हिन्दी | Epaper
మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

విధుల పట్ల నిర్లక్ష్యం వహించే ఇ.ఎస్.ఐ. వైద్యులుపై, వేటు తప్పదు

Uday Kumar
విధుల పట్ల నిర్లక్ష్యం వహించే ఇ.ఎస్.ఐ. వైద్యులుపై, వేటు తప్పదు

ఇ.ఎస్.ఐ. ఆసుపత్రుల ఉద్దేశం

విధుల పట్ల నిర్లక్ష్యం వహించే ఇ.ఎస్.ఐ.కార్మికులకు ఉచితంగా ఉత్తమ వైద్య సేవలు అందజేయాలనే లక్ష్యంతోనే ఇ.ఎస్.ఐ. ఆసుపత్రులను ఏర్పాటు చేశారు. అయితే, ఆ లక్ష్యానికి విఘాతం కల్పించే విధంగా ప్రవర్తించే వైద్యులు, సిబ్బందిని ఏమాత్రం ఉపేక్షించబోమని రాష్ట్ర కార్మిక, ప్యాక్టరీలు, బాయిలర్స్ మరియు ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ శాఖామాత్యులు వాసంశెట్టి సుభాష్‌ హెచ్చరించారు.

రాజమండ్రి ఇ.ఎస్.ఐ. ఆసుపత్రిలో నిర్లక్ష్యం

రాజమండ్రి ఇ.ఎస్.ఐ. ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న విషయాన్ని స్వయంగా గమనించిన తరువాత ఐదుగురు వైద్యులను, నలుగురు ఔట్ సోర్సింగ్ సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు.

ఓ.పి. పెరిగిన పరిస్థితి

రాష్ట్ర సచివాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ, రాజమండ్రి ఇ.ఎస్.ఐ. ఆసుపత్రిలో ఓ.పి. గరిష్టంగా 50 కూడా లేకపోయినప్పటికీ, సస్పెన్షన్ చర్యల అనంతరం ఓ.పి. 170కి పెరిగిందని వివరించారు. తిరుపతి ఇ.ఎస్.ఐ. ఆసుపత్రిలో వైద్యులు విధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతుండడంతో, అక్కడ మంచి వైద్య సేవలు అందుతున్నాయని, ఓ.పి. 350 దాకా ఉందన్నారు.

గత ప్రభుత్వ నిర్లక్ష్యం

గత ప్రభుత్వం ఇ.ఎస్.ఐ. ఆసుపత్రులను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో పాటు కాకినాడ ఇ.ఎస్.ఐ. ఆసుపత్రిని కేంద్ర ప్రభుత్వానికి అప్పగించిందని ఆరోపించారు.విధుల పట్ల నిర్లక్ష్యం వహించే ఇ.ఎస్.ఐ.

ప్రస్తుత ప్రభుత్వ ప్రాధాన్యత
ప్రస్తుతం ఉన్న 78 డిస్పెన్సరీలకు అదనంగా మరో 18 డిస్పెన్సరీలను మంజూరు చేసినట్లు తెలిపారు. అలాగే, ప్రతి జిల్లా కేంద్రంలో ఇ.ఎస్.ఐ. డిస్పెన్సరీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నదన్నారు.

ఇ.ఎస్.ఐ. హోల్డర్ల పెరుగుదల లక్ష్యం
ఏడాది కాలంలో ఐ.పి. (Insured Persons) హోల్డర్లను 30 లక్షలకు పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు.

నూతన ఆసుపత్రులు, మెడికల్ కళాశాల ప్రతిపాదనలు
అమరావతిలో 500 పడకల ఇ.ఎస్.ఐ. సెకండరీ కేర్ ఆసుపత్రి, ఇ.ఎస్.ఐ. మెడికల్ కళాశాల, 150 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు.

తిరుపతి ఇ.ఎస్.ఐ. ఆసుపత్రి విస్తరణ
తిరుపతి ఇ.ఎస్.ఐ. ఆసుపత్రిని 50 పడకల నుంచి 100 పడకల సామర్థ్యానికి పెంచే చర్యలు చేపట్టామని, అందుకోసం 97 రెగ్యులర్ పోస్టులు, 94 అవుట్సోర్సింగ్ పోస్టులను మంజూరు చేశామని తెలిపారు.

మొబైల్ ఐ.సి. యూనిట్
కార్మికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని విశాఖ ఫార్మాసిటీలో సి.ఎస్.ఆర్. నిధులతో మొబైల్ ఐ.సి. యూనిట్ ఏర్పాటు చేయడం జరుగుతోందని వివరించారు.

సమావేశంలో పాల్గొన్న అధికారులు
ఈ సమావేశంలో ఇ.ఎస్.ఐ. సంచాలకులు ఆంజనేయులు పాల్గొన్నారు.

(సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ సచివాలయం వారిచే జారీ)

సిబ్బంది పనితీరుపై నిత్య పరిశీలన
ప్రభుత్వం ఇ.ఎస్.ఐ. ఆసుపత్రుల పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తుందని, కార్మికులకు మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఆసుపత్రుల నిర్వహణలో లోపాలు ఉంటే తగిన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

సదుపాయాల మెరుగుదల
రాష్ట్రంలోని ఇ.ఎస్.ఐ. ఆసుపత్రుల్లో ఆధునిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. దవాఖానల్లో అవసరమైన మెడికల్ ఎక్విప్మెంట్, సిబ్బంది పెంపు, అత్యవసర సేవల విస్తరణపై దృష్టి సారించామని వివరించారు.

కార్మికుల ఆరోగ్య భద్రత
కార్మికుల ఆరోగ్య భద్రతను మరింత బలోపేతం చేసేందుకు కొత్త వైద్య విధానాలను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రులతో ఒప్పందాలు కుదుర్చుకుని కార్మికులకు అత్యవసర వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

ప్రత్యేక ఆరోగ్య కార్యక్రమాలు
ఇ.ఎస్.ఐ. ఆసుపత్రుల్లో కార్మికుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల శిబిరాలు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నామని, దీని ద్వారా కార్మికులు ఆరోగ్య సమస్యలను ముందుగా గుర్తించుకుని చికిత్స పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బొత్స కూతురు రాకతో చీపురుపల్లిలో మారుతున్న లెక్కలు

బొత్స కూతురు రాకతో చీపురుపల్లిలో మారుతున్న లెక్కలు

వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల‌పై భ‌క్తుల్లో విశేష సంతృప్తి

వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల‌పై భ‌క్తుల్లో విశేష సంతృప్తి

విశాఖలో లైట్ హౌస్ ఫెస్టివల్ ప్రారంభం

విశాఖలో లైట్ హౌస్ ఫెస్టివల్ ప్రారంభం

వికలాంగురాలి హత్య కేసులో నిందితుడు గణేష్ అరెస్ట్

వికలాంగురాలి హత్య కేసులో నిందితుడు గణేష్ అరెస్ట్

ఘోర ప్రమాదం.. లారీ ఢీకొని బైకర్ మృతి

ఘోర ప్రమాదం.. లారీ ఢీకొని బైకర్ మృతి

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు

ఈ నెల 11 వరకు పాసు పుస్తకాల పంపిణీ
0:26

ఈ నెల 11 వరకు పాసు పుస్తకాల పంపిణీ

హెచ్ఐవి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అవసరం

హెచ్ఐవి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అవసరం

జలవివాదంపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన వ్యాఖ్యలు

జలవివాదంపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన వ్యాఖ్యలు

మద్యం ధరలు బాటిల్‌పై రూ.10 పెంపు!

మద్యం ధరలు బాటిల్‌పై రూ.10 పెంపు!

ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఇ పార్కును అందుబాటులోకి తేవాలి : సిఎస్

ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఇ పార్కును అందుబాటులోకి తేవాలి : సిఎస్

దక్షిణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు – ఏపీలో చలి పెరుగుదల

దక్షిణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు – ఏపీలో చలి పెరుగుదల

📢 For Advertisement Booking: 98481 12870