हिन्दी | Epaper
నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Telugu News: Crime: భార్య అక్రమ సంబంధంతో కూతురుకు విషం ఇచ్చి తండ్రి ఆత్మహత్య

Pooja
Telugu News: Crime: భార్య అక్రమ సంబంధంతో కూతురుకు విషం ఇచ్చి తండ్రి ఆత్మహత్య

ఇటీవల పెళ్లిళ్లు పెటాకులుగా మారుతున్నాయి. క్షణికమైన సుఖాల కోసం కట్టుకున్న అనుబంధాలను, కన్న బిడ్డలను కూడా దూరం చేసుకుంటున్నారు. కుటుంబ అనుబంధాల కంటే వ్యక్తిగత సుఖాల కోసం ఎంతటికైనా బరితెగిస్తున్నారు. తాజాగా కట్టుకున్న భార్య మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలిసి ఓ భర్త తట్టుకోలేకపోయాడు. దీంతో అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను చనిపోతే కూతురును పట్టించుకునేవారుండరని ఆ తండ్రి కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. కూతురుకు విషం(Poison) ఇచ్చి, అనంతరం తాను కూడా ప్రాణాలను తీసుకున్నాడు. ఈ ఘటన రణస్థలం మండలం సంచాం గ్రామంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

సంచాం గ్రామానికి చెందిన సంతోష్ కు, జీరుపాలెం గ్రామానికి చెందిన స్వాతికి 13ఏళ్ల క్రితం వివాహం జరిగింది. సంతోష్ కు ఇద్దరు భార్యలు ఉన్నారు. విశాఖలో వేర్వేరు ఇళ్లల్లో నివసిస్తున్నారు. అయితే స్వాతికి రాంబాబుతో వివాహేతర సంబంధం ఉంది. సంతోష్ వృత్తిరీత్యా డ్రైవర్. మొదటి భార్యకి పిల్లలు పుట్టకపోవడంతో స్వాతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. వివాహం జరిగిన రెండేళ్ల నుంచి నిత్యం భార్య స్వాతితో గొడవలు జరుగుతున్నాయి.

Pawan: అస్వస్థతకు గురైన పవన్ కల్యాణ్ మెరుగైన చికిస్త కోసం హైదరాబాద్ ప్రయాణం

ఉదయం వెళ్లి రాత్రి ఇంటి వచ్చిన భార్యతో గొడవపడి..

పెద్దపాడు గురుకుల పాఠశాలలో చదువుతున్న కుమార్తె హైమా(11)కి దసరా సెలవులు ఇవ్వడంతో ఆమెను ఇంటికి తీసుకుని రావాలని స్వాతిని శనివారం పంపించాడు. అయితే ఆమె పెద్దపాడు వచ్చి రాంబాబుతో(Rambabu) తిరిగి ఆరోజు రాత్రి కుమార్తెను ఇంటికి తీసుకెళ్లింది. ఉదయం వెళ్లిరాత్రి వరకు ఏం చేశావంటూ సంతోస్ ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన సంతోష్ కట్టుకున్న భార్య మరొకరితో సంబంధం పెట్టుకుందని, చనిపోయేందుకు నిర్ణయించుకున్నాడు. అయితే కూతురు అనాధ అవుతుందని భావించి, కూతురికి విషం ఇచ్చి తాను విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. భార్య స్వాతి, ప్రియుడు రాంబాబు పరారీలో ఉన్నారు. ఈ ఘటనతో సంతోష్ కుటుంబంలో విషాదంలో మునిగిపోయారు.

Crime

ఆత్మహత్యకు కారణం ఏమిటి?
భార్య అక్రమ సంబంధం వల్ల కలిగిన మానసిక వేదనతో తండ్రి కూతురుకు విషం ఇచ్చి, అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ ఘటనలో ఎవరెవరు ప్రాణాలు కోల్పోయారు?
కూతురు విషం తాగి మృతిచెందగా, తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజీ అయినా కట్టారా? – రోజా

చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజీ అయినా కట్టారా? – రోజా

ఏపీ పెట్రోల్ ధరల వ్యత్యాసంపై రాజ్యసభలో చర్చ

ఏపీ పెట్రోల్ ధరల వ్యత్యాసంపై రాజ్యసభలో చర్చ

ఈనెల 18న మార్చి నెల తిరుమల దర్శన కోటా విడుదల

ఈనెల 18న మార్చి నెల తిరుమల దర్శన కోటా విడుదల

విద్యార్థులకు వేడి ఆహారం అందించాలని మంత్రి సవిత ఆదేశాలు

విద్యార్థులకు వేడి ఆహారం అందించాలని మంత్రి సవిత ఆదేశాలు

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు…

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు…

శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…

శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…

అందరికీ సమానమే నా తండ్రి: ఎస్పీ చరణ్

అందరికీ సమానమే నా తండ్రి: ఎస్పీ చరణ్

త్వరలో ఏపీలో మరో ఉచిత పథకం అమలు

త్వరలో ఏపీలో మరో ఉచిత పథకం అమలు

అశ్వినీ వైష్ణవ్‌తో లోకేశ్‌ భేటీ ప్రాజెక్టులకు అండగా ఉంటాం అన్న హామీ

అశ్వినీ వైష్ణవ్‌తో లోకేశ్‌ భేటీ ప్రాజెక్టులకు అండగా ఉంటాం అన్న హామీ

బిగ్ బాస్ 9 ఫైనల్‌కు చేరిన టాప్-5 కంటెస్టెంట్స్ వీరే…

బిగ్ బాస్ 9 ఫైనల్‌కు చేరిన టాప్-5 కంటెస్టెంట్స్ వీరే…

వైజాగ్‌కు ప్రపంచ ఛాంపియన్లు వస్తున్నారు: నారా లోకేశ్

వైజాగ్‌కు ప్రపంచ ఛాంపియన్లు వస్తున్నారు: నారా లోకేశ్

భార్య ఉసురుతీసిన అనుమానం.. శవంతో పోలీస్ స్టేషన్ కు..

భార్య ఉసురుతీసిన అనుమానం.. శవంతో పోలీస్ స్టేషన్ కు..

📢 For Advertisement Booking: 98481 12870