Breaking News: AP: ప్రారంభమైన పల్స్ పోలియో కార్యక్రమం

Read Time:  1 min
Breaking News: AP: ప్రారంభమైన పల్స్ పోలియో కార్యక్రమం
FONT SIZE
GET APP
AP: Pulse polio program launched
AP: Pulse polio program launched

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది.. ఐదేళ్లలోపు పిల్లలకు వైద్య సిబ్బంది పోలియో చుక్కలు వేస్తున్నారు. తిరుపతి జిల్లాలో తిరుమల శ్రీవారి ఆలయం వ‌ద్ద టీటీడీ ముఖ్య వైద్యాధికారి డాక్ట‌ర్ కుసుమకుమారి పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. కాగా, ఇవాళ 38,267 బూత్‌ల ద్వారా 54,07,663 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్నారు.

Read Also: EO Srinivasa Rao: శ్రీశైలం ఆలయ పవిత్రతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.