हिन्दी | Epaper
మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

HighCourt: సినిమా నిర్మాణ వ్యయంపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు!

Anusha
HighCourt: సినిమా నిర్మాణ వ్యయంపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు!

సంక్రాంతికి వస్తున్నాం దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై శిరీష్ నిర్మించిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. వెంకటేశ్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించారు.కాగా ఈ సినిమా నిర్మాణ వ్యయంపై విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తోసిపుచ్చింది.ఈ విషయంలో తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేస్తూ, ఇది ప్రభుత్వ పరిధిలోకి వస్తుందని పేర్కొంది. తమ దగ్గర ఉన్న సమాచారం ఆధారంగా విచారణ జరిపే అధికారం దర్యాప్తు సంస్థలకు మాత్రమే ఉంటుందని, విచారణ జరిపించాలా లేదా అన్నదీ అవే నిర్ణయించాల్సి ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది.

హైకోర్టు అసహనం

సినీ నిర్మాణ ఖర్చులపై ఈడీతో విచారణ జరిపించాలని ఆదేశిస్తే దర్యాప్తు ప్రక్రియను న్యాయస్థానం దుర్వినియోగం చేసినట్టు అవుతుందని అభిప్రాయపడింది. ఈ మేరకు ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా నిర్మాణ వ్యయంపై ఈడీ విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది.సరైన ఆధారాలు లేకుండా పిటిషనర్ ఊహాజనిత ఆరోపణలతో పిల్‌ దాఖలు చేసి, దర్యాప్తు కోరుతున్నారని కోర్టు మండిపడింది. అంతేకాదు, టికెట్ ధరల పెంపు అంశంపై విచారించాల్సింది ఏమీ లేదని, ఇప్పటికే అదనపు షోల ప్రదర్శన పూర్తయిందని పేర్కొందది. కేవలం ప్రచారం కోసం ఈ పిల్‌ వేశారని అసహనం వ్యక్తం చేసింది.

సినిమా టికెట్‌ ధరల పెంపు

సంక్రాంతికి వస్తున్నాం సినిమా టికెట్‌ ధరల పెంపుతో పాటు అదనపు షోలకు ఏపీ ప్రభుత్వం జనవరి 8న అనుమతి ఇస్తూ ఉత్తర్వులు చేసింది. దీనిని సవాలు చేస్తూ విజయవాడకు చెందిన ఎంలక్ష్మణ్ కుమార్ అనే వ్యక్తి వేసిన పిల్‌ను హైకోర్టు కొట్టివేసింది.భారీ బడ్జెట్‌తో నిర్మించిన సినిమా టికెట్‌ ధరల పెంపును విడుదలైన తొలి పది రోజుల వరకు పరిమిత చేస్తూ మార్చి 7, 2022లో జారీచేసి జీఓ 13ను సవరించే ప్రతిపాదనలో ప్రభుత్వం ఉందని న్యాయస్థానం గుర్తు చేసింది.

Andhra Pradesh High Court

పిటిషన్

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం నాడు తీర్పు వెలువరించింది. కాగా, 14 రోజుల పాటు సంక్రాంతికి వస్తున్నాం సినిమా టికెట్‌ ధరల పెంపు, అదనపు షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతించింది. దీనిని సవాల్ చేస్తూ లక్ష్మణ్ కుమార్ పిటిషన్ వేశారు. అతడి తరఫున లాయర్ గుండాల శివప్రసాద్‌రెడ్డి, ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్‌.ప్రణతి వాదనలు వినిపించారు.

విచారణ

న్యాయస్థానం స్పష్టం చేసిన విధంగా, సినిమా నిర్మాణ ఖర్చుల విచారణ ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది. దర్యాప్తు సంస్థలు మాత్రమే విచారణ జరిపే అధికారం కలిగి ఉంటాయని కోర్టు తేల్చి చెప్పింది. హైకోర్టు తీర్పు ప్రకారం, పిటిషనర్ ఆరోపణలకు సరైన ఆధారాలు లేకపోవడంతో, ఈ పిటిషన్‌ను కొట్టివేసింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బొత్స కూతురు రాకతో చీపురుపల్లిలో మారుతున్న లెక్కలు

బొత్స కూతురు రాకతో చీపురుపల్లిలో మారుతున్న లెక్కలు

వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల‌పై భ‌క్తుల్లో విశేష సంతృప్తి

వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల‌పై భ‌క్తుల్లో విశేష సంతృప్తి

విశాఖలో లైట్ హౌస్ ఫెస్టివల్ ప్రారంభం

విశాఖలో లైట్ హౌస్ ఫెస్టివల్ ప్రారంభం

వికలాంగురాలి హత్య కేసులో నిందితుడు గణేష్ అరెస్ట్

వికలాంగురాలి హత్య కేసులో నిందితుడు గణేష్ అరెస్ట్

ఘోర ప్రమాదం.. లారీ ఢీకొని బైకర్ మృతి

ఘోర ప్రమాదం.. లారీ ఢీకొని బైకర్ మృతి

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు

ఈ నెల 11 వరకు పాసు పుస్తకాల పంపిణీ
0:26

ఈ నెల 11 వరకు పాసు పుస్తకాల పంపిణీ

హెచ్ఐవి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అవసరం

హెచ్ఐవి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అవసరం

జలవివాదంపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన వ్యాఖ్యలు

జలవివాదంపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన వ్యాఖ్యలు

మద్యం ధరలు బాటిల్‌పై రూ.10 పెంపు!

మద్యం ధరలు బాటిల్‌పై రూ.10 పెంపు!

ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఇ పార్కును అందుబాటులోకి తేవాలి : సిఎస్

ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఇ పార్కును అందుబాటులోకి తేవాలి : సిఎస్

దక్షిణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు – ఏపీలో చలి పెరుగుదల

దక్షిణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు – ఏపీలో చలి పెరుగుదల

📢 For Advertisement Booking: 98481 12870