हिन्दी | Epaper
అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

Telugu News: Dussehra Celebrations-ఇంద్రకీలాద్రిలో దసరా ఏర్పాట్లు ముమ్మరం

Sushmitha
Telugu News: Dussehra Celebrations-ఇంద్రకీలాద్రిలో దసరా ఏర్పాట్లు ముమ్మరం

ఇంద్రకీలాద్రి:(Indrakeeladri) బెజవాడ దుర్గమ్మవారి ఆలయంలో ఈ నెల 22 నుండి ప్రారంభం కానున్న దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఈఓ వి.కె. శీనా నాయక్ స్వయంగా పనులను పర్యవేక్షిస్తూ తగిన సూచనలు చేస్తున్నారు. భక్తులకు సంతృప్తికరమైన దర్శనం కల్పించడమే లక్ష్యంగా కాంట్రాక్టర్లు(Contractors) పనులను నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ లక్ష్మీషా శుక్రవారం ఆదేశించారు. ఏదైనా సమస్యలు ఉంటే అధికారులతో సమన్వయం చేసుకోవాలని, ఫిర్యాదులు ఉంటే కలెక్టర్, ఈఓ, దేవదాయ శాఖ కమిషనర్‌లకు తెలియజేయవచ్చని సూచించారు.

Dussehra Celebrations

భక్తులు, విద్యార్థుల కోసం ప్రత్యేక సేవలు

ఆలయ వేదపాఠశాలలో విద్యార్థులకు వైద్యులు వైరల్ వ్యాధులపై అవగాహన కల్పించి, అవసరమైన వారికి చికిత్స అందించారు. దుర్గమ్మవారి ఆలయంలో భక్తులకు అందించే నిత్యాన్నదానం నాణ్యత, రుచిపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈఓ, ఏఈఓలు అన్నప్రసాదం పంపిణీని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

నెల్లూరు కలెక్టర్ దర్శనం

నెల్లూరు కలెక్టర్ హిమాన్షు(Nellore Collector Himanshu) శుక్లా తన సతీమణి తో కలిసి శుక్రవారం దుర్గమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఈఓ వారికి శ్రీ అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం, మెమొంటోలను అందజేశారు. వేద పండితులు వారికి వేదాశీర్వచనాలు పలికారు.

దుర్గమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలు ఎప్పుడు మొదలవుతాయి?

దసరా ఉత్సవాలు ఈ నెల 22 నుండి ప్రారంభమవుతాయి.

అన్నదానం పర్యవేక్షణ ఎవరు చేస్తున్నారు?

కలెక్టర్ ఆదేశాల మేరకు ఈఓ, ఏఈఓలు స్వయంగా అన్నప్రసాదం పంపిణీని పర్యవేక్షిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/milk-price-some-brands-may-drop-by-up-to-rs-5-with-gst-reduction/hyderabad/546412/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870