Pariksha Pe Charcha: విద్యార్థులతో ముచ్చటించిన ప్రధాని మోదీ

Read Time:  1 min
Pariksha Pe Charcha: విద్యార్థులతో ముచ్చటించిన ప్రధాని మోదీ
FONT SIZE
GET APP
pariksha-pe-charcha-prime-minister-modi-interacts-with-students
pariksha-pe-charcha-prime-minister-modi-interacts-with-students

పరీక్షల సమయం దగ్గరపడుతున్న వేళ విద్యార్థుల్లో సహజంగానే ఒత్తిడి, భయం, ఆందోళన పెరుగుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో వారికి ధైర్యం చెప్పి, సానుకూల దృక్పథాన్ని అలవాటు చేయడమే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించే కార్యక్రమం ‘పరీక్షాపే చర్చా’. (Pariksha Pe Charcha) ఈ ఏడాది కూడా ఈ కార్యక్రమం ద్వారా మోదీ దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులతో నేరుగా సంభాషించి, వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

Read Also: Car Prices: టయోటా కార్ల ధరల పెంపు

ఈ వీడియోను అందరూ చూడాలి

ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను శుక్రవారం మోదీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా షేర్ చేస్తూ, ‘పరీక్షలను సానుకూలంగా, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవడం గురించి విద్యార్థులతో అద్భుతమైన చర్చ జరిగింది’ అని పేర్కొన్నారు. ఈ వీడియోను అందరూ చూడాలని ఆయన సూచించారు.కాగా.. ఈ చర్చలో ఢిల్లీ, కోయంబత్తూరు, రాయ్‌పూర్, గౌహతి నుంచి విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం, పరీక్షల ఒత్తిడిని (Exam Stress) తగ్గించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.