हिन्दी | Epaper
రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం

Tirumala: తులాభారంలోనూ కాకిలెక్కలే!

Rajitha
Tirumala: తులాభారంలోనూ కాకిలెక్కలే!

బోర్డు సభ్యుడే ఫిర్యాదు చేసినా పట్టించుకోని పెద్దలు

తిరుమల: ఏడుకొండల వేంకటేశ్వరస్వామికి భక్తులు మొక్కుల్లో భాగంగా చెల్లించే తులాభారం లెక్కల్లో భారీ తేడాలు ఉన్నాయని వచ్చిన ఆరోపణలు ఇప్పటికీ తేలలేదు. వంద కోట్ల రూపాయలకు పైగా స్కామ్ జరిగిందని టిటిడి బోర్డు సభ్యుడు జి. భానుప్రకాశ్ రెడ్డి స్వయంగా టిటిడి విజిలెన్స్, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాలకు ఫిర్యాదు చేయడం సంచలనం కలిగించింది. ఈ ఘటనపై గత పది నెలలుగా ఎలాంటి స్పష్టత రాకపోవడం భక్తుల్లో అనుమానాలను పెంచుతోంది. దేవుని ఖజానాకు చేరాల్సిన సొమ్ము గల్లంతయిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దేశ విదేశాల నుంచి వచ్చిన హిందూ భక్తులు కోరికలు నెరవేరిన వెంటనే తులాభారం మొక్కులు చెల్లిస్తుంటారు. చిన్నపిల్లల నుంచి ప్రముఖుల వరకూ ఈ మొక్కు ఎంతో ప్రీతిపాత్రంగా భావిస్తారు. అయితే ఇంత పవిత్రమైన కానుకల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.

Read also: SSC Board: టెన్త్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పు

Even in the weighing ceremony, there are fraudulent calculations!

Even in the weighing ceremony, there are fraudulent calculations!

తులాభారం త్రాసులో ఒక వైపు భక్తుడు, మరో వైపు నాణేలు, బెల్లం, చక్కెర, బియ్యం, డ్రైఫ్రూట్స్ లేదా నగదు ఉంచి తూకం వేస్తారు. భక్తుడు ఎంత బరువుంటే అంత మొత్తాన్ని నగదు రూపంలో టిటిడికి సమర్పిస్తారు. ఈ విధంగా రోజుకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఆదాయం వస్తుందని టిటిడి వర్గాల సమాచారం. అయితే 2019 నుంచి 2024 మధ్యకాలంలో వచ్చిన ఆదాయంలో సగం మొత్తము దేవుని ఖజానాకు చేరలేదన్నది ప్రధాన ఆరోపణ. గత ఏడాది మే నెలలో ఈ అంశం బయటకు రావడంతో సంచలనం ఏర్పడింది. తులాభారం కానుకలు స్వాహా అయ్యాయంటూ భానుప్రకాశ్ రెడ్డి ఆధారాలతో ఫిర్యాదు చేయడం ఆరోపణలకు బలం చేకూర్చింది. అయినా ఇప్పటివరకు బాధ్యులెవరన్నది తేలకపోవడం విమర్శలకు దారి తీస్తోంది.

ప్రతిరోజూ తిరుమలకు (Tirumala) లక్షమంది వరకు భక్తులు వస్తుండగా, హుండీ ద్వారా రూ.3–4 కోట్ల ఆదాయం వస్తోంది. తులాభారం ద్వారా రోజుకు సుమారు రూ.10 లక్షల ఆదాయం సమకూరుతుందని అంచనా. గతంలో తులాభారం వద్ద బ్యాంకు కాంట్రాక్టు సిబ్బంది విధులు నిర్వహించేవారని, వారిని తొలగించి టిటిడి ఉద్యోగులను నియమించారని ఆరోపణలు ఉన్నాయి. త్రాసులోనూ అవకతవకలు జరిగాయని ప్రచారం జరుగుతోంది. ఈ భారీ మొత్తాలు ఎవరికి చేరాయన్నదే ఇప్పుడు తేలాల్సిన అసలు ప్రశ్న. దేవుని సొమ్ముతో జరిగిన అవినీతిపై సమగ్ర దర్యాప్తు చేయాలన్న డిమాండ్ భక్తుల్లో పెరుగుతోంది. త్వరలో నిజాలు వెలుగులోకి రావాలని భక్తులు ఆకాంక్షిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్‌పై సంయుక్త దాడులు… ప్రపంచం ఉత్కంఠలో

లైవ్‌ అప్‌డేట్స్ : ఇరాన్‌పై సంయుక్త దాడులు… ప్రపంచం ఉత్కంఠలో

రాజమండ్రి కల్తీ పాలు షాక్, బాధితుల ఆరోగ్యం ఆందోళనకరం

రాజమండ్రి కల్తీ పాలు షాక్, బాధితుల ఆరోగ్యం ఆందోళనకరం

ఈ నెల 4న విశాఖ, అల్లూరి జిల్లాలల్లో జగన్‌ పర్యటన

ఈ నెల 4న విశాఖ, అల్లూరి జిల్లాలల్లో జగన్‌ పర్యటన

ఏపీ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

ఏపీ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

మత్స్యకారుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం

మత్స్యకారుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం

ఏపీ గురుకుల ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

ఏపీ గురుకుల ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

కుప్పంలో గంజాయి స్వాధీనం 20 లక్షల సరుకుతో 8 మంది అరెస్ట్

కుప్పంలో గంజాయి స్వాధీనం 20 లక్షల సరుకుతో 8 మంది అరెస్ట్

ఘనంగా దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలు.

ఘనంగా దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలు.

“మహిళా వారోత్సవాలు” ఘనంగా నిర్వహిస్తున్న చిత్తూరు జిల్లా పోలీసులు.

“మహిళా వారోత్సవాలు” ఘనంగా నిర్వహిస్తున్న చిత్తూరు జిల్లా పోలీసులు.

గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న బాధితులను ఆదుకోవాలి: జగన్

గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న బాధితులను ఆదుకోవాలి: జగన్

ఐపీఎస్ సునీల్ నాయక్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ

ఐపీఎస్ సునీల్ నాయక్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ

రైలులో సీటు కోసం రిటైర్డ్ అధికారి రివాల్వర్‌తో ప్రయాణికులకు బెదిరింపులు..

రైలులో సీటు కోసం రిటైర్డ్ అధికారి రివాల్వర్‌తో ప్రయాణికులకు బెదిరింపులు..

📢 For Advertisement Booking: 98481 12870