ఈ ఏడాది దేశంలో ఈ శీతాకాలంలో మరింత చలి (Weather) తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, IMD హెచ్చరించింది. మధ్య, వాయవ్య, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో చలిగాలులు ఎక్కువగా వీస్తాయని IMD అంచనా వేసింది.
Read Also: AP Weather: ‘దిత్వా’ తుపాన్.. మరో రెండు రోజులు వర్షాలు
చలి ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది
హరియాణా, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని IMD పేర్కొంది. ఆయా రాష్ట్రాల్లో 4-5 రోజులు ఎక్కువగా కోల్డ్ వేవ్స్ ఉంటాయని IMD చెప్పింది. కాగా దేశంలో ఇప్పటికే చలి పెరిగిపోయింది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: