हिन्दी | Epaper
నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Andhrapradesh: ఏపీలో నామినేటెడ్ పోస్టులకు కొత్త జాబితా విడుదల

Sharanya
Andhrapradesh: ఏపీలో నామినేటెడ్ పోస్టులకు కొత్త జాబితా విడుదల

ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇటీవల 30 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్లను నియమించింది. ఈ నియామకాలలో 25 మంది టీడీపీ నేతలు, 4 మంది జనసేన నాయకులు, ఒకరు బీజేపీకి చెందిన వారు ఉన్నారు.

తెలుగుదేశం పార్టీ (TDP): 25 పదవులు, జనసేన పార్టీ (JSP): 4 పదవులు, భారతీయ జనతా పార్టీ (BJP): 1 పదవి​ ప్రభుత్వ వర్గాల ప్రకారం, ఈ నియామకాలు ప్రజాభిప్రాయం ఆధారంగా చేపట్టినట్లు తెలిపారు.

నూతనంగా నియమితులైన 30 మార్కెట్ కమిటీ ఛైర్మన్లు

  1. బండి రామాసురరెడ్డి – పులివెందుల – సింహాద్రిపురం
  2. బచ్చు శేఖర్ – కాకినాడ నగరం – కాకినాడ
  3. బొల్లా వెంకటరావు – ఉండి – ఆకివీడు
  4. బొందలపాటి అమరేశ్వరి – ప్రత్తిపాడు (గుంటూరు) – ప్రత్తిపాడు
  5. బుద్ధ మణిచంద్ర ప్రకాష్ – ఇచ్ఛాపురం – ఇచ్ఛాపురం
  6. చేకూరి సుబ్బారావు – యర్రగొండపాలెం (ఎస్సీ) – వై. పాలెం
  7. చిట్టూరి శ్రీనివాస్ – గన్నవరం (ఎస్సీ) – అంబాజీపేట
    8.దాసం ప్రసాద్ – తణుకు – అత్తిలి
  8. కె. సుధాకరయ్య – చంద్రగిరి – పాకాల
  9. కరణం శ్రీనివాసులు నాయుడు – పుంగనూరు – సోమాల
  10. కర్రియావుల భాస్కర్ నాయుడు – పూతలపట్టు (ఎస్సీ) – బంగారుపాలెం
  11. కాట్రెడ్డి మల్లికార్జున్ రెడ్డి – బనగానపల్లె – బనగానపల్లి
  12. కోగంటి వెంకటసత్యనారాయణ – నందిగామ (ఎస్సీ) – కంచికచెర్ల
  13. కొల్లూరి వెంకటేశ్వరరావు – అవనిగడ్డ – అవనిగడ్డ (టీడీపీ)
  14. కొండా ప్రవీణ్ కుమార్ – పెనమలూరు – ఉయ్యూరు
  15. మచ్చల మంగతల్లి – పాడేరు (ఎస్టీ) – పాడేరు
  16. మార్ని వాసుదేవ్ – రాజమండ్రి రూరల్ – రాజమండ్రి
  17. నాదెళ్ల శ్రీరామ్ చౌదరి – కొవ్వూరు (ఎస్సీ) – కొవ్వూరు
  18. నర్రా వాసు – మైలవరం – విజయవాడ
  19. ఒడుగు తులసీరావు – పెడన – మల్లేశ్వరం (హెచ్‌క్యూ) బంటుమిల్లి
  20. పగడాల వరలక్ష్మి – రైల్వే కోడూరు – కోడూరు
  21. పచ్చికూర రాము – అనకాపల్లి – అనకాపల్లి
  22. పొనకళ్ల నవ్యశ్రీ – మైలవరం – మైలవరం
  23. పుప్పాల అప్పలరాజు – మాడుగుల – మాడుగుల
  24. ఎస్జీఎన్ వెంకట దుర్గా ప్రసాద్ (కుంచె నాని) – మచిలీపట్నం – మచిలీపట్నం
  25. ఎస్. గౌష్ బాషా – చంద్రగిరి – చంద్రగిరి
  26. శేషపు శేషగిరి – ఉంగుటూరు – భీమడోలు
  27. సింగంరెడ్డి నాగేశ్వర రెడ్డి – జమ్మలమడుగు – జమ్మలమడుగు
  28. సయ్యద్ ఇమామ్ సాహెబ్ – మార్కాపురం – పొదిలి
  29. తురక వీరాస్వామి – గురజాల – పిడుగురాళ్ల

ప్రస్తుతం రాష్ట్రంలో 218 మార్కెట్ కమిటీలు ఉండగా, ఇప్పటికే మూడు విడతల్లో 115 కమిటీలకు నామినేటెడ్ పదవులు భర్తీ చేశారు. ఇంకా 103 కమిటీలు ఖాళీగా ఉన్నాయి. మిగిలిన 103 మార్కెట్ కమిటీలకు త్వరలో పాలక మండళ్లను నియమించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Read also: PM Modi : అమరావతి పునః ప్రారంభోత్సవానికి ప్రధాని షెడ్యూల్‌ ఖరారు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఈ నెల 17న సుప్రభాతం సేవ రద్దు

ఈ నెల 17న సుప్రభాతం సేవ రద్దు

ధనుర్మాసం 2025: APSRTC ప్రత్యేక బస్సులు..

ధనుర్మాసం 2025: APSRTC ప్రత్యేక బస్సులు..

ఏపీలో వారికి రూ.5వేలు

ఏపీలో వారికి రూ.5వేలు

భద్రతకు భారీ పెట్టుబడి.. పోలీసు శాఖలో రూ.1000 కోట్ల ప్రాజెక్టులు

భద్రతకు భారీ పెట్టుబడి.. పోలీసు శాఖలో రూ.1000 కోట్ల ప్రాజెక్టులు

రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్: రూ.1 లక్ష రుణం

రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్: రూ.1 లక్ష రుణం

రాజధాని పరిధిలోని భూమిలేని పేదలకు

రాజధాని పరిధిలోని భూమిలేని పేదలకు

నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం..షెడ్యూల్, స్టాప్స్, టికెట్ ధరలు ఇవే

నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం..షెడ్యూల్, స్టాప్స్, టికెట్ ధరలు ఇవే

పొట్టి శ్రీరాములు వర్ధంతి.. నివాళి అర్పించిన సీఎం

పొట్టి శ్రీరాములు వర్ధంతి.. నివాళి అర్పించిన సీఎం

అనకాపల్లిలో వ్యూహాత్మక అణు పరిశోధనలకు కొత్త కేంద్రం

అనకాపల్లిలో వ్యూహాత్మక అణు పరిశోధనలకు కొత్త కేంద్రం

అమరావతిలో రూ.165 కోట్లతో జ్యుడీషియల్ అకాడమీ భవనం

అమరావతిలో రూ.165 కోట్లతో జ్యుడీషియల్ అకాడమీ భవనం

తిరుపతి–చిత్తూరు జిల్లాల్లో నో హెల్మెట్ నో పెట్రోల్ అమలు

తిరుపతి–చిత్తూరు జిల్లాల్లో నో హెల్మెట్ నో పెట్రోల్ అమలు

పండిన ప్రతి ధాన్యపు గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది

పండిన ప్రతి ధాన్యపు గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది

📢 For Advertisement Booking: 98481 12870