనం, వసతి, దర్శన టిక్కెట్లు పొందవచ్చు.
ప్రత్యేక గైడ్‌ల సాయంతో ప్రతి ఆలయంలో విశేషమైన పూజలు చేయించుకోవచ్చు.
భక్తులకు సురక్షిత ప్రయాణం, సౌకర్యవంతమైన వసతి, భక్తి యాత్రలో అద్భుత అనుభూతి గ్యారంటీ.ఈ ప్యాకేజీ గురించి మరింత సమాచారం కోసం ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌ లేదా ఐఆర్‌సీటీసీ టూరిజం ఆఫీస్‌ను సంప్రదించవచ్చు. సప్త జ్యోతిర్లింగ దర్శనానికి ఇది ఒక గొప్ప అవకాశం.ఈ ప్యాకేజీ ఆధ్యాత్మిక పర్యాటకులను ఆకర్షించేందుకు రూపొందించబడింది. జ్యోతిర్లింగ దర్శనానికి ఆసక్తి ఉన్న భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు, పవన్ విషం చిమ్మారన్న అంబటి

లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు, పవన్ విషం చిమ్మారన్న అంబటి

కర్నూలులో ఎమ్మార్పీఎస్ నేత దారుణ హత్య

కర్నూలులో ఎమ్మార్పీఎస్ నేత దారుణ హత్య

ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ వేగవంతం

ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ వేగవంతం

కూలి పనులు చేసుకుంటూ గ్రూప్-2 ఉద్యోగం సాధించిన యువతి

కూలి పనులు చేసుకుంటూ గ్రూప్-2 ఉద్యోగం సాధించిన యువతి

మున్సిపాలిటీల్లో అభివృద్ధిపై మేథోమధనం

మున్సిపాలిటీల్లో అభివృద్ధిపై మేథోమధనం

గుంటూరు జీజీహెచ్‌లో మాతా–శిశు కేంద్రం ప్రారంభం

గుంటూరు జీజీహెచ్‌లో మాతా–శిశు కేంద్రం ప్రారంభం

అనుమానంతో భార్యను పశువులా కోసేసి చంపిన భర్త

అనుమానంతో భార్యను పశువులా కోసేసి చంపిన భర్త

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య

ఐగాట్ కర్మయోగి పోర్టల్లో ఎపి జాతీయ రికార్డు

ఐగాట్ కర్మయోగి పోర్టల్లో ఎపి జాతీయ రికార్డు

హోంగార్డు అవినీతి గుట్టు రట్టు

హోంగార్డు అవినీతి గుట్టు రట్టు

కాకినాడలో 60 పడకల కోరమాండల్ ఆసుపత్రిని ప్రారంభించారు

కాకినాడలో 60 పడకల కోరమాండల్ ఆసుపత్రిని ప్రారంభించారు

వైసీపీ నేత హరిప్రసాద్ రెడ్డిపై చెప్పుతో దాడి.. వివాహేతర సంబంధమే కారణమా??
0:17

వైసీపీ నేత హరిప్రసాద్ రెడ్డిపై చెప్పుతో దాడి.. వివాహేతర సంబంధమే కారణమా??

📢 For Advertisement Booking: 98481 12870