हिन्दी | Epaper
ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు పోలీసుల ఎదుటే వ్యక్తి దారుణ హత్య బినామీ ఆస్తులపై ఏసీబీ కొత్త స్కెచ్ చేపల వేట బోటులో అగ్ని ప్రమాదం మద్యం మత్తులో వ్యక్తి గోపురంపై ఎక్కి హల్‌చల్ ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు పోలీసుల ఎదుటే వ్యక్తి దారుణ హత్య బినామీ ఆస్తులపై ఏసీబీ కొత్త స్కెచ్ చేపల వేట బోటులో అగ్ని ప్రమాదం మద్యం మత్తులో వ్యక్తి గోపురంపై ఎక్కి హల్‌చల్ ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు పోలీసుల ఎదుటే వ్యక్తి దారుణ హత్య బినామీ ఆస్తులపై ఏసీబీ కొత్త స్కెచ్ చేపల వేట బోటులో అగ్ని ప్రమాదం మద్యం మత్తులో వ్యక్తి గోపురంపై ఎక్కి హల్‌చల్ ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు పోలీసుల ఎదుటే వ్యక్తి దారుణ హత్య బినామీ ఆస్తులపై ఏసీబీ కొత్త స్కెచ్ చేపల వేట బోటులో అగ్ని ప్రమాదం మద్యం మత్తులో వ్యక్తి గోపురంపై ఎక్కి హల్‌చల్

Chandrababu : డిజిటల్ పాలన కోసం చంద్రబాబు కీలక అడుగు: ఏఐతో ముందడుగు

Divya Vani M
Chandrababu : డిజిటల్ పాలన కోసం చంద్రబాబు కీలక అడుగు: ఏఐతో ముందడుగు

ఆంధ్రప్రదేశ్ పాలనలో నూతన టెక్నాలజీల వినియోగానికి శ్రీకారం చుట్టారు సీఎం చంద్రబాబు. ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్’ అనే అంశంపై సచివాలయంలో ఓ ప్రత్యేక వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఇందులో ప్రభుత్వ ఉన్నతాధికారులతో సీఎం పాల్గొని మార్గనిర్దేశనం చేశారు.ఈ వర్క్‌షాప్‌లో ముఖ్యంగా ఏఐ, డేటా డ్రివెన్ పాలన, కొత్త టెక్నాలజీల వినియోగంపై చర్చ సాగింది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయివరకు టెక్నాలజీతో ప్రజా సేవల్లో ఎలా మార్పు తీసుకురావచ్చో నిపుణులు వివరించారు. ఈ సమావేశానికి సీఎస్, డీజీపీతో పాటు కేంద్ర ఐటీ శాఖ మాజీ కార్యదర్శి చంద్రశేఖర్, వాద్వాని సెంటర్ సీఈవో ప్రకాశ్ కుమార్, డబ్ల్యూజీడీటీ డీన్ కమల్ దాస్ లాంటి పలువురు నిపుణులు హాజరయ్యారు.వర్క్‌షాప్‌లో ప్రభుత్వం ప్రస్తుతం అనుసరిస్తున్న టెక్ పద్ధతులపై కూడా విశ్లేషణ జరిగింది. ఏ విభాగంలో ఏ టెక్నాలజీ ఫలితాలివ్వగలదన్న దానిపై వివరణాత్మకంగా చర్చ జరిగింది.

Chandrababu డిజిటల్ పాలన కోసం చంద్రబాబు కీలక అడుగు ఏఐతో ముందడుగు
Chandrababu డిజిటల్ పాలన కోసం చంద్రబాబు కీలక అడుగు ఏఐతో ముందడుగు

ముఖ్యంగా ఏఐ, ఎంఎల్, డీప్ లెర్నింగ్, చాట్‌జీపీటీ,వంటివి పాలనలో ఎలా ఉపయోగపడతాయన్నదానిపై ప్రత్యేక ఈ వర్క్‌షాప్‌ను రెండు విడతలుగా నిర్వహిస్తున్నారు. మొదటి రోజున అన్ని శాఖల కార్యదర్శులు పాల్గొంటుండగా, రెండోరోజు విభాగాధిపతులు హాజరవుతారు. వ్యవసాయం, వైద్య, విద్య, పట్టణాభివృద్ధి రంగాల్లో టెక్నాలజీ ప్రయోగాలపై కూడా విశ్లేషణ ఉంది. వినూత్నంగా పనిచేసే టెక్నాలజీ పైలట్ ప్రాజెక్టులు ఎలా అమలు చేయాలన్నదానిపై ముఖ్య దిశానిర్దేశం జరిగింది.చంద్రబాబు మాట్లాడుతూ, “పౌర సేవల్లో వేగం, పారదర్శకత పెరగాలంటే టెక్నాలజీ తప్పనిసరి. ప్రతి ఫలితం గణాంకాల ఆధారంగా ఉండాలి. ఇది ఉత్తమ పాలనకు కీలకం” అని అన్నారు. ఈ దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సమర్థవంతమైన పాలనకు బలమైన పునాది వంటివి.ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ వినియోగంలో దేశంలో ముందు వరుసలో ఉంది. ఈ వర్క్‌షాప్ ద్వారా ఆ దిశగా మరో ముందడుగు పడింది. పాలనలో ఏఐకి పెద్ద పీఠవేయడం ద్వారా ప్రభుత్వం ప్రజలతో మరింత సమీపానికి వస్తుందని స్పష్టమవుతోంది.

Read Also : Tirupati Police : తిరుపతిలో పోలీసుల డ్రోన్ నిఘా వ్యవస్థ పటిష్టం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ట్రావెల్స్ బస్సులో మంటలు

ట్రావెల్స్ బస్సులో మంటలు

ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలోనే రాయలసీమ సస్యశ్యామలం, మంత్రి నిమ్మల

ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలోనే రాయలసీమ సస్యశ్యామలం, మంత్రి నిమ్మల

ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం

ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం

గోదావరి జిల్లాల్లో కొత్తగా 43 ఇసుక రీచ్లు

గోదావరి జిల్లాల్లో కొత్తగా 43 ఇసుక రీచ్లు

పరకామణి కేసులో ఊహించని పరిణామం!

పరకామణి కేసులో ఊహించని పరిణామం!

ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలోనేసీమ సస్యశ్యామలం

ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలోనేసీమ సస్యశ్యామలం

గంజాయి అమ్ముతున్న ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు

గంజాయి అమ్ముతున్న ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు

గ్రామీణ హోం ఫుడ్స్ మోసం: రూ. కోట్ల ఫ్రాంచైజీ స్కామ్, ముగ్గురు అరెస్ట్

గ్రామీణ హోం ఫుడ్స్ మోసం: రూ. కోట్ల ఫ్రాంచైజీ స్కామ్, ముగ్గురు అరెస్ట్

ఏపీలో జెట్ స్పీడ్ గా ఎయిర్ పోర్ట్ ల నిర్మాణం

ఏపీలో జెట్ స్పీడ్ గా ఎయిర్ పోర్ట్ ల నిర్మాణం

రేపు పోలవరాన్ని సందర్శించనున్న చంద్రబాబు

రేపు పోలవరాన్ని సందర్శించనున్న చంద్రబాబు

టిటిడి ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ కు రూ. 10 లక్షలు విరాళం

టిటిడి ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ కు రూ. 10 లక్షలు విరాళం

సంక్రాంతికి మరో రెండు స్పెషల్ రైళ్లు

సంక్రాంతికి మరో రెండు స్పెషల్ రైళ్లు

📢 For Advertisement Booking: 98481 12870