हिन्दी | Epaper
మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

AP: గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు

Anusha
AP: గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు

ఏపీ (AP) ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన గ్రూప్-2 తాజా ఫలితాలు రాష్ట్రవ్యాప్తంగా ఎంతో మంది అభ్యర్థుల్లో ఆనందాన్ని నింపాయి. ఈ ఫలితాల్లో అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన వినీత, హేమచంద్ర అనే భార్యాభర్తలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇద్దరూ ఒకే సమయంలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం మాత్రమే కాకుండా, కీలకమైన పోస్టుల్లో ఎంపిక కావడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Read Also: YS Jagan Padayatra : జగన్ 2.0 షురూ? పాదయాత్రపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన జగన్

AP: Husband and wife who got Group-2 jobs
AP: Husband and wife who got Group-2 jobs

కష్టపడి చదవి గ్రూప్ కొలువు సంపాదించారు

హేమచంద్ర, వినత దంపతులు ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తూనే గ్రూప్-2 పరీక్షలకు సిద్ధమయ్యారు. కష్టపడి చదివి ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగాలు పొందారు. వినత సబ్-రిజిస్ట్రార్‌గా, హేమచంద్ర ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్‌గా ఎంపికయ్యారు. గతంలో వినతకు కోర్టులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం వచ్చినా ఆ ఉద్యోగంలో చేరలేదు. ఆ తర్వాత బ్యాంకులో క్లర్క్‌గా కొన్నాళ్లు పనిచేశారు.. అయినా సరే కష్టపడి చదవి గ్రూప్ కొలువు సంపాదించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870