हिन्दी | Epaper
గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య

పోసాని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్

Anusha
పోసాని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్

సినీ నటుడు,పోసాని కృష్ణమురళి కేసుల వ్యవహారంలో ఈరోజు కీలక మలుపు తిరిగింది. గుంటూరు సీఐడీ పోలీసులు వేసిన పీటీ వారెంట్‌ను పోసాని హైకోర్టులో సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో, పోసాని తరఫున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర లీగల్ వ్యవహారాల కార్యదర్శి, మాజీ అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్ రెడ్డి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించగా, మధ్యాహ్న భోజన విరామం అనంతరం విచారణ చేపట్టనుంది.

వ్యాఖ్యల వివాదం

పోసాని కృష్ణమురళి జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ నేత నారా లోకేశ్‌లపై చేసిన అనుచిత వ్యాఖ్యల కేసు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆయన వ్యాఖ్యల నేపథ్యంలో వివిధ పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులపై విచారణ జరిపిన కోర్టులు అన్ని కేసుల్లోనూ పోసానికి రిమాండ్ విధించాయి. అయితే, అనంతరం ఆయా కేసుల్లో ఆయనకు బెయిల్ మంజూరయ్యింది.

పీటీ వారెంట్ వివాదం

కోర్టుల నుంచి బెయిల్ పొందిన పోసాని త్వరలో జైలు నుంచి విడుదల కానున్నారు అనుకున్న తరుణంలో, గుంటూరు సీఐడీ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయనపై పీటీ వారెంట్ వేయించారు. దీని కారణంగా పోసాని విడుదల ప్రక్రియ తాత్కాలికంగా ఆగిపోయింది. ఈ పరిణామంతో ఆయన న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు.

హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్

గుంటూరు సీఐడీ వేసిన పీటీ వారెంట్‌ను సవాల్ చేస్తూ హైకోర్టులో పోసాని తరపున వైసీపీ రాష్ట్ర లీగల్ వ్యవహారాల కార్యదర్శి, మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.హైకోర్టు దీనిని విచారణకు స్వీకరించగా, మధ్యాహ్నం భోజన విరామం అనంతరం విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. ఈ పిటీషన్‌పై హైకోర్టు తీసుకునే నిర్ణయం ఆసక్తిగా మారింది.

Posani Quash Petition.jpg

హైఅలర్ట్

ఈ కేసు రాజకీయ దుమారం రేపుతున్న నేపథ్యంలో వైసీపీ వర్గాలు హైకోర్టు తీర్పుపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఇప్పటికే పలువురు వైసీపీ నాయకులు పోసాని తరపున మద్దతుగా మాట్లాడుతున్నారు. మరోవైపు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ వర్గాలు ఈ అంశంపై విభిన్నంగా స్పందిస్తున్నాయి.ఇక పోసాని విడుదలకు హైకోర్టు అనుకూలంగా తీర్పు ఇస్తుందా? లేక సీఐడీ పోలీసుల వాదనను సమర్థిస్తుందా? అన్నదానిపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం

మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం

ఏసీబీ దాడుల్లో దగదర్తి తహసీల్దార్ అక్రమాస్తుల గుట్టురట్టు

ఏసీబీ దాడుల్లో దగదర్తి తహసీల్దార్ అక్రమాస్తుల గుట్టురట్టు

క్లీన్ చిట్ లేదు.. అంతా అబద్ధం! కల్తీ నెయ్యి గుట్టు విప్పిన బి.ఆర్. నాయుడు.

క్లీన్ చిట్ లేదు.. అంతా అబద్ధం! కల్తీ నెయ్యి గుట్టు విప్పిన బి.ఆర్. నాయుడు.

తెప్ప‌పై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత గోవింద‌రాజ‌స్వామివారి క‌టాక్షం

తెప్ప‌పై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత గోవింద‌రాజ‌స్వామివారి క‌టాక్షం

అడ్వెంచర్ టూరిజంకు కుప్పం కేరాఫ్ అడ్రస్.. బౌల్డరింగ్ పార్కును ప్రారంభించిన సీఎం.

అడ్వెంచర్ టూరిజంకు కుప్పం కేరాఫ్ అడ్రస్.. బౌల్డరింగ్ పార్కును ప్రారంభించిన సీఎం.

టెక్నాలజీ ప్రయోగశాలగా కుప్పం – చంద్రబాబు

టెక్నాలజీ ప్రయోగశాలగా కుప్పం – చంద్రబాబు

అమరావతి రైతు ప్లాట్లలో నిర్మాణాలకు అనుమతి

అమరావతి రైతు ప్లాట్లలో నిర్మాణాలకు అనుమతి

ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, 14న బడ్జెట్!

ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, 14న బడ్జెట్!

ఫిబ్రవరి 3న కేబినెట్ భేటీ.. బడ్జెట్ అంశాలపై కీలక నిర్ణయాలు!

ఫిబ్రవరి 3న కేబినెట్ భేటీ.. బడ్జెట్ అంశాలపై కీలక నిర్ణయాలు!

రాజకీయ అవినీతికి అంతం లేదా?

రాజకీయ అవినీతికి అంతం లేదా?

సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసిన ఎన్సీపీ నేతలు..

సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసిన ఎన్సీపీ నేతలు..

కోకో గింజలకూ ధరల విధానం అవసరం

కోకో గింజలకూ ధరల విధానం అవసరం

📢 For Advertisement Booking: 98481 12870