బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివాదాస్వాద వ్యాఖ్యలు చేసారు. దేవుడి ముందు అందరూ సమానమేనని… వివక్ష చూపడం సరికాదని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈరోజు ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు, ప్రజాప్రతినిధుల పట్ల టీటీడీ వివక్ష చూపుతోందని విమర్శించారు. ఇది మంది పద్ధతి కాదని చెప్పారు.
సౌకర్యాలను కొనసాగించండి
తెలంగాణ ప్రజాప్రతినిధులకు గతంలో కల్పించిన సౌకర్యాలను కూటమి ప్రభుత్వం కొనసాగించాలని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. టీటీడీ ఛైర్మన్ కు పూర్తి స్వేచ్ఛ ఇస్తే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 ఏళ్లలో ఎక్కువ లబ్ధి పొందింది ఆంధ్ర వాళ్లేనని అన్నారు. వ్యాపారాల్లో, పదవుల్లో లబ్ధి పొందుతున్నది ఆంధ్ర వాళ్లేనని చెప్పారు. తెలంగాణపై వివక్ష చూపితే రాబోయే రోజుల్లో తెలంగాణలో ఆంధ్ర వాళ్లకి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీటీడీ ప్రపంచంలోనే పేరుపొందిన ఆలయం అని ఇంత పవిత్రత కలిగిన ఆలయంలో వివక్ష చూపడం సరికాదని ఆయన అన్నారు.
త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్!
గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు
పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్బోట్లు
ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల
విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు
ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం
ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి
ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం
నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం
ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్
త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్!
గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు
పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్బోట్లు
ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల
విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు
ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం
ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి
ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం
నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం
ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్
త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్!
గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు
పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్బోట్లు
ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల
విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు
ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం
ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి
ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం
నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం
ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్
త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్!
గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు
పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్బోట్లు
ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల
విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు
ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం
ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి
ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం
నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం
ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్
తెలంగాణపై వివక్ష వద్దు: శ్రీనివాస్ గౌడ్