हिन्दी | Epaper
రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం

Telugu News:Turkapalem-తురకపాలెంలో వైద్యనిపుణుల బృందం సమగ్ర పరిశీలన

Sushmitha
Telugu News:Turkapalem-తురకపాలెంలో వైద్యనిపుణుల బృందం సమగ్ర పరిశీలన

గుంటూరు గ్రామీణ మండలం తురకపాలెం(Turkapalem) గ్రామంలో వైద్యారోగ్య పరిస్థితిని జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం (NCDC)(National Cooperative Development Corporation) నిపుణుల బృందం గురువారం సమగ్రంగా పరిశీలించింది. NCDC సంయుక్త సంచాలకులు డాక్టర్ హేమలత, డాక్టర్ ప్రవీణ్ నేతృత్వంలో ఈ బృందం పరిశీలన కొనసాగిందని జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి తెలిపారు. గుంటూరు మెడికల్ కళాశాలలోని(Guntur Medical College) ఎస్‌పీఎం బృందం, ప్రైవేటు ఆసుపత్రుల ఇన్ఫెక్షన్ నిపుణులు మరణాలకు గల కారణాలపై విశ్లేషణ కొనసాగిస్తున్నారు. గుంటూరు సమగ్ర ఆసుపత్రిలోని నిపుణులైన వైద్యులు రోగులకు పరీక్షలు నిర్వహించి, మందులు అందిస్తున్నారని తెలిపారు. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల శుభ్రత, సురక్షిత ఆహార అలవాట్లపై వైద్యారోగ్యశాఖ అధికారులు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Turkapalem

వైద్య పరీక్షలు, పారిశుద్ధ్య చర్యలు, సహాయక కార్యక్రమాలు

రాష్ట్ర స్థాయి నిపుణుల కమిటీ గ్రామ ఆరోగ్య పరిస్థితులను(Health conditions) పర్యవేక్షిస్తూ, అసాధారణ మరణాలపై విచారణ కొనసాగిస్తోంది. ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లు ఇళ్లను సందర్శించి సేకరించిన 103 రక్త నమూనాలలో, 23 డెంగీ కేసులు, 1 టైఫాయిడ్ కేసు, 4 మలేరియా కేసులు ఉన్నాయని, 69 నెగటివ్ కేసులుగా నిర్ధారించబడ్డాయి. ప్రస్తుతం 5 మంది మెలియోడోసిస్ అనుమానిత రోగులు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.

జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో గ్రామంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. 22 మంది మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, ఒక సూపర్వైజర్ పర్యవేక్షణలో 22 కిలోమీటర్ల రోడ్లను శుభ్రం చేసి, కాలువల్లో పూడికతీత, చెత్త తొలగింపు వంటి పనులు చేస్తున్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో గ్రామంలో 4,000 లీటర్ల సామర్థ్యం గల 27 ట్యాంకర్లు, 12,000 లీటర్ల సామర్థ్యం గల 3 ట్యాంకర్లతో తాగునీరు సరఫరా చేస్తున్నారు. అలాగే 549 వాటర్ క్యాన్‌లను కూడా అందిస్తున్నారు. ఆహార శిబిరాలలో బుధవారం రాత్రి 3,066 మందికి, గురువారం ఉదయం 3,189 మందికి, మధ్యాహ్నం 3,321 మందికి భోజనం అందించారు.

తురకపాలెం గ్రామంలో పరిశీలన చేపట్టిన బృందం ఏది?

జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం (NCDC) నిపుణుల బృందం ఈ పరిశీలన చేపట్టింది.

గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలను ఎవరు పర్యవేక్షిస్తున్నారు?

జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కాకినాడకు బయల్దేరిన చంద్రబాబు

కాకినాడకు బయల్దేరిన చంద్రబాబు

వేట్లపాలెం ఘటన.. ప్రమాద తీవ్రతకు కారణాలు ఇవే?

వేట్లపాలెం ఘటన.. ప్రమాద తీవ్రతకు కారణాలు ఇవే?

కాకినాడ పేలుడు ఘటనలో 23కి చేరిన మృతులు సంఖ్య

కాకినాడ పేలుడు ఘటనలో 23కి చేరిన మృతులు సంఖ్య

కాకినాడ ప్రమాదంపై డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి

కాకినాడ ప్రమాదంపై డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి

వేట్లపాలెంలోని బాణసంచా యజమాని పరారీలో ఉన్నారు: ఆర్‌డీవో

వేట్లపాలెంలోని బాణసంచా యజమాని పరారీలో ఉన్నారు: ఆర్‌డీవో

వేట్లపాలెం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్

వేట్లపాలెం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్

వేట్లపాలెం పేలుడు.. 21 మంది మృతి, 13 మంది గుర్తింపు

వేట్లపాలెం పేలుడు.. 21 మంది మృతి, 13 మంది గుర్తింపు

వేట్లపాలెం ఘటన.. పరిశ్రమ యజమాని శ్రీను మృతి

వేట్లపాలెం ఘటన.. పరిశ్రమ యజమాని శ్రీను మృతి

కాకినాడ బాణసంచా కేంద్రంలో భారీ పేలుడు.. 50 మంది కార్మికులు ఉన్నట్లు గుర్తింపు.

కాకినాడ బాణసంచా కేంద్రంలో భారీ పేలుడు.. 50 మంది కార్మికులు ఉన్నట్లు గుర్తింపు.

’అమ్మా ఎక్కడున్నావు’ అంటూ కుమార్తెల రోదన!

’అమ్మా ఎక్కడున్నావు’ అంటూ కుమార్తెల రోదన!

కాకినాడ పేలుడు: హోంమంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి

కాకినాడ పేలుడు: హోంమంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి

వేట్లపాలెం పేలుడు ఘటనపై మంత్రి లోకేశ్ దిగ్భ్రాంతి

వేట్లపాలెం పేలుడు ఘటనపై మంత్రి లోకేశ్ దిగ్భ్రాంతి

📢 For Advertisement Booking: 98481 12870