ai

టెక్కీల స్థానంలో ఏఐ: టెక్ కంపెనీ సీఈవో..

ప్రపంచ స్థాయిలో ఇప్పుడు ఐటీ ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తున్న అంశం ఏఐ. చాలా మంది సీఈవోలు, కంపెనీల నాయకులు దీనితో ఉద్యోగులకు ప్రమాదం ఉండదని సర్థిచెప్పే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు దానికి పూర్తి భిన్నంగా ఉండనున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే చాలా కంపెనీలు ఏఐని చాపకింద నీరులా పనిలో డిప్లాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రపంచ స్థాయిలో ఇప్పుడు ఐటీ ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తున్న అంశం ఏఐ. చాలా మంది సీఈవోలు, కంపెనీల నాయకులు దీనితో ఉద్యోగులకు ప్రమాదం ఉండదని సర్థిచెప్పే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు దానికి పూర్తి భిన్నంగా ఉండనున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే చాలా కంపెనీలు ఏఐని చాపకింద నీరులా పనిలో డిప్లాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచ స్థాయిలో ఇప్పుడు ఐటీ ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తున్న అంశం ఏఐ. చాలా మంది సీఈవోలు, కంపెనీల నాయకులు దీనితో ఉద్యోగులకు ప్రమాదం ఉండదని సర్థిచెప్పే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు దానికి పూర్తి భిన్నంగా ఉండనున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే చాలా కంపెనీలు ఏఐని చాపకింద నీరులా పనిలో డిప్లాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

అంటే రానున్న కాలంలో ఏఐ నిర్వహించలేని సంక్లిష్ట సమస్యలను మాత్రమే ఇంజనీర్లు పరిష్కరిస్తారని తెలుస్తోంది. మెటా దాని ఏఐ ప్రయాణంలో ఒంటరిగా లేదు. ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ అయిన క్లార్నా కూడా ఏఐ-ఆధారిత ఆటోమేషన్‌కు మద్దతునిచ్చింది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌ల మాతృసంస్థ మెటా.. తక్కువ పనితీరు కనబరిచిన సుమారు 3,600 మంది ఉద్యోగులను తొలగించనుందని తెలుస్తోంది. మార్క్ ఏఐ గురించి కీలక కామెంట్స్ చేసిన సమయంలోనే ఉద్యోగుల తొలగింపులకు సంబంధించిన కీలక ప్రకటన రావటం ఆందోళనలు పెంచుతోంది.

Related Posts
జర్మనీలో క్రిస్మస్ మార్కెట్ దాడిలో 7 భారతీయులు గాయపడ్డారు..
german christmas market attack

జర్మనీకి చెందిన మాగ్డెబర్గ్‌లో జరిగిన క్రిస్మస్ మార్కెట్ దాడిలో 7 భారతీయులు గాయపడ్డారు. ఈ దాడి జరిగిన తర్వాత, మూడు భారతీయులను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. Read more

స‌మ‌గ్ర ఇంటింటి కుటుంబ స‌ర్వేపై అధికారులతో సీఎస్ టెలీ కాన్ఫ‌రెన్స్
CSMeeting

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. ఈ సర్వేను పర్యవేక్షించడం, సర్వే Read more

3 ప్రధాన సంస్థలతో ఒప్పందాలు- మంత్రి లోకేష్
Agreements with 3 major ins

రాష్ట్రంలో యువతకు ఉద్యోగావకాశాలను పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, ఈ మేరకు వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు సంకల్పించినట్లు మంత్రి లోకేష్ వెల్లడించారు. ఈ Read more

కాసేపట్లో కాంగ్రెస్ కీలక సమావేశం
key meeting of the Congress

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పాలన ఏడాది పూర్తి చేసుకున్న నేపథ్యంలో, ఈరోజు గాంధీభవన్లో PCC రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి AICC Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *