हिन्दी | Epaper
నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు

Five star hotels: ఆంధ్రా లో నూతనంగా ఫైవ్ స్టార్ హోటల్స్‌కి ఆమోదం

Anusha
Five star hotels: ఆంధ్రా లో నూతనంగా ఫైవ్ స్టార్ హోటల్స్‌కి ఆమోదం

ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులు కొనసాగుతున్నాయి,రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపారు. SIPB తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది, రాష్ట్రంలో వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఈ కంపెనీల రాకతో యువతకు ఉద్యోగాలు లభించనున్నాయి. విశాఖపట్నం, తిరుపతి, శ్రీసిటీ వంటి ప్రాంతాల్లో అభివృద్ధి పనులు జరగనున్నాయి. ఐబీఎం, టీసీఎస్, ఎల్‌అండ్‌టీ వంటి పెద్ద కంపెనీలు కూడా ప్రభుత్వంతో ఒప్పందాలకు ఆమోదం తెలిపారు.విశాఖపట్నం బీచ్ రోడ్డు(Visakhapatnam Beach Road)లో తాజ్ గేట్‌వేను వరుణ్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ అభివృద్ధి చేయనుంది. ఇది 5-స్టార్ డీలక్స్ హోటల్‌గా, సర్వీస్ అపార్ట్‌మెంట్స్‌గా మారుతుంది. దీనికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుంది. ఈ ప్రాజెక్టులో రూ.899 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. దీని ద్వారా 1,300 మందికి ఉద్యోగాలు వస్తాయి. తిరుపతిలో స్రవంతి హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రెండు హోటల్స్ నిర్మించనుంది. అవి ఐబీఐఎస్ స్టైల్స్ 3-స్టార్ హోటల్, నోవోటెల్ 5-స్టార్ హోటల్. దీనికి కూడా ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తుంది. ఈ ప్రాజెక్టులో రూ.327 కోట్ల పెట్టుబడితో 570 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. తిరుపతిలోని ఎస్‌వీపురం వడమాలపేటలో బెంగాల్ అల్టిమేట్ రిసార్ట్స్ ఎల్‌ఎల్‌పీ 5-స్టార్ రిసార్ట్‌ను అభివృద్ధి చేస్తుంది. దీనికి ప్రభుత్వం భూమిని కేటాయించడంతో పాటు ప్రోత్సాహకాలు కూడా అందిస్తుంది. ఈ ప్రాజెక్టులో రూ.150 కోట్ల పెట్టుబడితో 350 మందికి ఉద్యోగాలు వస్తాయి.

Fivestar hotels: ఆంధ్రా లో నూతనంగా ఫైవ్ స్టార్ హోటల్స్‌కి ఆమోదం
Fivestar hotels: ఆంధ్రా లో నూతనంగా ఫైవ్ స్టార్ హోటల్స్‌కి ఆమోదం

ప్రభుత్వం

శ్రీసిటీలో డైకిన్ సంస్థ ఎయిర్ కండిషనింగ్ తయారీ యూనిట్‌ను విస్తరించనుంది. దీని కోసం రూ.2,475 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా 5,150 మందికి ఉపాధి లభిస్తుంది. సెన్సొరెమ్ ఫోటోనిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్(Sensorem Photonics India Private Limited) కూడా పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. దీని ద్వారా 622 మందికి ఉద్యోగాలు వస్తాయి. క్వాంటం వ్యాలీ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం ఐబీఎం, టీసీఎస్, ఎల్‌అండ్‌టీ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి డెక్కన్ ఫైన్ కెమికల్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, పీయూఆర్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, బ్లూ జెట్ హెల్త్‌కేర్ లిమిటెడ్, జూపిటర్ రెన్యూవబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పెట్టుబడి ప్రతిపాదనలకు సిఫార్సు చేసింది.ఈ ఐదు కంపెనీల ద్వారా రాష్ట్రంలో రూ.9,246 కోట్ల పెట్టుబడులు వస్తాయి. దాదాపు 7,766 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. మోహన్ స్పింటెక్స్ ఇండియా లిమిటెడ్, ఏటీసీ టైర్స్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకు ప్రత్యేక ప్రోత్సాహక ప్యాకేజీలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రెండు కంపెనీల ద్వారా రాష్ట్రంలో రూ.2,261 కోట్ల పెట్టుబడులు వస్తాయి. దాదాపు 2,125 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఏపీ కేబినెట్ డెక్కన్‌ ఫైన్‌ కెమికల్స్, భారత్‌ ఎలక్టాన్రిక్స్‌ లిమిటెడ్, పీయూఆర్‌ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్, బ్లూ జెట్‌ హెల్త్‌కేర్‌ లిమిటెడ్, జూపిటర్‌ రెన్యూవబుల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్ పెట్టుబడి ప్రతిపాదనలకు సిఫార్సులకు ఆమోదం తెలిపింది.

Read Also: Chandrababu Naidu : జిల్లాల పునర్విభజన హామీలపై నివేదిక ఇవ్వాలని చంద్రబాబు ఆదేశం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

డబుల్ ఇంజిన్ సర్కారుతోనే రాష్ట్రాభివృద్ధి – కిషన్

డబుల్ ఇంజిన్ సర్కారుతోనే రాష్ట్రాభివృద్ధి – కిషన్

నువ్వు మీ పెద్ద నాయకుడివేమో ..బయట కాదు జగన్ పై బాబు సెటైర్లు

నువ్వు మీ పెద్ద నాయకుడివేమో ..బయట కాదు జగన్ పై బాబు సెటైర్లు

కృష్ణా తీరంలో వేదాంత ఆన్షార్ బావులకు గ్రీన్ సిగ్నల్

కృష్ణా తీరంలో వేదాంత ఆన్షార్ బావులకు గ్రీన్ సిగ్నల్

2025–26లో బీసీ విద్యార్థులకు ₹90.50 కోట్ల స్కాలర్‌షిప్ మంజూరు

2025–26లో బీసీ విద్యార్థులకు ₹90.50 కోట్ల స్కాలర్‌షిప్ మంజూరు

విశాఖ వద్ద ఆటో బోల్తా.. ఐదుగురికి గాయాలు
1:07

విశాఖ వద్ద ఆటో బోల్తా.. ఐదుగురికి గాయాలు

తిరుపతిలో జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం

తిరుపతిలో జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం

పుంగనూరులో కూటమి పాలనపై పెద్దిరెడ్డి విమర్శల వర్షం

పుంగనూరులో కూటమి పాలనపై పెద్దిరెడ్డి విమర్శల వర్షం

సోషల్ మీడియా దుర్వినియోగంపై చంద్రబాబు హెచ్చరిక

సోషల్ మీడియా దుర్వినియోగంపై చంద్రబాబు హెచ్చరిక

ఇన్‌స్టాగ్రామ్ పరిచయం.. మోసపోయిన యువతి‌

ఇన్‌స్టాగ్రామ్ పరిచయం.. మోసపోయిన యువతి‌

బీసీ స్కాలర్‌షిప్‌లకు రూ.90.50 కోట్లు మంజూరు

బీసీ స్కాలర్‌షిప్‌లకు రూ.90.50 కోట్లు మంజూరు

పురుగుల అన్నంతో విద్యార్థుల నిరసన
0:34

పురుగుల అన్నంతో విద్యార్థుల నిరసన

పెరిగిన చికెన్, కోడిగుడ్ల ధరలు

పెరిగిన చికెన్, కోడిగుడ్ల ధరలు

📢 For Advertisement Booking: 98481 12870