rtc

ఆర్టీసీ బస్సులో రూ. 2 లక్షలు చోరీ

పల్నాడు జిల్లా…
ఈపూరు

ఆర్టీసీ బస్సులో పరుసు కత్తిరించి రెండు రూ. 2 లక్షలు అపహరించిన ఘటనపై సీఐ విజయ్ చరణ్ ఆధ్వర్యంలో గురువారం పోలీసులు విచారణ చేస్తున్నారు.ఈపూరు మండలం ఆరేపల్లి ముప్పాళ్లకు చెందిన కె. సుజాత గుంటూరు వెళ్ళేందుకు బస్టాండ్కి వచ్చారు.బస్సు ఎక్కిన తర్వాత పర్సులో ఉండాల్సిన నగదు మాయమైంది.పరుసు కింది భాగం కత్తిరించి ఉండటం గమనించారు.పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related Posts
ఏపీ బడ్జెట్ పై షర్మిల ఆగ్రహం
బడ్జెట్‌లో సూపర్ సిక్స్ కి అధిక ప్రాధాన్యత

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.3.22 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన తొలి పూర్తి స్థాయి బడ్జెట్‌పై కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ఈ బడ్జెట్ Read more

‘సెంచరీ’ కొట్టేందుకు షార్ సిద్ధం
SDSC 100 sriharikota

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం (షార్) తమ వందో ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఈ అరుదైన మైలురాయిని సాధించేందుకు ఇస్రో జట్టు పెద్ద ఎత్తున ఏర్పాట్లు Read more

విశాఖ సెంట్రల్ జైల్లో 66మందిపై బదిలీ వేటు
vizag central jail

విశాఖ సెంట్రల్ జైల్లో ఇటీవల సంభవించిన వివాదం నేపథ్యంలో 66మందిపై బదిలీ చర్యలు చేపట్టారు. జైలు అధికారులు ఖైదీల ఎదుట తమను దుస్తులు విప్పించి తనిఖీ చేయాల్సి Read more

గుర్లలో పవన్‌ కల్యాణ్‌ పర్యటన..డయేరియా బాధితులకు పరామర్శ
Deputy CM Pawan Kalyan visits gurla

అమరావతి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విజయం నగరం జిల్లాలో గ్రామాల్లో డయేరియా వ్యాప్తి గురించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డయేరియా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *