हिन्दी | Epaper
రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు

Andhra Pradesh : ప్రకాశం జిల్లాలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత

Divya Vani M
Andhra Pradesh : ప్రకాశం జిల్లాలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత

ఏపీ వాతావరణం ఇప్పుడు చాలా విచిత్రంగా మారింది.కొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రంగా మండుతుంటే, ఇంకొన్ని చోట్ల మాత్రం అకస్మాత్తుగా వర్షం పడుతోంది.ప్రకాశం జిల్లాలోని దరిమడుగులో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తిరుపతి జిల్లా గంగుడుపల్లెలో 41.3 డిగ్రీల చుట్టూ ఉష్ణోగ్రత ఉంది.వేసవి తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.ఇంకొన్ని జిల్లాల్లో వాతావరణం చల్లబడింది.కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో 63.7 మిల్లీమీటర్ల వర్షం పడింది. చొప్పెలలో 55 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాలు పడిన ప్రాంతాల్లో వాతావరణం మళ్లీ చల్లబడింది.ఏపీఎస్డీఎంఏ ప్రకారం, శనివారం ఉష్ణోగ్రతలు 43.5 డిగ్రీల వరకూ వెళ్లే సూచనలున్నాయి.వడగాలులు కూడా దూసుకురానున్నాయి.3 మండలాల్లో తీవ్ర ప్రభావం ఉండే అవకాశం ఉంది.

Andhra Pradesh ప్రకాశం జిల్లాలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత
Andhra Pradesh ప్రకాశం జిల్లాలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత

మరో 23 మండలాల్లో వడగాలుల ప్రభావం ఉండనుంది.వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు మధ్యాహ్నం బయటకు వెళ్లొద్దని హెచ్చరిక ఉంది. అవసరమైతేనే బయటికి వెళ్లాలని అధికారులు సూచించారు.ఎండ సమయంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలన్నారు.అల్లూరి సీతారామరాజు, చిత్తూరు, అన్నమయ్య, శ్రీసత్యసాయి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. మిగతా జిల్లాల్లో తక్కువ మోతాదులో వర్షాలు పడొచ్చని అంచనా వేస్తున్నారు.తగినంత నీరు తాగాలి, బయటికి వెళ్తే క్యాప్ ధరించాలి. వేడి ఎక్కువగా ఉన్న చోటలు నివారించాలి. చిన్నారులకు, వృద్ధులకు శీతల ఆహారం అందించాలి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా అనారోగ్యం తలెత్తే అవకాశముంది.

Read Also : Andhra Pradesh: కాణిపాకం ఆలయంలో 8 మంది ఉద్యోగులు తొలగింపు ఎందుకంటే?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మరో వివాదంలో అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే
7:55

మరో వివాదంలో అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే

నిధుల కొరతను కారణంగా చూపి పనులు ఆపవద్దు

నిధుల కొరతను కారణంగా చూపి పనులు ఆపవద్దు

నాయుడుపేటలో రూ. 3,538 కోట్లతో సోలార్ ప్లాంట్: వెబ్‌సోల్

నాయుడుపేటలో రూ. 3,538 కోట్లతో సోలార్ ప్లాంట్: వెబ్‌సోల్

ప్రకాశంలో వలస పక్షుల అక్రమ వేట.. స్థానికుల్లో భయాందోళనలు

ప్రకాశంలో వలస పక్షుల అక్రమ వేట.. స్థానికుల్లో భయాందోళనలు

తిరుమలలో గుర్తు తెలియని మహిళ మృతి – వివరాలు కోరుతున్న పోలీసులు

తిరుమలలో గుర్తు తెలియని మహిళ మృతి – వివరాలు కోరుతున్న పోలీసులు

ఆ గ్రామం.. సంక్రాంతి పండగకు దూరం

ఆ గ్రామం.. సంక్రాంతి పండగకు దూరం

కర్లమూడి, లేమల్లె తదితర గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం

కర్లమూడి, లేమల్లె తదితర గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం

కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో కోట్ల విలువైన నగల చోరీ

కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో కోట్ల విలువైన నగల చోరీ

భారీగా పెరిగిన నాటు కోడి ధర.. కిలో రూ. 1000కి పైమాటే!

భారీగా పెరిగిన నాటు కోడి ధర.. కిలో రూ. 1000కి పైమాటే!

చిత్తూరులో విస్తృత కార్డన్ సెర్చ్ ఆపరేషన్

చిత్తూరులో విస్తృత కార్డన్ సెర్చ్ ఆపరేషన్

అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి

అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి

రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు

రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు

📢 For Advertisement Booking: 98481 12870