हिन्दी | Epaper
త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్

Andhra Pradesh: జూన్ 1 నుండి రేషన్ షాపులలో రాయితీపై కిలో కందిపప్పు, ఉచితంగా రాగులు పంపిణీ

Anusha
Andhra Pradesh: జూన్ 1 నుండి రేషన్ షాపులలో రాయితీపై కిలో కందిపప్పు, ఉచితంగా రాగులు పంపిణీ

ఏపి లోని రేషన్ కార్డుదారులకు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రజారోగ్యం , పోషకాహారానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు పోషక విలువలు కలిగిన కందిపప్పు , తృణధాన్యాలను అందించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. వచ్చే జూన్ 1వ తేదీ నుండి రాష్ట్రంలోని అన్ని రేషన్ షాపులలో వీటిని పంపిణీ చేయనుంది.ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా అందిస్తున్న నిత్యావసర సరుకులతో పాటు, రాయితీపై కిలో కందిపప్పు, ఉచితంగా రాగులను పంపిణీ చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. దీని కోసం రాబోయే మూడు నెలలకు సరిపడా కందిపప్పును , ఏడాదికి సరిపడా రాగులను సేకరించేందుకు ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. ఈ టెండర్ల ప్రక్రియ దాదాపు ఒక నెల రోజుల్లో ముగుస్తుంది. ఆ తర్వాత జూన్ 1వ తేదీ నుండి రాష్ట్రంలోని ప్రతి రేషన్ షాపులో లబ్ధిదారులకు కందిపప్పు, రాగులు అందుబాటులో ఉంటాయి. ఈ నిర్ణయం పేద ప్రజల పోషకాహార స్థాయిని మెరుగుపరచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

పథకం

ఇక్కడ రేషన్ షాపుల ద్వారా అందించే బియ్యానికి బదులుగా రాగులను ఉచితంగా పొందే అవకాశం కల్పించింది. దీని ప్రకారం ప్రతినెలా 20 కిలోల బియ్యం తీసుకునే కుటుంబం, ఒకవేళ రెండు కిలోల రాగులను తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తే వారికి ఆ మేరకు బియ్యం కోటాలో తగ్గింపు ఉంటుంది. పౌరసరఫరాల శాఖ ప్రాథమిక అంచనా ప్రకారం ఈ పథకం కోసం సంవత్సరానికి సుమారు 25 వేల మెట్రిక్ టన్నుల రాగులు అవసరం అవుతాయి.ఈ కొత్త విధానం ద్వారా ప్రజలకు పోషక విలువలు కలిగిన రాగులను అందుబాటులోకి తీసుకురావాలనేది ప్రభుత్వ లక్ష్యం. బియ్యం తీసుకోవడానికి ఇష్టపడని లేదా రాగులను ఆహారంలో భాగంగా చేసుకోవాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం. రాగులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కాబట్టి.. ఈ నిర్ణయం ప్రజల ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుంది.చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తోంది.

 Andhra Pradesh: జూన్ 1 నుండి రేషన్ షాపులలో రాయితీపై కిలో కందిపప్పు, ఉచితంగా రాగులు పంపిణీ

సంక్షేమ పథకాలు

గత ప్రభుత్వ విధానాల కంటే భిన్నంగా ప్రజలకు మరింత చేరువగా ఉంటూ పాలన సాగిస్తోంది. కేంద్ర ప్రభుత్వం నుండి అవసరమైన సహాయం తీసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలకు మరింత మెరుగైన పాలన అందించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ చర్యల ద్వారా రాష్ట్ర ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు వస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది.

Read Aslo :Cinema News: సినిమా సక్సెస్ అవ్వాలని తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ హీరో ఎవరంటే!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్నఏపీ ప్రభుత్వం..ఎందులో అంటే !!

గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్నఏపీ ప్రభుత్వం..ఎందులో అంటే !!

తిరుమల నెయ్యి స్కాం బయటపడింది, షాక్ ఆధారాలు!

తిరుమల నెయ్యి స్కాం బయటపడింది, షాక్ ఆధారాలు!

చంద్రబాబును బూతులతో దూషించిన అంబటి.. క్షమాపణ చెప్పాలని డిమాండ్

చంద్రబాబును బూతులతో దూషించిన అంబటి.. క్షమాపణ చెప్పాలని డిమాండ్

చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్

చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్

స్వయంగా పింఛన్లు అందజేసిన సీఎం చంద్రబాబు

స్వయంగా పింఛన్లు అందజేసిన సీఎం చంద్రబాబు

జనసేన MLA శ్రీధర్ పై NHRCకి వీణ ఫిర్యాదు

జనసేన MLA శ్రీధర్ పై NHRCకి వీణ ఫిర్యాదు

కేజీహెచ్ నిర్లక్ష్యం? బిడ్డను కోల్పోయిన మహిళ ఆవేదన..

కేజీహెచ్ నిర్లక్ష్యం? బిడ్డను కోల్పోయిన మహిళ ఆవేదన..

త్వరలో చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్: చంద్రబాబు

త్వరలో చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్: చంద్రబాబు

ఏపీ లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం
0:28

ఏపీ లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం

జాతీయ స్థాయికి జనసేన ఎమ్మెల్యే వివాదం

జాతీయ స్థాయికి జనసేన ఎమ్మెల్యే వివాదం

5,555 ఈ-సైకిళ్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
1:01

5,555 ఈ-సైకిళ్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు

గ్రూప్‌-1తో అక్క, గ్రూప్‌-2తో చెల్లి ప్రతిభ.. రాష్ట్రానికే ఆదర్శం

గ్రూప్‌-1తో అక్క, గ్రూప్‌-2తో చెల్లి ప్రతిభ.. రాష్ట్రానికే ఆదర్శం

📢 For Advertisement Booking: 98481 12870