జగన్ ఐదేళ్ల అరాచక పాలనతో విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేసి ప్రజలపై భారం మోపారని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ చేస్తున్న ధర్నాపై మంత్రి నిమ్మల రామానాయుడు స్పందిస్తూ మాజీ సీఎం జగన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తొమ్మిది సార్లు విద్యుత్ చార్జీలు పెంపుతో పాటు ట్రూ ఆఫ్ చార్జీలు అంటూ 16 వేల కోట్లు ప్రజలపై భారం మోపింది జగన్ అని అన్నారు.
అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన
పాలకొల్లు నియోజకవర్గంలో మూడు గ్రామాల్లో రూ .3 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శుక్రవారం నాడు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిమ్మల మాట్లాడుతూ.. తొమ్మిది సార్లు విద్యుత్ చార్జీలు పెంపుతో పాటు ట్రూ ఆఫ్ చార్జీలు అంటూ 16 వేల కోట్లు ప్రజలపై భారం మోపింది జగన్ అని అన్నారు. జన్ కో నుంచి ఐదు రూపాయలకే యూనిట్ కరెంటు లభించే అవకాశం ఉండగా కమిషన్ల కోసం రూ. ఎనిమిది నుంచి 14 రూపాయలకు జగన్ కొనుగోలు చేశారని విమర్శించారు. ప్రజలపై విద్యుత్ భారాన్ని మోపిన జగన్ ఇంటి ముందే వైసీపీ శ్రేణులు ధర్నాలు చేయాలన్నారు. గత చంద్రబాబు పాలనలో విద్యుత్ చార్జీలను పెంచకపోవడమే కాకుండా నాణ్యమైన విద్యుత్ను అందించామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.
రాయలసీమ వర్సిటీలో గొడవలు
‘గోల్డెన్ అవర్’ చికిత్స
ముడి పొగాకుపై పన్ను తొలగింపు
పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు
త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్
పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై!
నేడు ఏపీ కేబినెట్ భేటీ
జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు
కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం
త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్!
హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు
పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్
ప్రజలపై విద్యుత్ భారం లేదు..
ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు
పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్పై కోర్టు షాక్
రాయలసీమ వర్సిటీలో గొడవలు
‘గోల్డెన్ అవర్’ చికిత్స
ముడి పొగాకుపై పన్ను తొలగింపు
పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు
త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్
పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై!
నేడు ఏపీ కేబినెట్ భేటీ
జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు
కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం
త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్!
హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు
పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్
ప్రజలపై విద్యుత్ భారం లేదు..
ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు
పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్పై కోర్టు షాక్
రాయలసీమ వర్సిటీలో గొడవలు
‘గోల్డెన్ అవర్’ చికిత్స
ముడి పొగాకుపై పన్ను తొలగింపు
పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు
త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్
పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై!
నేడు ఏపీ కేబినెట్ భేటీ
జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు
కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం
త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్!
హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు
పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్
ప్రజలపై విద్యుత్ భారం లేదు..
ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు
పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్పై కోర్టు షాక్
రాయలసీమ వర్సిటీలో గొడవలు
‘గోల్డెన్ అవర్’ చికిత్స
ముడి పొగాకుపై పన్ను తొలగింపు
పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు
త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్
పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై!
నేడు ఏపీ కేబినెట్ భేటీ
జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు
కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం
త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్!
హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు
పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్
ప్రజలపై విద్యుత్ భారం లేదు..
ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు
పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్పై కోర్టు షాక్
జగన్ విద్యుత్ రంగాన్ని నాశనం చేసారు : నిమ్మల