Madanapalle Crime: బాలిక హత్య కేసు.. నిందితుడిని వదిలిపెట్టేది లేదు: సీఎం చంద్రబాబు
Madanapalle Crime: ఆంధ్రప్రదేశ్ లోని, అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఏడేళ్ల చిన్నారి దారుణ హత్యకు గురైన ఘటన రాష్ట్రాన్ని కలచివేసింది. అమాయక బాలికపై జరిగిన ఈ ఘోరమైన నేరం ప్రతి ఒక్కరినీ తీవ్రంగా కలవరపరిచింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఆయన బాలిక తల్లిదండ్రులకు ఫోన్ చేసి పరామర్శించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని వారికి హామీ ఇచ్చారు. Read Also: … Continue reading Madanapalle Crime: బాలిక హత్య కేసు.. నిందితుడిని వదిలిపెట్టేది లేదు: సీఎం చంద్రబాబు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed