हिन्दी | Epaper
రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు

AndhraPradesh : ఏపీలోవేసవి సెలవులు ఎప్పటినుంచంటే!

Anusha
AndhraPradesh : ఏపీలోవేసవి సెలవులు ఎప్పటినుంచంటే!

తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటించబోతున్నారు. ఇప్పటికే ఏపీలో పాఠశాలలకు ఏప్రిల్ 27 నుండి జూన్ 11 వరకు వేసవి సెలవులు కాగా ,స్కూళ్లు తిరిగి జూన్ 12న ప్రారంభం కానున్నాయి. తెలంగాణలోనూ పాఠశాలలకు భారీగానే వేసవి సెలవులు ఉండనున్నాయి.ఈ రెండూ రాష్ట్రాల విద్యార్థులకు వేసవి సెలవులు గణనీయంగా ఉండబోతున్నాయి.గత సంవత్సరం వడగాడ్పులు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో, ఈ ఏడాది కూడా ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో వేసవి సెలవుల తేదీల్లో మార్పు వచ్చే అవకాశం ఉందని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇంకా తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది. ఒకటి లేదా రెండు రోజుల్లో పాఠశాలల వేసవి సెలవులపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ఏపీ ఇంటర్ విద్యలో మార్పులు

ఏపీలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఇంటర్ విద్యా వ్యవస్థలో కొన్ని కీలక మార్పులను అమలు చేయనుంది. ఇప్పటివరకు ఏటా జూన్ 1న ప్రారంభమయ్యే ఇంటర్ విద్యా సంవత్సరం, ఈ ఏడాది నుంచిఏప్రిల్ 1న ప్రారంభమయ్యే అవకాశముంది. దీనికి సంబంధించి అకడమిక్ క్యాలెండర్ సిద్దం చేసినట్లు సమాచారం.ఇంటర్మీడియట్ అడ్మిషన్లు ఏప్రిల్ 7 నుంచి ప్రారంభమవుతాయని, క్లాసులు ఏప్రిల్ 24 నుంచి మొదలవుతాయని సంబంధిత విద్యా శాఖ వర్గాలు వెల్లడించాయి. దీంతో విద్యార్థులకు కొత్త షెడ్యూల్ ఉండబోతుంది. మే నెలాఖరు వరకు వేసవి సెలవులు కొనసాగి, జూన్ 2న తిరిగి తరగతులు ప్రారంభం కానున్నాయి.

విద్యా సంవత్సరం

ఈసారి మొత్తం 235 రోజులు తరగతులు జరగనున్నట్లు సమాచారం. అదేవిధంగా, వేసవి సెలవులు కాకుండా విద్యార్థులకు మొత్తం 79 హాలిడేలు ఉంటాయని కూడా పేర్కొంటున్నారు. సాధారణంగా, అకడమిక్ క్యాలెండర్ ప్రకారం, ప్రతి ఏడాది విద్యా సంవత్సరం మే లేదా జూన్ మధ్య ముగుస్తుంది.

ఏపీలోవేసవి సెలవులు ఎప్పటినుంచంటే!

కొత్త షెడ్యూల్

ఈ మార్పులతో విద్యార్థులు, తల్లిదండ్రులు, కాలేజీ యాజమాన్యాలు కొత్త షెడ్యూల్‌కి అలవాటు పడాల్సి ఉంటుంది. మే నెలాఖరు వరకూ సెలవులు ఇచ్చినప్పటికీ, జూన్ 2 నుంచి తిరిగి కాలేజీలు ప్రారంభమవుతాయి.ఇదిలా ఉండగా, తెలంగాణలో ఇంటర్ విద్యా సంవత్సరం షెడ్యూల్ ఇంకా ఖరారు కావాల్సి ఉంది. ప్రభుత్వ అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత విద్యార్థులు తదనుగుణంగా ప్లాన్ చేసుకోవచ్చు.

అధికారిక ప్రకటన

ఈ మార్పులపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం విద్యార్థులు వారి వార్షిక విద్యా ప్రణాళికలను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక పాఠశాలలు, ఇంటర్ విద్యా సంస్థల షెడ్యూల్ మార్పులతో విద్యార్థులు ముందుగా ప్రణాళికలు వేసుకోవడం మంచిది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పుష్కరాల్లోగా ‘పోలవరం’ జాతికి అంకితం – చంద్రబాబు

పుష్కరాల్లోగా ‘పోలవరం’ జాతికి అంకితం – చంద్రబాబు

50 ఏళ్లలో 1.53 లక్షల TMCల నీరు సముద్రంపాలు – రామానాయుడు

50 ఏళ్లలో 1.53 లక్షల TMCల నీరు సముద్రంపాలు – రామానాయుడు

నేటి నుంచి నాలుగు రోజులు స్వగ్రామంలోనే సీఎం

నేటి నుంచి నాలుగు రోజులు స్వగ్రామంలోనే సీఎం

మరో వివాదంలో అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే
7:55

మరో వివాదంలో అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే

నిధుల కొరతను కారణంగా చూపి పనులు ఆపవద్దు

నిధుల కొరతను కారణంగా చూపి పనులు ఆపవద్దు

నాయుడుపేటలో రూ. 3,538 కోట్లతో సోలార్ ప్లాంట్: వెబ్‌సోల్

నాయుడుపేటలో రూ. 3,538 కోట్లతో సోలార్ ప్లాంట్: వెబ్‌సోల్

ప్రకాశంలో వలస పక్షుల అక్రమ వేట.. స్థానికుల్లో భయాందోళనలు

ప్రకాశంలో వలస పక్షుల అక్రమ వేట.. స్థానికుల్లో భయాందోళనలు

తిరుమలలో గుర్తు తెలియని మహిళ మృతి – వివరాలు కోరుతున్న పోలీసులు

తిరుమలలో గుర్తు తెలియని మహిళ మృతి – వివరాలు కోరుతున్న పోలీసులు

ఆ గ్రామం.. సంక్రాంతి పండగకు దూరం

ఆ గ్రామం.. సంక్రాంతి పండగకు దూరం

కర్లమూడి, లేమల్లె తదితర గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం

కర్లమూడి, లేమల్లె తదితర గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం

కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో కోట్ల విలువైన నగల చోరీ

కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో కోట్ల విలువైన నగల చోరీ

భారీగా పెరిగిన నాటు కోడి ధర.. కిలో రూ. 1000కి పైమాటే!

భారీగా పెరిగిన నాటు కోడి ధర.. కిలో రూ. 1000కి పైమాటే!

📢 For Advertisement Booking: 98481 12870