हिन्दी | Epaper
రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం

News telugu: Ayyanna Patrudu: ఏపీ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా వేసిన స్పీకర్

Sharanya
News telugu: Ayyanna Patrudu: ఏపీ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా వేసిన స్పీకర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు (Assembly meetings)శనివారం విజయవంతంగా ముగిశాయి. ఎనిమిది రోజులపాటు కొనసాగిన ఈ సమావేశాల అనంతరం, సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ వి. అయ్యన్న పాత్రుడు అధికారికంగా ప్రకటించారు.

23 బిల్లులకు ఏకగ్రీవ ఆమోదం – మూడు బిల్లులు వెనక్కి

ఈ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 23 బిల్లులను సభలో ప్రవేశపెట్టగా, వాటిని సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇది సమావేశాల ప్రాముఖ్యతను మరింతగా పెంచింది. అయితే, మరొక మూడు బిల్లులను (Three bills)ప్రభుత్వం స్వయంగా వెనక్కి తీసుకుంది, ఆ బిల్లులపై పునఃపరిశీలన జరిపే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.ఈ సమావేశాలు మొత్తం 8 రోజుల పాటు 45 గంటల 53 నిమిషాల పాటు కొనసాగాయి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, పరిపాలన, ప్రజా సంక్షేమానికి సంబంధించిన పలు కీలక అంశాలపై సభ్యులు చర్చించారు.ఆర్థిక వ్యవస్థ పరిపాలన,ప్రజా సంక్షేమం,లాంటీ అరు ప్రధాన అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. సభ్యులందరూ చురుకుగా పాల్గొనడం వల్ల సభ ప్రక్రియ సజావుగా కొనసాగింది.

స్పీకర్ వ్యాఖ్యలు: ఏకగ్రీవ ఆమోదానికి ప్రశంస

సభ ముగింపు సందర్భంగా స్పీకర్ వి. అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ,

“ప్రవేశపెట్టిన అన్ని బిల్లులు ఏకగ్రీవంగా ఆమోదం పొందడం గమనార్హం. సభను ప్రస్తుతం నిరవధికంగా వాయిదా వేస్తున్నాం,” అని వెల్లడించారు.అయన ప్రకటన సభ వాతావరణాన్ని ముగింపు దశకు తీసుకెళ్లింది.

జగన్ గైర్హాజరు – రాజకీయ చర్చకు దారితీసిన అంశం

ఈ అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాల్గొనకపోవడం, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్య నేతగా ఉండి మొదటి సమావేశాలకు హాజరుకాలేకపోవడం పై విమర్శలు, చర్చలు జరిగాయి.విపక్షాలు దీనిని పెద్ద అంశంగా తీసుకుని, ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి.తదుపరి సమావేశాల్లో రాష్ట్ర బడ్జెట్‌తో పాటు మరిన్ని కీలక విధానాలపై చర్చించే అవకాశం ఉందని అధికార వర్గాలు అంటున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

చేపల వేటకు వెళ్లి చెరువులో పడి వ్యక్తి మృతి!

చేపల వేటకు వెళ్లి చెరువులో పడి వ్యక్తి మృతి!

తిరుపతిలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పర్యటన

తిరుపతిలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పర్యటన

ఇంటి వద్దకే ‘ఎన్టీఆర్ భరోసా’: తిరుపతిలో కలెక్టర్ పింఛన్ల పంపిణీ!

ఇంటి వద్దకే ‘ఎన్టీఆర్ భరోసా’: తిరుపతిలో కలెక్టర్ పింఛన్ల పంపిణీ!

బ్లూ జెట్ హెల్త్ కేర్ యూనిట్ కు మంత్రి లోకేష్ శంకుస్థాపన

బ్లూ జెట్ హెల్త్ కేర్ యూనిట్ కు మంత్రి లోకేష్ శంకుస్థాపన

బర్డ్ ట్రస్టుకు ఎన్ఆర్ఐ దంపతులు రూ.10 లక్షల విరాళం

బర్డ్ ట్రస్టుకు ఎన్ఆర్ఐ దంపతులు రూ.10 లక్షల విరాళం

శ్రీవారి సేవలో ‘డెకాయిట్’ టీమ్

శ్రీవారి సేవలో ‘డెకాయిట్’ టీమ్

ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు: సుజల స్రవంతికి రూ.600 కోట్లు కేటాయింపు

ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు: సుజల స్రవంతికి రూ.600 కోట్లు కేటాయింపు

2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం: ముంబై సదస్సులో లోకేష్ ధీమా

2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం: ముంబై సదస్సులో లోకేష్ ధీమా

రియాద్‌లో రాజమండ్రి దంపతుల హత్య

రియాద్‌లో రాజమండ్రి దంపతుల హత్య

యర్రగుంట్లలో రూ.2.52 కోట్ల నగదు సీజ్

యర్రగుంట్లలో రూ.2.52 కోట్ల నగదు సీజ్

నేతన్నల ఇళ్ళల్లో వెలుగులు

నేతన్నల ఇళ్ళల్లో వెలుగులు

వివేకా హత్యకేసు వడివడిగా సిబిఐ దర్యాప్తు

వివేకా హత్యకేసు వడివడిగా సిబిఐ దర్యాప్తు

📢 For Advertisement Booking: 98481 12870