📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు

CM Chandrababu : నేడు శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

Author Icon By sumalatha chinthakayala
Updated: April 26, 2025 • 11:11 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

CM Chandrababu : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రజా సమస్యలను అడిగి సీఎం చంద్రబాబు తెలుసుకోనున్నారు. ఈ మేరకు ఆ సమస్యలను పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయనున్నారు. సీఎం చంద్రబాబు పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా, శ్రీకాకుళం జిల్లాలో పర్యటన ముగించుకొని సాయంత్రం 5.45 గంటలకు విశాఖలోని కోస్టుగార్డు ఆవరణలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ వద్దకు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో ఆంధ్ర వైద్య కళాశాలకు చేరుకుని పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్మించిన శతాబ్ది భవనాన్ని ప్రారంభిస్తారు. రాత్రి 7.25 గంటలకు ప్రత్యేక విమానంలో తిరుగు పయనమవుతారు.

మత్స్యకార చేయూత పథకాన్ని ప్రారంభించనున్నారు

ఇక, ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. మత్స్యకార చేయూత పథకాన్ని ప్రారంభించనున్నారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే భృతిని రూ.10 వేల నుంచి రూ.20వేలకు ప్రభుత్వం పెంచింది. మత్స్యకారులకు రూ. 258 కోట్లు నిధులను ప్రభుత్వం అందించనుంది. సీఎం చంద్రబాబు పర్యటన కోసం 1500 మంది భద్రతా సిబ్బంది బందోబస్తు చేస్తున్నారు. మత్స్యకారులతో ముఖాముఖి, అనంతరం చెక్కుల పంపిణీ చేయనున్నారు. సీఎం చంద్రబాబు తమ గ్రామానికి వస్తుండటంతో బుడగట్లపాలెం వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు ఈ పర్యటనతో ప్రజలకు ఎంతో మేలు జరగనుంది. మత్స్యకారులకు నూతన ఉపాధి అవకాశాలు కల్పించనున్నాయి.

Read Also: మత్స్యకారుల సేవలో.. నేడు అకౌంట్లలోకి రూ.20వేలు

Breaking News in Telugu CM chandrababu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Srikakulam District Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.