हिन्दी | Epaper
ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత ఎపిలో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ ఈరోజు బంగారం ధరలు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత ఎపిలో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ ఈరోజు బంగారం ధరలు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత ఎపిలో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ ఈరోజు బంగారం ధరలు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత ఎపిలో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ ఈరోజు బంగారం ధరలు

Trump: ఇరాన్‌తో వ్యాపారం చేస్తే అదనపు పన్ను..భారత్‌పై ప్రభావం

Vanipushpa
Trump: ఇరాన్‌తో వ్యాపారం చేస్తే అదనపు పన్ను..భారత్‌పై ప్రభావం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump) మరోసారి తన ‘టారిఫ్’ అస్త్రాన్ని ప్రయోగించారు. ఇరాన్‌ పై ఒత్తిడి పెంచే క్రమంలో భాగంగా ఆ దేశంతో వాణిజ్య సంబంధాలు కలిగి ఉన్న ఏ దేశమైనా అమెరికాకు చేసే ఎగుమతులపై 25% అదనపు సుంకాన్ని చెల్లించాల్సి ఉంటుందని ప్రకటించారు. “ట్రూత్ సోషల్” వేదికగా ఆయన చేసిన ఈ ప్రకటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారతదేశంలో కలకలం రేపుతోంది. ఇరాన్‌ లో గత కొద్ది రోజులుగా జరుగుతున్న తీవ్ర ప్రభుత్వ వ్యతిరేక నిరసనల నేపథ్యంలో ట్రంప్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇండియాపై పడనున్న పన్ను భారం ఎంత? భారతదేశానికి అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. అయితే ఇప్పటికే భారతీయ ఉత్పత్తులపై అమెరికా 50% వరకు పన్నులు విధిస్తోంది. ఇందులో 25% రెసిప్రోకల్ టారిఫ్స్ కాగా మరో 25% రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటున్నందుకు విధిస్తున్న రుసుము.

Read Also: Sankranti: పండుగ వేళ భారీగా పెరిగిన నూనెల ధరలు..

Trump: ఇరాన్‌తో వ్యాపారం చేస్తే అదనపు పన్ను..భారత్‌పై ప్రభావం
Trump: ఇరాన్‌తో వ్యాపారం చేస్తే అదనపు పన్ను..భారత్‌పై ప్రభావం

పన్ను భారం ఏకంగా 75% కి చేరే ప్రమాదం

ఇప్పుడు తాజా టారిఫ్స్ (US Tariffs) ప్రకటనతో ఇరాన్‌ తో వ్యాపారం చేస్తున్నందుకు మరో 25% తోడైతే భారత ఎగుమతులపై పన్ను భారం ఏకంగా 75% కి చేరే ప్రమాదం ఉంది. ఇది మన దేశ ఎగుమతిదారులకు పెను సవాలుగా మారనుంది. భారత్ – ఇరాన్ వాణిజ్య సంబంధాలు ఇరాన్‌ కు అత్యధికంగా ఎగుమతులు చేసే మొదటి ఐదు దేశాల్లో భారత్ ఒకటి. ముఖ్యంగా బాస్మతీ బియ్యం, టీ, చక్కెర, మందులు, ఎలక్ట్రికల్ మిషనరీ వంటివి భారత్ నుంచి ఇరాన్‌ కు వెళ్తుంటాయి. మరోవైపు మనం ఇరాన్ నుండి డ్రై ఫ్రూట్స్, కెమికల్స్, గ్లాస్‌వేర్ దిగుమతి చేసుకుంటాము. 2025 అక్టోబర్ గణాంకాల ప్రకారం.. ఇరాన్‌కు భారత ఎగుమతులు 56.1 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఈ కొత్త పన్నుల వల్ల ఈ వాణిజ్యం మరింత క్షీణించే అవకాశం ఉంది.

ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీయాలనే వ్యూహం

ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియా దేశాలకు చేరుకోవడానికి పాకిస్తాన్ మీదుగా వెళ్లకుండా ఇది ఒక గేట్‌వేలా పనిచేస్తుంది. అమెరికా ఇప్పటికే ఈ పోర్ట్ కార్యకలాపాలకు ఇచ్చిన శాంక్షన్ మినహాయింపును (Waiver) ఈ ఏడాది ఏప్రిల్ వరకు పొడిగించింది. అయితే తాజా టారిఫ్స్ (US Tariffs) నిబంధనలు కఠినంగా అమలు చేస్తే ఈ ప్రాజెక్టులో పాల్గొంటున్న భారతీయ సంస్థలు అమెరికా ఆంక్షల బారిన పడే అవకాశం ఉంది. మొత్తంగా ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీయాలనే వ్యూహం ఉంది. అయితే ఇది భారత్ వంటి మిత్ర దేశాల ఆర్థిక ప్రయోజనాలపై దెబ్బకొట్టేలా కనిపిస్తోంది. ఇప్పటికే అమెరికాతో ట్రేడ్ డీల్ కోసం భారత్ చర్చలు జరుపుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870