jammu

జమ్ములో ఎన్‌కౌంటర్‌.. ఐదుగురు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులకు భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి.
జమ్ములోని కుల్గామ్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పులో ఐదుగురు టెర్రరిస్టులు హతమయ్యారు. చోటుచేసుకున్నాయి. . కుల్గామ్‌ జిల్లాలోని బెహిబాగ్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో స్థానిక పోలీసులతో కలిసి భద్రతా దళాలు తనిఖీలు నిర్వహించాయి.
ఇద్దరు సిబ్బంది గాయపడ్డారు
ఈ క్రమంలో ముష్కరులు భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. ప్రతిగా జరిపిన కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు చనిపోయారని ఇండియన్‌ ఆర్మీకి చెందిన చినార్‌ కార్ప్స్‌ ఎక్స్‌ వేదికగా వెళ్లడించింది. టెర్రరిస్టుల కాల్పుల్లో ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడినట్లు తెలిపింది. ఆ ప్రాంతంలో గాలింపు కొనసాగుతున్నదని పేర్కొంది. మృతులను ఇంకా గుర్తించాల్సి ఉందని వెల్లడించింది. కుల్గామ్‌లో భద్రతా బలగాలు మరిన్ని తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాల్పులో మరణించిన టెర్రరిస్టుల మృతదేహాలను అధికారుల పరిశీలిస్తున్నారు.

Related Posts
IPL Match 2025: వర్ష సూచనతో ఐపీఎల్ మొదటి మ్యాచ్ కొనసాగేనా
IPL Match 2025: వర్ష సూచనతో ఐపీఎల్ మొదటి మ్యాచ్ కొనసాగేనా

ఐపీఎల్ 18వ సీజన్ తొలి మ్యాచ్‌కి వాతావరణం ఆటంకం: ఆరెంజ్ అలర్ట్ జారీ ఐపీఎల్ 18వ సీజన్‌కు భారీ అడ్డంకి క్రికెట్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు Read more

జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం
national consumers day

డిసెంబర్ 24 రోజును జాతీయ వినియోగదారుల హక్కుల రోజు గా ప్రకటించి, వినియోగదారుల హక్కులపై అవగాహన పెంచేందుకు ప్ర‌య‌త్నాలు చేయ‌డం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా, ప్రతి వ్యక్తి ఒక Read more

ఆర్జీ కార్ కేసులో సంజయ్ రాయ్ కోర్టులో ఏం చెప్పాడు?
ఆర్జీ కార్ కేసులో సంజయ్ రాయ్ కోర్టులో ఏం చెప్పాడు?

కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, హత్య కేసులో మాజీ సివిల్ వాలంటీర్ సంజయ్ రాయ్‌ను దోషిగా నిర్ధారించారు. తనను Read more

మహిళా ఎస్సైపై యువకుల దాడి..చివరికి ఏమైంది?
గుడివాడలో మహిళా ఎస్సైపై దాడి.. పోలీసులు ఏం చేశారు?

విజయనగరం జిల్లా వేపాడ మండలం గుడివాడ గ్రామంలో మంగళవారం రాత్రి వేణుగోపాలస్వామి జాతర సందర్భంగా ఘర్షణలు చోటుచేసుకున్నాయి. సంప్రదాయంగా ప్రతి ఏటా నిర్వహించే ఈ జాతరలో డాన్స్‌ Read more