हिन्दी | Epaper
గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య

వైసీపీ పై పయ్యావుల కీలక వ్యాఖ్యలు

Anusha
వైసీపీ పై పయ్యావుల కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 సంవత్సరానికి గాను అసెంబ్లీలో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి పయ్యావుల వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ పాలనలో చోటుచేసుకున్న ఆర్థిక అరాచకాలను తీవ్రంగా ఎండగట్టిన ఆయన, నూతన ప్రభుత్వ విధానాలను స్పష్టం చేశారు. ముఖ్యంగా అమరావతి రాజధాని అభివృద్ధి, గ్రామీణాభివృద్ధి, డ్రిప్ ఇరిగేషన్ వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు.

విమర్శలు

బడ్జెట్ ప్రసంగంలో మంత్రి పయ్యావుల, గత ప్రభుత్వ ఆర్థిక విధానాలను హిరోషిమాపై అణుదాడితో పోల్చారు. “వైసీపీ పాలనలో అప్పులు చేయడమే తప్ప, వాటిని తీర్చడం మరిచిపోయారు. కాంట్రాక్టర్లకే బిల్లులు చెల్లించకుండా అభివృద్ధి పనులను ఆపివేశారు. దీంతో రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది” అని మంత్రి విమర్శించారు.

ప్రపంచ బ్యాంకు

ఆసియా అభివృద్ధి బ్యాంక్,ప్రపంచ బ్యాంక్ వంటి సంస్థల సహాయంతో రాజధాని నిర్మాణానికి నిధులు సమకూరుతున్నట్లు తెలిపారు.

డ్రిప్ ఇరిగేషన్

డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టును దేశానికి పరిచయం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని మంత్రి పేర్కొన్నారు. గతంలో ఇజ్రాయెల్ టెక్నాలజీని రాష్ట్రానికి తీసుకురావడానికి చేసిన కృషిని గుర్తుచేశారు. “దేశంలో తొలిసారిగా ఉమ్మడి ఏపీలో డ్రిప్ ఇరిగేషన్ పైలెట్ ప్రాజెక్టును అమలు చేయడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. నేడు డ్రిప్ ఇరిగేషన్ లేని రాష్ట్రం లేదంటే, అది చంద్రబాబు ఆలోచన కారణంగా సాధ్యమైంది. అయితే గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసింది” అని మంత్రి విమర్శించారు.

payyavula keshav ys jagan

గ్రామీణాభివృద్ధి

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్గదర్శకత్వంలో గ్రామీణాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. అమరావతి రైతుల పోరాటాన్ని ప్రస్తావిస్తూ, గత ప్రభుత్వం చేసిన అన్యాయానికి తిరుగుబాటు కావాలన్న ఉద్దేశంతోనే ప్రజలు 2024 ఎన్నికల్లో అద్భుతమైన తీర్పు ఇచ్చారని గుర్తుచేశారు.

రాజధాని

అమరావతి ఒక స్వయం సమృద్ధి రాజధానిగా అభివృద్ధి చెందుతుందని మంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వ వైఖరితో రాజధాని నిర్మాణం ఆగిపోయినప్పటికీ, నూతన ప్రభుత్వం వ్యూహాత్మకంగా నిధులను సమకూర్చి పనులను పునఃప్రారంభించనుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమరావతి అభివృద్ధి మరింత వేగవంతం కానుందని స్పష్టం చేశారు.

బడ్జెట్ విశ్లేషణ

ఈ బడ్జెట్ ద్వారా రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక స్థిరత్వం, వ్యవస్థాపిత ప్రణాళికలు, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ ఆధారిత ఆర్థిక ప్రగతి అనే అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా రాజధాని అమరావతి, డ్రిప్ ఇరిగేషన్, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి వంటి అంశాలు ప్రభుత్వ ప్రాధాన్యతలో ఉన్నట్లు స్పష్టమైంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఏసీబీ దాడుల్లో దగదర్తి తహసీల్దార్ అక్రమాస్తుల గుట్టురట్టు

ఏసీబీ దాడుల్లో దగదర్తి తహసీల్దార్ అక్రమాస్తుల గుట్టురట్టు

క్లీన్ చిట్ లేదు.. అంతా అబద్ధం! కల్తీ నెయ్యి గుట్టు విప్పిన బి.ఆర్. నాయుడు.

క్లీన్ చిట్ లేదు.. అంతా అబద్ధం! కల్తీ నెయ్యి గుట్టు విప్పిన బి.ఆర్. నాయుడు.

తెప్ప‌పై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత గోవింద‌రాజ‌స్వామివారి క‌టాక్షం

తెప్ప‌పై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత గోవింద‌రాజ‌స్వామివారి క‌టాక్షం

అడ్వెంచర్ టూరిజంకు కుప్పం కేరాఫ్ అడ్రస్.. బౌల్డరింగ్ పార్కును ప్రారంభించిన సీఎం.

అడ్వెంచర్ టూరిజంకు కుప్పం కేరాఫ్ అడ్రస్.. బౌల్డరింగ్ పార్కును ప్రారంభించిన సీఎం.

టెక్నాలజీ ప్రయోగశాలగా కుప్పం – చంద్రబాబు

టెక్నాలజీ ప్రయోగశాలగా కుప్పం – చంద్రబాబు

అమరావతి రైతు ప్లాట్లలో నిర్మాణాలకు అనుమతి

అమరావతి రైతు ప్లాట్లలో నిర్మాణాలకు అనుమతి

ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, 14న బడ్జెట్!

ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, 14న బడ్జెట్!

ఫిబ్రవరి 3న కేబినెట్ భేటీ.. బడ్జెట్ అంశాలపై కీలక నిర్ణయాలు!

ఫిబ్రవరి 3న కేబినెట్ భేటీ.. బడ్జెట్ అంశాలపై కీలక నిర్ణయాలు!

రాజకీయ అవినీతికి అంతం లేదా?

రాజకీయ అవినీతికి అంతం లేదా?

సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసిన ఎన్సీపీ నేతలు..

సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసిన ఎన్సీపీ నేతలు..

కోకో గింజలకూ ధరల విధానం అవసరం

కోకో గింజలకూ ధరల విధానం అవసరం

ఆంధ్రాలో 301 బార్లకు రీ-నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రాలో 301 బార్లకు రీ-నోటిఫికేషన్ విడుదల

📢 For Advertisement Booking: 98481 12870