हिन्दी | Epaper
గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య

Andhra Pradesh: చెల్లికి ఆస్తిలో వాటా ఇచ్చారన్న కోపంతో.. కన్న తల్లిదండ్రులను హతమార్చిన కొడుకు

Ramya
Andhra Pradesh: చెల్లికి ఆస్తిలో వాటా ఇచ్చారన్న కోపంతో.. కన్న తల్లిదండ్రులను హతమార్చిన కొడుకు

తల్లిదండ్రులను పొట్టన పెట్టుకున్న కన్న కొడుకు – విజయనగరంలో హృదయ విదారక ఘటన

విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలోని చల్లావాని తోట పంచాయతీ పరిధిలోని నడుపూరు గ్రామం చీకటి చరిత్రకు నిలయమైంది. తల్లిదండ్రులను కన్నబిడ్డే పొట్టన పెట్టిన ఘటన ఇక్కడ చోటుచేసుకుంది. పాండ్రంకి అప్పలనాయుడు (55), జయ (53) అనే దంపతులు నడుపూరులో నివసిస్తూ తమ సొంత భూమిలో కూరగాయలు పండించి జీవనోపాధి కొనసాగిస్తూ వచ్చారు. వీరికి రాజశేఖర్ అనే కొడుకు, రాధ అనే కుమార్తె ఉన్నారు. కొన్నేళ్ల క్రితం కుమార్తె రాధ వివాహమై ఇద్దరు పిల్లలతో సుఖంగా జీవించేది. అయితే భర్తను కోల్పోయిన రాధ జీవన పోరాటంలోకి జారుకుంది. ఈ కష్ట సమయంలో అమ్మానాన్నలే ఆమెకు అండగా నిలిచారు. ఇదిలా ఉండగా, కొడుకు రాజశేఖర్ ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూ చెడు అలవాట్లకు అలవాటుపడి అప్పుల్లో మునిగిపోయాడు.

ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులపై హత్యా యత్నం

అప్పలనాయుడు తన చిన్నపాటి ఆస్తి అయిన 80 సెంట్ల భూమిలో 50 సెంట్లను కూతురు రాధ పేరు మీద రిజిస్టర్ చేశాడు. ఈ విషయం తెలిసిన రాజశేఖర్ అప్పటి నుంచే భూమి కోసం తల్లిదండ్రులతో గొడవపడుతూ వచ్చాడు. తనకు కూడా వాటా ఇవ్వాలని, లేకపోతే రాధ పేరుమీద చేసిన భూమిని తిరిగి తనకి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తల్లిదండ్రులు మన్నించకపోవడంతో కోపంతో రాజశేఖర్ ఘోరమైన నిర్ణయం తీసుకున్నాడు. భూమిని చదును చేయడానికి ట్రాక్టర్, జెసిబి సాయంతో పనులు సాగుతుండగా, అప్పలనాయుడు దంపతులు అక్కడికి వచ్చి రాధ పేరు మీద ఉన్న భూమిని చెడగొట్టకుండా ఆపేందుకు యత్నించారు. కానీ కోపంతో ఊగిపోతున్న రాజశేఖర్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ట్రాక్టర్ ఎక్కి నేరుగా తల్లిదండ్రులపై దాడికి దిగాడు.

కన్నీరు పెట్టించిన కొడుకు మానవ మృగతనం

పరిస్థితి గమనించిన తల్లిదండ్రులు పరుగు పరుగున అక్కడ నుండి పారిపోయి రాజశేఖర్ నుండి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయినా సరే రాజశేఖర్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వారిని గుద్దేందుకు మరోసారి ప్రయత్నించాడు. చివరికి ఎలాగైనా ప్రాణాలతో బయటపడాలని ప్రయత్నించిన అప్పలనాయుడు, జయ దంపతులు రాజశేఖర్ కాలు మొక్కి మన్నించమని వేడుకున్నా, అతడి హృదయం కరగలేదు. పాశవికంగా ట్రాక్టర్‌తో ఢీకొట్టి ఇద్దరినీ అతి క్రూరంగా హతమార్చాడు. నిమిషాల వ్యవధిలోనే ఈ భయానక దృశ్యం జరిగింది. అక్కడే పనిచేస్తున్న వర్కర్లు ఈ దారుణ దృశ్యాన్ని చూసి భయంతో పరుగులు తీశారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడు రాజశేఖర్ పరారీలో ఉండగా, అతడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

సమాజాన్ని శోకసాగరంలో ముంచిన ఘటన

విజయనగరం జిల్లాలో చోటుచేసుకున్న ఈ దారుణం అందరినీ షాక్‌కు గురి చేసింది. కతల్లిదండ్రుల ప్రాణాలు తీసే విధంగా కొడుకు అమానుషంగా ప్రవర్తించిన దృశ్యాన్ని స్థానికులు ఆశ్చర్యంతో, విషాదంతో చూస్తున్నారు. మానవ సంబంధాలు మరణిస్తున్న ఈ కాలంలో, మమతలకు విలువ లేకుండా మారిపోతున్న పరిస్థితులు ప్రజలను తీవ్ర ఆవేదనకు గురిచేస్తున్నాయి. ఆస్తి కోసం ప్రాణాలు తీసేంతకూ మానవత్వం ఎంత దిగజారిందో ఈ ఘటన మరోసారి ఆవిష్కరించింది.

READ ALSO: Murder: పెరుగుతున్న వివాహేతర సంబంధాలు హంతకులుగా మారుతున్న వైనం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఏసీబీ దాడుల్లో దగదర్తి తహసీల్దార్ అక్రమాస్తుల గుట్టురట్టు

ఏసీబీ దాడుల్లో దగదర్తి తహసీల్దార్ అక్రమాస్తుల గుట్టురట్టు

క్లీన్ చిట్ లేదు.. అంతా అబద్ధం! కల్తీ నెయ్యి గుట్టు విప్పిన బి.ఆర్. నాయుడు.

క్లీన్ చిట్ లేదు.. అంతా అబద్ధం! కల్తీ నెయ్యి గుట్టు విప్పిన బి.ఆర్. నాయుడు.

తెప్ప‌పై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత గోవింద‌రాజ‌స్వామివారి క‌టాక్షం

తెప్ప‌పై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత గోవింద‌రాజ‌స్వామివారి క‌టాక్షం

అడ్వెంచర్ టూరిజంకు కుప్పం కేరాఫ్ అడ్రస్.. బౌల్డరింగ్ పార్కును ప్రారంభించిన సీఎం.

అడ్వెంచర్ టూరిజంకు కుప్పం కేరాఫ్ అడ్రస్.. బౌల్డరింగ్ పార్కును ప్రారంభించిన సీఎం.

టెక్నాలజీ ప్రయోగశాలగా కుప్పం – చంద్రబాబు

టెక్నాలజీ ప్రయోగశాలగా కుప్పం – చంద్రబాబు

అమరావతి రైతు ప్లాట్లలో నిర్మాణాలకు అనుమతి

అమరావతి రైతు ప్లాట్లలో నిర్మాణాలకు అనుమతి

ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, 14న బడ్జెట్!

ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, 14న బడ్జెట్!

ఫిబ్రవరి 3న కేబినెట్ భేటీ.. బడ్జెట్ అంశాలపై కీలక నిర్ణయాలు!

ఫిబ్రవరి 3న కేబినెట్ భేటీ.. బడ్జెట్ అంశాలపై కీలక నిర్ణయాలు!

రాజకీయ అవినీతికి అంతం లేదా?

రాజకీయ అవినీతికి అంతం లేదా?

సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసిన ఎన్సీపీ నేతలు..

సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసిన ఎన్సీపీ నేతలు..

కోకో గింజలకూ ధరల విధానం అవసరం

కోకో గింజలకూ ధరల విధానం అవసరం

ఆంధ్రాలో 301 బార్లకు రీ-నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రాలో 301 బార్లకు రీ-నోటిఫికేషన్ విడుదల

📢 For Advertisement Booking: 98481 12870