Ambati Rambabu: ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకోనుంది. గుంటూరు కోర్టు వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుకు సంబంధించిన బెయిల్ పిటిషన్, కస్టడీ పిటిషన్లపై తీర్పు వెల్లడించనుంది. ఈ కేసుకు సంబంధించి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశం తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. 2023 సంక్రాంతి సంబరాల పేరుతో రూ. కోట్లు వసూలు చేశారనే ఆరోపణలపై అంబటిపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో, ఆయన పిటిషన్లపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది.
Read Also: Arati Price : అరటి ధరలకు రెక్కలు.. గెల ఎంతంటే?

Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: