Eluru crime: గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య
Eluru crime: ఏలూరు జిల్లాలోని పెదవేగిలో ఉన్న గురుకుల పాఠశాలలో ఘోరం చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న ఈపిచర్ల అజిత్ అనే విద్యార్థి హాస్టల్ గదిలోనే బలవన్మరణానికి పాల్పడ్డాడు. Read Also:UP Bus Accident: బస్సును ఢీకొట్టిన కంటైనర్.. ఆరుగురు మృతి ఘటన వివరాలు పాఠశాల సిబ్బంది కథనం ప్రకారం.. హాస్టల్(Gurukula School) గదిలో తోటి విద్యార్థులెవరూ లేని సమయంలో అజిత్ ఉరివేసుకున్నాడు. సమాచారం అందుకున్న వెంటనే ఉపాధ్యాయులు అజిత్ను ఆసుపత్రికి తరలించడానికి ప్రయత్నించినప్పటికీ, అప్పటికే అతను … Continue reading Eluru crime: గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed