📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు

Visakhapatnam : విశాఖ నుంచి 42 వేసవి ప్రత్యేక రైళ్లు !

Author Icon By sumalatha chinthakayala
Updated: April 12, 2025 • 6:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Visakhapatnam : వేసవి సెలవులు మొదలు కానున్నాయి. స్కూళ్లు, కాలేజీలకు ఇక బ్రేక్ పడనుంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అందరూ పరీక్షల మూడ్ నుంచి ఎంజాయ్ మూడ్‌లోకి వచ్చేస్తున్నారు. వేసవి సెలవుల్లో ఎటు వెళ్లాలనే దానిపై ఇప్పటికే చాలా మంది టూర్లు కూడా ప్లాన్ చేసుకుని ఉంటారు. కొంతమంది ఆధ్యాత్మిక క్షేత్రాలు, పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్తే.. మరికొంతమంది విహారయాత్రలు, వినోద యాత్రలు ప్లాన్ చేస్తుంటారు. దీంతో వేసవి సెలవుల్లో రైల్వేస్టేషన్లు ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడనున్నాయి. ఈ నేపథ్యంలో వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడపనుంది. ఇప్పటికే తిరుపతికి ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే.. ఇప్పుడు విశాఖపట్నానికి 42 ప్రత్యేక రైళ్లు నడపనుంది.

ప్రయాణికుల రద్దీని దృష్టి ప్రత్యేక రైళ్లు

వేసవి సెలవుల్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడపడానికి సిద్ధమైంది. విశాఖపట్నం-బెంగళూరు, విశాఖపట్నం-తిరుపతి, విశాఖపట్నం-కర్నూలు మధ్య మొత్తం 42 ప్రత్యేక రైళ్లు ఏప్రిల్ 13 నుంచి మే నెలాఖరు వరకు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ వీక్లీ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడుపుతోంది. విశాఖపట్నం నుంచి బెంగళూరుకు 14 ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. 08581 నంబర్‌తో విశాఖపట్నం నుంచి ప్రతి ఆదివారం మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకు ప్రత్యేకరైలు బెంగళూరుకు బయలుదేరుతుంది. ఈ రైలు మరుసటి రోజు 12 గంటల 45 నిమిషాలకు బెంగళూరు చేరుకుంటుంది.

Read Also : జమిలి ఎన్నికలతో ఎన్నికల ఖర్చు ఆదా : వెంకయ్య నాయుడు

Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.