Andhra Update: ఏపీలో 14 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమిస్తూ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. 7 జిల్లాలకు కొత్త అధికారులను నియమించగా.. మరో 7 జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి బదిలీ చేశారు. 12 జిల్లాల్లో ప్రస్తుతం ఉన్నవారినే ఎస్పీలుగా కొనసాగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.
బీఆర్ అంబేడ్కర్ – కోనసీమ
రాహుల్ మేనా – బాపట్ల
ఉమామహేశ్వర్ – కృష్ణా
విద్యాసాగర్ నాయుడు – నెల్లూరు
అజితా వేజెండ్ల – తిరుపతి
సుబ్బరాయుడు – అన్నమయ్య
ధీరజ్ కునుగిలి – కడప
నచికేత్ – గుంటూరు
వకుల్ జిందాల్ – నంద్యాల
సునీల్ షెరాన్ – విజయనగరం
ఏఆర్ దామోదర్ – పల్నాడు
డి.కృష్ణారావు – ప్రకాశం
హర్షవర్ధన్ రాజు
Read Also: