విజయవాడ : ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీల పునర్వ్య వస్థీకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జనాభా (10 వేలకు పైగా/310 వేలు), వార్షిక ఆదాయం (రూ.కోటి పైన/30 లక్షలకోటి) ప్రాతిపదికన పంచాయతీలను రూర్బన్, గ్రేడ్1, గ్రేడ్ 2, గ్రేడ్3గా నాలుగు రకాలుగా వర్గీకరించారు. ఇందుకు సంబంధించి కీలక అంశాలు గమనిస్తే రూర్బన్ పంచాయతీలు(359. 10,000 పైబడి జనాభా, రూ. కోటి కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవి. గిరిజన ప్రాంతాల్లో 5,000 పైబడి జనాభా ఉంటే చాలు.
Read also: Jana Sena Formation Day : జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలపై పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం
AP Grama Panchayat: Reorganization of Gram Panchayats
గ్రేడ్ 1 (3,082): 3,000 10,000 జనాభా, రూ.30 లక్షల రూ. కోటి ఆదాయం, మండల ప్రధాన కేంద్రాలు ఉంటాయి. మిగిలిన గ్రామాలను జనాభా (2,000 5 /1,500 తక్కువ) బట్టి గ్రేడ్ 2, గ్రేడ్ 3గా వర్గీకరించారు. పాలనా మార్పులు గమనిస్తే డిప్యూటీ ఎంపీడీఓ క్యాడర్ అధికారులను (ఎస్ఆర్ఎస్) నియమిస్తారు. 359 గ్రేడ్, పోస్టులను, జూనియర్ అసిస్టెంట్ పోస్టులను సీనియర్ అసిస్టెంట్లుగా అప్గ్రేడ్ చేశారు. క్లస్టర్ వ్యవస్థ రద్దు:7, 244 క్లస్టర్లను రద్దు చేసి, 13,351 గ్రామ పంచాయతీలను స్వతంత్ర పరిపాలనా విభాగాలుగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: