हिन्दी | Epaper
గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య

Andhra Pradesh: ఏపీలో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే ఎక్కడంటే?

Anusha
Andhra Pradesh: ఏపీలో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే ఎక్కడంటే?

ఏపీలో మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే అందుబాటులోకి రానుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను కలిపే ఈ హైవే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి నుంచి ఖమ్మం వరకు జరుగుతోంది. ఈ హైవేతో హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లడానికి దూరం, సమయం రెండూ తగ్గుతాయి అంటున్నారు. ఈ హైవేను దాదాపు రూ.4,609 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు.కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది.ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విశాఖపట్నం(Hyderabad to Visakhapatnam) వెళ్లడానికి 670 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఈ ప్రయాణం కోసం దాదాపు 12 గంటల సమయం పడుతుంది. విజయవాడ మీదుగా వెళ్లడంతో దూరం పెరుగుతోంది. ఈ నేషనల్ హైవే పూర్తయితే విజయవాడ వెళ్లాల్సిన అవసరం లేకుండా,కేవలం 8 గంటల్లోనే 550 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లిపోవచ్చు. దీని ద్వారా 56 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది.2022లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి నుంచి ఖమ్మం వరకు 162 కిలోమీటర్ల ఈ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవేకు భూమి పూజ చేశారు. దీనికి గ్రీన్ ఫీల్డ్ హైవే(Greenfield Highway 365బీజీగా పేరు పెట్టారు. ఈ హైవేలో ఎక్కడా మలుపులు లేకుండా, నాలుగు వరుసలుగా ప్లాన్ చేశారు.ఈ రోడ్డు కోసం 60 మీటర్ల వెడల్పుకు సరిపడా 31 గ్రామాల్లో 1,996 ఎకరాల భూమిని సేకరించారు. ప్రస్తుతం 26 మీటర్ల వెడల్పుతో నాలుగు వరుసల రహదారిని నిర్మిస్తున్నారు. భవిష్యత్తులో అవసరమైతే మరో రెండు వరుసలు నిర్మించడానికి అవకాశం ఉంది.

Andhra Pradesh: ఏపీలో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే ఎక్కడంటే?
Andhra Pradesh: ఏపీలో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే ఎక్కడంటే?

నేషనల్ హైవే

ఈ రోడ్డులో చిన్నవి, పెద్దవి కలిపి తొమ్మిది బ్రిడ్జిలు ఉన్నాయి. 162 కిలోమీటర్ల దూరంలో కేవలం 8 చోట్ల మాత్రమే నేషనల్ హైవే పైకి రావడానికి అనుమతి ఉంది. నాలుగు చోట్ల టోల్‌ప్లాజాలు, రెస్ట్ రూమ్స్ ఏర్పాటు చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం దగ్గర ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రారంభమవుతుంది. దేవరపల్లి-తల్లాడ నేషనల్ హైవే‌లో డైమండ్ జంక్షన్‌(Diamond Junction)కు ఇది రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ హైవే పనులు అధిక వర్షాలు, భూసేకరణలో ఆలస్యం వంటి కారణాల వల్ల నెమ్మదిగా సాగాయి. ఇప్పటికే చాలా వరకు రోడ్డు నిర్మాణ పనులు పూర్తయ్యాయంటున్నారు అధికారులు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ ప్రాజెక్టును రెండు భాగాలుగా విభజించగా మొదటి ప్రాజెక్టులో 90 శాతం పనులు పూర్తి చేశారు. రెండో ప్రాజెక్టులో 70 శాతం పనులు పూర్తయ్యాయి అంటున్నారు. ఈ హైవే పనుల్ని త్వరలోనే పూర్తి అందుబాటులోకి తీసుకొస్తామని చెబుతున్నారు.ఉమ్మడి తూర్పుగోదావర జిల్లాలో తుని రైల్వే స్టేషన్‌ రూపురేఖలు మారిపోతున్నాయి. అలాగే మరో కొత్త రైల్వే లైన్ వస్తోంది.

Read Also : Andhra Pradesh: ఏపీలో ఉపాధి హామీ అవకతవకలతో పలు మార్పులు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం

మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం

ఏసీబీ దాడుల్లో దగదర్తి తహసీల్దార్ అక్రమాస్తుల గుట్టురట్టు

ఏసీబీ దాడుల్లో దగదర్తి తహసీల్దార్ అక్రమాస్తుల గుట్టురట్టు

క్లీన్ చిట్ లేదు.. అంతా అబద్ధం! కల్తీ నెయ్యి గుట్టు విప్పిన బి.ఆర్. నాయుడు.

క్లీన్ చిట్ లేదు.. అంతా అబద్ధం! కల్తీ నెయ్యి గుట్టు విప్పిన బి.ఆర్. నాయుడు.

తెప్ప‌పై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత గోవింద‌రాజ‌స్వామివారి క‌టాక్షం

తెప్ప‌పై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత గోవింద‌రాజ‌స్వామివారి క‌టాక్షం

అడ్వెంచర్ టూరిజంకు కుప్పం కేరాఫ్ అడ్రస్.. బౌల్డరింగ్ పార్కును ప్రారంభించిన సీఎం.

అడ్వెంచర్ టూరిజంకు కుప్పం కేరాఫ్ అడ్రస్.. బౌల్డరింగ్ పార్కును ప్రారంభించిన సీఎం.

టెక్నాలజీ ప్రయోగశాలగా కుప్పం – చంద్రబాబు

టెక్నాలజీ ప్రయోగశాలగా కుప్పం – చంద్రబాబు

అమరావతి రైతు ప్లాట్లలో నిర్మాణాలకు అనుమతి

అమరావతి రైతు ప్లాట్లలో నిర్మాణాలకు అనుమతి

ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, 14న బడ్జెట్!

ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, 14న బడ్జెట్!

ఫిబ్రవరి 3న కేబినెట్ భేటీ.. బడ్జెట్ అంశాలపై కీలక నిర్ణయాలు!

ఫిబ్రవరి 3న కేబినెట్ భేటీ.. బడ్జెట్ అంశాలపై కీలక నిర్ణయాలు!

రాజకీయ అవినీతికి అంతం లేదా?

రాజకీయ అవినీతికి అంతం లేదా?

సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసిన ఎన్సీపీ నేతలు..

సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసిన ఎన్సీపీ నేతలు..

కోకో గింజలకూ ధరల విధానం అవసరం

కోకో గింజలకూ ధరల విధానం అవసరం

📢 For Advertisement Booking: 98481 12870