NEW PHC

ఏపీలో కొత్తగా 88 పీహెచ్సీలు

ఏపీలో 88 కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి ప్రతాప్ రావు జాదవ్ పార్లమెంటులో తెలిపారు. PHCల్లో 72 మంది స్టాఫ్ నర్సులకు 68 మందిని, 45 మంది వైద్యులకు 42 మందిని నియమించినట్లు చెప్పారు. జిల్లా అర్బన్ పీహెచ్సీల్లో 97 మంది స్టాఫ్ నర్సులకు 86 మందిని, 49 మంది వైద్యులకు 48 మందిని నియమించినట్లు వెల్లడించారు.

ప్ర‌జ‌ల‌కు మెరుగైన వైద్య సేవ‌లు అందించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా నివేదిక ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లోని 26 జిల్లాలో మొత్తం 88 కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పి.హెచ్.సి) లు ఏర్పాటు చేయ‌నుండ‌గా, ఎన్టీఆర్ జిల్లాలో రెండు ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాలకు ఆమోదం ల‌భించిన‌ట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ స‌హాయ మంత్రి ప్రతాప్ రావు జాదవ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

టీడీపీ ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల గురించి అడిగిన ప‌లు ప్రశ్నల‌కు శుక్ర‌వారం కేంద్ర స‌హాయ మంత్రి బదులిచ్చారు. అలాగే ఎన్టీఆర్ జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (PHCs) 72 మంది స్టాఫ్ న‌ర్సులకి ఆమోదం ల‌భించ‌గా ప్ర‌స్తుతం అందుబాటులో 68 మంది స్టాఫ్ న‌ర్సులను నియ‌మించిన‌ట్లు తెలిపారు. డాక్ట‌ర్ల విష‌యానికి వ‌స్తే 45 మంది డాక్ట‌ర్స్ కి ఆమోదం ల‌భిస్తే ప్ర‌స్తుతం అందుబాటులో 42 మంది డాక్ట‌ర్ల నియామ‌కం జ‌రిగింద‌న్నారు. జిల్లాలోని ఈ ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల్లో నిపుణులైన వైద్యుల నియామ‌కం జ‌ర‌గ‌లేద‌ని పేర్కొన్నారు.

Related Posts
మహాసేన రాజేష్ తండ్రి కన్నుమూత లోకేష్ సంతాపం
మహాసేన రాజేష్ తండ్రి కన్నుమూత లోకేష్ సంతాపం

టీడీపీ నాయకుడు మహాసేన రాజేష్ తండ్రి మరణం: విషాదంలో పార్టీ టీడీపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ ఇంట విషాదం తగిలింది. ఆయన తండ్రి సరిపెళ్ల సాధు Read more

బడ్జెట్‌ పై నిర్మలమ్మ కసరత్తులు..త్వరలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో భేటీ
Nirmalamma exercises on the budget.meeting with the finance ministers of the states soon

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ రానున్న ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కోసం కసరత్తులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో నిర్మలాసీతారామన్‌ భేటి కానున్నట్లు సమాచారం. Read more

ఈ నెల 29న విశాఖలో పర్యటించనున్న ప్రధాని మోడీ
PM Modi will visit Gujarat today and tomorrow

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ ఈ నెల 29న విశాఖలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అంతేకాక.. విశాఖ నగరంలో ప్రధాని Read more

కలెక్టరేట్‌లో రమ్మీ ఆడిన రెవెన్యూ అధికారి.. !
Revenue officer who played rummy in collectorate.

అమరావతి: కీలక సమావేశంలో అనంతపురం డిఆర్ఓ మాలోల రమ్మీ గేమ్ ఆడడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనంతపురం జిల్లా కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్ లో వేది కపై Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *