Andhra Update: ఏపీలో 14 జిల్లాలకు కొత్త ఎస్పీలు – ప్రభుత్వం కీలక నిర్ణయం

Read Time:  1 min
Andhra Update
Andhra Update
FONT SIZE
GET APP

Andhra Update: ఏపీలో 14 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమిస్తూ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. 7 జిల్లాలకు కొత్త అధికారులను నియమించగా.. మరో 7 జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి బదిలీ చేశారు. 12 జిల్లాల్లో ప్రస్తుతం ఉన్నవారినే ఎస్పీలుగా కొనసాగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.

బీఆర్ అంబేడ్కర్ – కోనసీమ

రాహుల్ మేనా – బాపట్ల

ఉమామహేశ్వర్ – కృష్ణా

విద్యాసాగర్ నాయుడు – నెల్లూరు

అజితా వేజెండ్ల – తిరుపతి

సుబ్బరాయుడు – అన్నమయ్య

ధీరజ్ కునుగిలి – కడప

నచికేత్ – గుంటూరు

వకుల్ జిందాల్ – నంద్యాల

సునీల్ షెరాన్ – విజయనగరం

ఏఆర్ దామోదర్ – పల్నాడు

డి.కృష్ణారావు – ప్రకాశం

హర్షవర్ధన్ రాజు

Read Also:

https://vaartha.com/ram-mohan-naidu-bhogapuram-airport-86-percent-complete-flights-from-june-2026/andhra-pradesh/546663/

Digital

రచయిత గురించి

Digital

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.