हिन्दी | Epaper
రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం

Amaravati: అమరావతిలో ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి.!

Anusha
Amaravati: అమరావతిలో ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి.!

ఏపీ ప్రభుత్వం అమరావతిలో ప్రాంతానికి కనెక్టివిటీని పెంచే పనిలో ఉంది. తాజాగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.అమరావతికి ఒక ప్రత్యేకమైన కేబుల్ బ్రిడ్జి(Cable bridge) ప్లాన్ చేశారు.అమరావతిని విజయవాడ – హైదరాబాద్ నేషనల్ హైవేను కలిపేలా అడుగులు ముందుకుపడుతున్నాయి. హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చే వారికి ఒక స్వాగత ద్వారంలా ఉంటుందని భావిస్తున్నారు. విజయవాడ నుంచి అమరావతికి వెళ్లేందుకు దూరం కూడా తగ్గుతుందని చెబుతున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి కీలక ముందడుగు పడింది. ఏడీసీఎల్ సంస్థ(ADCL company) సర్వే చేసి సలహా సంస్థను ఎంపిక చేసే పనిలో ఉంది.

ప్రభుత్వం

ఈ కేబుల్ బ్రిడ్జికి సంబంధించి ప్రస్తుతం అధికారులు క్షేత్రస్థాయిలో మట్టి పరీక్షలు చేస్తున్నారు. ఏడీసీఎల్ సంస్థ సలహాదారుని ఎంపిక కోసం బిడ్లను ఆహ్వానించింది. ఇప్పుడు సాంకేతిక బిడ్ల మదింపు జరుగుతోంది. ఆ తరువాత ఫైనాన్షియల్ బిడ్ల(Financial bids)ను పరిశీలీంచిన తర్వాత కన్సల్టెంట్‌ను ఎంపిక చేస్తారు. ఈ బ్రిడ్జి పూర్తయితే తెలంగాణ నుంచి అమరావతికి వచ్చే వారికి సరికొత్త అనుభూతిలా ఉంటుంది అంటున్నారు. అమరావతిలోని రాయపూడి నుంచి కృష్ణా నదికి అవతల నేషనల్ హైవేపైఎన్టీఆర్ జిల్లా మూలపాడు వరకు 5.2 కిలోమీటర్ల పొడవునా కేబుల్ బ్రిడ్జి ప్లాన్ చేశారు. గతంలో 2019లో అప్పటి ప్రభుత్వం ఈ బ్రిడ్జి కోసం నికి శంకుస్థాపనకూడా చేసింది. రూ. 1,387 కోట్లు అంచనా వ్యయంగా నిర్ణయించారు. ఎన్‌10 నుంచి పవిత్ర సంగమం వరకు నిర్మించాలని భావించారు.

Amaravati: అమరావతిలో ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి.!
Amaravati: అమరావతిలో ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి.!

అనుసంధానం

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక,2019లో ఆగిపోయిన ఈ బ్రిడ్జి,తాజాగా పాత ప్రతిపాదనను మార్చి కొత్తగా ప్రతిపాదనలు చేశారు.పశ్చిమ బైపాస్ రావడంతో ఈ మార్పులు చేశారు. అమరావతిలో ప్లాన్ ప్రకారం.రాజధానిలోని ముఖ్యమైన రోడ్లు ఎన్‌6, ఎన్‌13 లను హైదరాబాద్ – విజయవాడ నేషనల్ హైవేలకు లింక్ చేయాలని ప్లాన్ చేశారు. ఇప్పటికే ఎన్‌6 రోడ్డు అనుసంధానం ముగింపు దశకు రాగా ఈ రోడ్డుపై ఎన్‌హెచ్‌ఏఐ(NHAI) చేపట్టిన పశ్చిమ బైపాస్ ఆరు లైన్ల పనులు పూర్తికావొచ్చాయి. దీనికి అదనంగా ఎన్‌13 రోడ్డును ఎన్‌హెచ్‌65తో లింక్ చేస్తారు.

Read Also: TTD: తిరుమల భద్రత పై ఉన్నతస్థాయి సమావేశం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రూ.2,300 కోట్ల ప్రాజెక్టుకు మంత్రి లోకేశ్ శంకుస్థాపన

రూ.2,300 కోట్ల ప్రాజెక్టుకు మంత్రి లోకేశ్ శంకుస్థాపన

ఒక్కొక్కరికి రూ.20లక్షల చొప్పున పరిహారం – సీఎం చంద్రబాబు

ఒక్కొక్కరికి రూ.20లక్షల చొప్పున పరిహారం – సీఎం చంద్రబాబు

క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్ల పంపిణీ.. 200 మందికి లబ్ధి

క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్ల పంపిణీ.. 200 మందికి లబ్ధి

కుప్పం నియోజకవర్గంలో విద్యుత్ స్వయం సమృద్ధి.. ఏపీఎస్పీడీసీఎల్ కీలక నిర్ణయం.

కుప్పం నియోజకవర్గంలో విద్యుత్ స్వయం సమృద్ధి.. ఏపీఎస్పీడీసీఎల్ కీలక నిర్ణయం.

తెప్పపై శ్రీ‌దేవి భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారి విహారం

తెప్పపై శ్రీ‌దేవి భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారి విహారం

శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగం ఆవిష్క‌ర‌ణ

శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగం ఆవిష్క‌ర‌ణ

కాకినాడ పేలుడు ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి.. పరిహారం ప్రకటన

కాకినాడ పేలుడు ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి.. పరిహారం ప్రకటన

కాకినాడకు బయల్దేరిన చంద్రబాబు

కాకినాడకు బయల్దేరిన చంద్రబాబు

వేట్లపాలెం ఘటన.. ప్రమాద తీవ్రతకు కారణాలు ఇవే?

వేట్లపాలెం ఘటన.. ప్రమాద తీవ్రతకు కారణాలు ఇవే?

కాకినాడ పేలుడు ఘటనలో 23కి చేరిన మృతులు సంఖ్య

కాకినాడ పేలుడు ఘటనలో 23కి చేరిన మృతులు సంఖ్య

కాకినాడ ప్రమాదంపై డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి

కాకినాడ ప్రమాదంపై డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి

వేట్లపాలెంలోని బాణసంచా యజమాని పరారీలో ఉన్నారు: ఆర్‌డీవో

వేట్లపాలెంలోని బాణసంచా యజమాని పరారీలో ఉన్నారు: ఆర్‌డీవో

📢 For Advertisement Booking: 98481 12870