కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతి పనులు పునఃప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ సహకారం, ప్రపంచ బ్యాంకు అండతో అమరావతి పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు పరుగులు పెట్టించే పనిలో ఉన్నారు. తాజాగా అమరావతిలో మరో రూ. 2,723 కోట్ల పనులకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. సీఆర్డీయే 44వ సమావేశంలో ఆయన పలు నిర్ణయాలు తీసుకున్నారు.
టిడ్కో ఇళ్లను పూర్తి చేయాలి
జూన్ 12 నాటికి 1.18 లక్షల టిడ్కో ఇళ్లను పూర్తి చేసి ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. ఎల్పీఎస్ జోన్ 7, జోన్ 10లో మౌలిక వసతుల కల్పనకు నిర్ణయం తీసుకున్నారు. రాజధాని రింగ్ రోడ్డు, విజయవాడ బైపాస్ రోడ్డు ప్రాజెక్టుపై కూడా అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. మరోవైపు, ఇప్పటి వరకు రూ. 47,288 కోట్ల విలువైన పనులకు సీఆర్డీయే ఆమోదం తెలిపింది. జగన్ అమరావతి అభివృద్ధికి ఏమాత్రం పట్టించుకోలేదు. కూటమి అధికారంలోకి రాగానే అమరావతి రాజధానిగా చేసేందుకు పనులు వేగంగా సాగుతున్నాయి.
మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం
పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్
బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం
రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు
ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె?
పూరీ – తిరుపతి రైలులో మంటలు
సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు
పరకామణి కేసులో ఊహించని పరిణామం!
ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం
ట్రావెల్స్ బస్సులో మంటలు
మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం
పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్
బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం
రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు
ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె?
పూరీ – తిరుపతి రైలులో మంటలు
సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు
పరకామణి కేసులో ఊహించని పరిణామం!
ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం
ట్రావెల్స్ బస్సులో మంటలు
మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం
పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్
బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం
రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు
ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె?
పూరీ – తిరుపతి రైలులో మంటలు
సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు
పరకామణి కేసులో ఊహించని పరిణామం!
ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం
ట్రావెల్స్ బస్సులో మంటలు
మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం
పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్
బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం
రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు
ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె?
పూరీ – తిరుపతి రైలులో మంటలు
సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు
పరకామణి కేసులో ఊహించని పరిణామం!
ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం
ట్రావెల్స్ బస్సులో మంటలు
అమరావతి నిర్మాణానికి రూ. 2,723 కోట్ల పనులకు సీఎం గ్రీన్ సిగ్నల్