हिन्दी | Epaper
ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ స్లీప్ అప్నియా మెషిన్ పరికరంతో జైలులో నిద్రిస్తున్న అంబటి ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ స్లీప్ అప్నియా మెషిన్ పరికరంతో జైలులో నిద్రిస్తున్న అంబటి ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ స్లీప్ అప్నియా మెషిన్ పరికరంతో జైలులో నిద్రిస్తున్న అంబటి ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ స్లీప్ అప్నియా మెషిన్ పరికరంతో జైలులో నిద్రిస్తున్న అంబటి

News telugu: Nara Lokesh:ఏపీ విద్యా సంస్కరణలపై ప్రపంచ బ్యాంకు ప్రశంసలు

Sharanya
News telugu: Nara Lokesh:ఏపీ విద్యా సంస్కరణలపై ప్రపంచ బ్యాంకు ప్రశంసలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న విద్యా రంగ సంస్కరణలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నాయి. ముఖ్యంగా సాల్ట్ (SALT) వంటి కార్యక్రమాలు, దేశానికి మాత్రమే కాదు దక్షిణాసియా దేశాలకు కూడా ఆదర్శంగా నిలుస్తున్నాయి అని ప్రపంచ బ్యాంకు ప్రశంసించింది.

నారా లోకేశ్‌తో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ

ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం బుధవారం విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ను విజయవాడలో కలుసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విద్యా కార్యక్రమాలపై వారు ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా కొత్త ప్రభుత్వం వినూత్న విద్యా పథకాలకు ప్రాధాన్యతనిస్తున్నదని వారు అభిప్రాయపడ్డారు.

PAL ల్యాబ్‌లు, FLN శిక్షణపై హైలైట్

ఈ సమావేశంలో PAL (Personalized Adaptive Learning) ల్యాబ్‌లు, గ్యారెంటీడ్ ఫౌండేషనల్ లిటరసీ & న్యూమరసీ (FLN), పాఠశాల నాయకత్వ శిక్షణ వంటి అంశాలపై ప్రత్యేకంగా చర్చ జరిగింది. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ఇవి ఫలితాలపై స్పష్టమైన ప్రభావం చూపిస్తున్నాయంటూ ప్రశంసించారు.

లోకేశ్ స్పందన: విద్యారంగ అభివృద్ధే లక్ష్యం

ప్రపంచ బ్యాంకు అభినందనలపై మంత్రి లోకేశ్ స్పందిస్తూ, విద్యార్థుల సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో PAL ల్యాబ్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. ఈ ల్యాబ్‌ల వల్ల విద్యార్థుల బలాబలాలు గుర్తించి, వారిని తగిన మార్గంలో అభివృద్ధి చేయడం సులభమవుతుందన్నారు.

“ఆంధ్రప్రదేశ్‌ను FLN సాధనలో ప్రపంచానికి మార్గదర్శకంగా నిలబెడతాం” అని లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. సమగ్ర శిక్ష, సాల్ట్ వంటి పథకాలతో రాష్ట్ర విద్యారంగ అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు వెళ్తుందని స్పష్టంచేశారు.భవిష్యత్తులో ప్రపంచ బ్యాంకుతో సహకారంతో మరిన్ని పథకాలు రూపొందించేందుకు, మరోసారి భేటీ కానున్నట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. రాష్ట్రంలోని విద్యా అభివృద్ధిపై ప్రతినిధులతో సుదీర్ఘ చర్చ జరిగింది.

సభలో పాల్గొన్న ముఖ్య ప్రముఖులు

ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి. శ్రీనివాసరావు, ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు క్రిస్టెల్ కౌమే, సౌమ్య బజాజ్, యిన్ విన్ ఖైన్, ప్రియాంక సాహూ తదితరులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870