हिन्दी | Epaper
ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు

AP: కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక నిర్ణయం

Saritha
AP: కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌లో(AP) కొత్త విమానాశ్రయాల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. తాజాగా కేంద్రమంత్రి కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాడేపల్లిగూడెంలో కొత్త విమానాశ్రయం నిర్మించే అవకాశాలపై అధ్యయనం చేయాలని ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (AAI)ను కోరిందని.. ఈ నెలలోనే ఈ అభ్యర్థన చేసినట్లు కేంద్రమంత్రి మురళీధర్‌ మోహోల్‌ తెలిపారు. విమానాశ్రయం కోసం అవసరమైన స్థలం వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఏఏఐకి అందించినట్లు తెలిపారు. లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు.

Read Also: CM Chandrababu Naidu: రేపు కుప్పం పర్యటనలో ఈ-సైకిళ్ల పంపిణీ

AP: కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక నిర్ణయం

కేంద్ర పరిశీలనలో ఎయిర్‌పోర్ట్ నిర్మాణ ప్రతిపాదనలు

ఏఏఐ ఇప్పటికే (AP) కుప్పం, శ్రీకాకుళం, ఒంగోలు ప్రాంతాల్లో విమానాశ్రయాల నిర్మాణానికి సంబంధించిన ప్రాథమిక అధ్యయనాలను పూర్తి చేసినట్లు కేంద్రమంత్రి మురళీధర్ మోహోల్ తెలిపారు. ఈ మూడు చోట్ల విమానాశ్రయాలు నిర్మించడానికి అవసరమైన భూమి అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్స్‌ విధానం కింద పౌరవిమానయాన శాఖకు ప్రతిపాదనలు సమర్పించింది. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రేపు కుప్పం పర్యటనలో ఈ-సైకిళ్ల పంపిణీ

రేపు కుప్పం పర్యటనలో ఈ-సైకిళ్ల పంపిణీ

హార్వర్డ్‌లో శిక్ష‌ణ పూర్తి చేసుకున్న‌ సీఎం రేవంత్‌

హార్వర్డ్‌లో శిక్ష‌ణ పూర్తి చేసుకున్న‌ సీఎం రేవంత్‌

రెండేళ్లలో ఎయిర్‌పోర్టు నిర్మాణం పూర్తి ?

రెండేళ్లలో ఎయిర్‌పోర్టు నిర్మాణం పూర్తి ?

నేడు జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి

నేడు జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి

అమరావతి రైతులకు భారీ ఊరట.. వీధిపోట్ల ప్లాట్ల సమస్యకు చెక్

అమరావతి రైతులకు భారీ ఊరట.. వీధిపోట్ల ప్లాట్ల సమస్యకు చెక్

తెలంగాణలో మరో 252 ప్రాజెక్టులకు కేంద్ర ఆమోదం

తెలంగాణలో మరో 252 ప్రాజెక్టులకు కేంద్ర ఆమోదం

ముఖ్యమంత్రి చంద్రబాబు నాపై కక్ష కట్టారు.. చెవిరెడ్డి

ముఖ్యమంత్రి చంద్రబాబు నాపై కక్ష కట్టారు.. చెవిరెడ్డి

రైల్వే అభ్యర్థులకు అలెర్ట్: ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల..

రైల్వే అభ్యర్థులకు అలెర్ట్: ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల..

ఆధార్ సూపర్ వైజర్ ఉద్యోగాలకు రేపే లాస్ట్ డేట్!

ఆధార్ సూపర్ వైజర్ ఉద్యోగాలకు రేపే లాస్ట్ డేట్!

మహా జాతర సందర్భంగా.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

మహా జాతర సందర్భంగా.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

త్వరలో గిరిజన వర్సిటీకి ప్రధాని భూమి పూజ

త్వరలో గిరిజన వర్సిటీకి ప్రధాని భూమి పూజ

దివ్యాంగులకు గుడ్ న్యూస్.. రూ.12 కోట్లు విడుదల

దివ్యాంగులకు గుడ్ న్యూస్.. రూ.12 కోట్లు విడుదల

📢 For Advertisement Booking: 98481 12870