ఆర్టీసీ బస్సులో రూ. 2 లక్షలు చోరీ

Read Time:  1 min
rtc
rtc
FONT SIZE
GET APP

పల్నాడు జిల్లా…
ఈపూరు

ఆర్టీసీ బస్సులో పరుసు కత్తిరించి రెండు రూ. 2 లక్షలు అపహరించిన ఘటనపై సీఐ విజయ్ చరణ్ ఆధ్వర్యంలో గురువారం పోలీసులు విచారణ చేస్తున్నారు.ఈపూరు మండలం ఆరేపల్లి ముప్పాళ్లకు చెందిన కె. సుజాత గుంటూరు వెళ్ళేందుకు బస్టాండ్కి వచ్చారు.బస్సు ఎక్కిన తర్వాత పర్సులో ఉండాల్సిన నగదు మాయమైంది.పరుసు కింది భాగం కత్తిరించి ఉండటం గమనించారు.పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Uday Kumar

రచయిత గురించి

Uday Kumar

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.