हिन्दी | Epaper
త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్

దస్తగిరికి మరింత భద్రత పెంపు ఎందుకంటే

Anusha
దస్తగిరికి మరింత భద్రత పెంపు ఎందుకంటే

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కొత్త మలుపు తిరుగుతోంది. ఈ కేసుకు సంబంధించి సాక్షులు వరుసగా అనుమానాస్పద రీతిలో మృతి చెందడం సంచలనం సృష్టిస్తోంది.2019లో జరిగిన ఈ హత్య ఇప్పటికీ అనేక అనుమానాలకు తావిస్తోంది.సు విచారణలో ఇప్పటికే పలువురు సాక్షులు అనుమానాస్పదంగా మృతి చెందడం మరింత కలకలం రేపుతోంది. ఈ పరిణామాలు కేసుపై మరింత ఉత్కంఠను పెంచుతున్నాయి.

కేసు నేపథ్యం

2019 మార్చి 15న వైఎస్ వివేకానంద రెడ్డి తన కడప జిల్లా పులివెందులలోని నివాసంలో హత్యకు గురయ్యారు. మొదటిసారి ఇది సహజ మరణంగా ప్రకటించినా,పోస్ట్ మార్ట్ మ్ లో అనేక విషయాలు బయటకు వచ్చాయి. దర్యాప్తు ముమ్మరమైన కొద్దీ హత్యకేసుకు సంబంధించి అనేక అనుమానాలు, కుట్రలు వెలుగులోకి వచ్చాయి.

సాక్షుల మృతి కలకలం

ఈ కేసుకు సంబంధించి పలువురు సాక్షులు అనుమానాస్పద రీతిలో మృతి చెందడం కొత్త చర్చకు తెరలేపింది. ముఖ్యంగా, కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి తన ప్రాణహానిపై ఆందోళన వ్యక్తం చేయడంతో ఆయన భద్రతను పెంచారు. ఇప్పటికే పలువురు ఈ కేసులో కీలకమైన వ్యక్తులు వివిధ కారణాలతో మరణించడం అనేక అనుమానాలకు దారితీస్తోంది.

దర్యాప్తు

సీబీఐ కేసును విచారిస్తున్నప్పటికీ మిస్టరీ ఇంకా వీడటం లేదు.కీలక సాక్షులపై ఒత్తిళ్లు ఉన్నాయని, వారిపై భద్రతా సమస్యలు ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి.

images (25)

దస్తగిరికి భద్రత పెంపు

ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరికి పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రస్తుతం 1+1 భద్రత కలిగిన దస్తగిరికి, పోలీసులు 2+2 భద్రత అందించారు. 1+1 భద్రత అంటే: ఒక కానిస్టేబుల్, ఒక వ్యక్తిగత గన్‌మెన్.2+2 భద్రత అంటే: ఇద్దరు గన్‌మెన్లు, ఇద్దరు పోలీసు రక్షణ అధికారులు.ఈ భద్రత దస్తగిరికి ఉన్న ప్రాణహాని నేపథ్యంలో తీసుకున్నదని పోలీసులు తెలిపారు.

దస్తగిరి విజ్ఞప్తి

సాక్షుల మృతితో ఆందోళన చెందిన దస్తగిరి, కడప జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి భద్రత పెంచాలని విజ్ఞప్తి చేశారు. తనకు ప్రాణహాని ఉందని, అదనపు భద్రత అవసరమని ఎస్పీకి లిఖితపూర్వకంగా తెలియజేశారు.తాను కడప జైల్లో ఉన్నప్పుడు డాక్టర్ చైతన్య రెడ్డి తనను బెదిరించారని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దస్తగిరికి పోలీసులు భద్రతను పెంచారు. 

కేసుపై కొత్త అనుమానాలు

వివేకా హత్య కేసులో సాక్షుల మరణాలు నూతన అనుమానాలకు తావిస్తున్నాయి. వరుసగా ప్రధాన వ్యక్తులు మృతి చెందడం,అనేక అనుమానాలకు దారితీస్తోంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రతి జిల్లాలో బాలికల వసతి గృహం

ప్రతి జిల్లాలో బాలికల వసతి గృహం

డ్వాక్రా మహిళలకు ఉచితంగా నాలుగు ల్యాప్‌టాప్‌లు

డ్వాక్రా మహిళలకు ఉచితంగా నాలుగు ల్యాప్‌టాప్‌లు

మానసిక ఒత్తిడితో.. బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య

మానసిక ఒత్తిడితో.. బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య

రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. నేటి నుంచి రూ.20కే గోధుమ పిండి

రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. నేటి నుంచి రూ.20కే గోధుమ పిండి

అంబటి రాంబాబుపై మొత్తం 3 కేసులు నమోదు

అంబటి రాంబాబుపై మొత్తం 3 కేసులు నమోదు

కూతురిపై కన్న తండ్రి, మేనమామ అత్యాచారం..

కూతురిపై కన్న తండ్రి, మేనమామ అత్యాచారం..

పోలవరానికి రూ.3,000 కోట్లు -కేంద్ర ప్రభుత్వం

పోలవరానికి రూ.3,000 కోట్లు -కేంద్ర ప్రభుత్వం

అంబటి అరెస్ట్..నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలింపు

అంబటి అరెస్ట్..నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలింపు

అంబటి రాంబాబు వెంటనే క్షమాపణ చెప్పాలి: మంత్రి సవిత

అంబటి రాంబాబు వెంటనే క్షమాపణ చెప్పాలి: మంత్రి సవిత

త్వ‌ర‌లో కొత్త పింఛ‌న్లు మంజూరు..కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్‌

త్వ‌ర‌లో కొత్త పింఛ‌న్లు మంజూరు..కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్‌

భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త

భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త

అంబటి రాంబాబు కు జగన్ భరోసా..తగ్గేదేలే అంటున్న సవాల్

అంబటి రాంబాబు కు జగన్ భరోసా..తగ్గేదేలే అంటున్న సవాల్

📢 For Advertisement Booking: 98481 12870