Breaking News : నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం

Read Time:  1 min
Breaking News
Breaking News
FONT SIZE
GET APP

Breaking News : నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ భార్య నందమూరి పద్మజ మంగళవారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఈ రోజు తుది శ్వాస విడిచారు. పద్మజ, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు సోదరి కూడా. ఈ వార్త (Breaking News) తెలిసిన వెంటనే సీఎం చంద్రబాబు ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు బయల్దేరారు.

Read also :

https://vaartha.com/heavy-rain-cyclone-landfall-north-andhra-weather-alert/andhra-pradesh/532395/

Sai Kiran

రచయిత గురించి

Sai Kiran

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.