हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Top 10 Flight Accidents : వణికించిన టాప్ 10 విమాన ప్రమాదాలు

Divya Vani M
Top 10 Flight Accidents : వణికించిన టాప్ 10 విమాన ప్రమాదాలు

గుజరాత్‌ అహ్మదాబాద్‌లో (In Ahmedabad, Gujarat) గురువారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 242 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ విషాద ఘటన దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతి కలిగించింది.ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఈ ఘటనలో 35 మంది మృతి (35 people died) చెందారు. గతంలో భారత్‌లో చోటుచేసుకున్న వివిధ విమాన ప్రమాదాలను ఇప్పుడు ఓసారి గుర్తుచేసుకుందాం.

2020, కాలికట్
ఆగస్టు 7న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం రన్‌వే దాటి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 18 మంది మృతి చెందగా, 172 మంది ప్రాణాలతో బయటపడ్డారు.

2010, మంగళూరు
మే 22న జరిగిన ఈ ఘటనలో విమానం రన్‌వే దాటి కూలింది. 158 మంది మృతి చెందగా, కేవలం 8 మంది మాత్రమే బతికారు.

2000, పాట్నా
జూలై 17న అలయన్స్ ఎయిర్ విమానం రెసిడెన్షియల్ ఏరియాలో కూలిపోయింది. ఇందులో 60 మంది మరణించారు.

1996, చర్ఖీ దాద్రీ
నవంబర్ 12న రెండు విమానాలు గాలిలో ఢీకొన్నాయి. 349 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు.

1993, ఔరంగాబాద్
ఏప్రిల్ 26న టేకాఫ్ సమయంలో ట్రక్కును ఢీకొన్న ఈ ప్రమాదంలో 55 మంది మరణించారు.

1991, ఇంఫాల్
ఆగస్టు 16న జరిగిన ఈ ప్రమాదంలో 69 మంది ప్రాణాలు కోల్పోయారు.

1990, బెంగళూరు
ఫిబ్రవరి 14న జరిగిన ఘటనలో 92 మంది మరణించారు.

1988, అహ్మదాబాద్
అక్టోబర్ 19న ల్యాండింగ్ సమయంలో విమానం కూలిపోయింది. 133 మంది అక్కడికక్కడే చనిపోయారు.

1982, ముంబై
జూన్ 21న వాతావరణ మార్పుల కారణంగా విమానం కూలింది. 17 మంది మరణించారు.

1978, బాంద్రా
జనవరి 1న జరిగిన ఈ ఘోర ప్రమాదంలో 213 మంది మృతి చెందారు.ఈ ప్రమాదాలన్నింటిలోనూ వాతావరణం, రన్‌వే పొడవు, పైలట్ తప్పిదం వంటి అంశాలే ప్రధాన కారణాలుగా నిలిచాయి. ప్రతి సంఘటన విమాన భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది. ఈ దుర్ఘటనల్ని గుర్తు చేసుకుంటూ, భవిష్యత్తులో మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నది స్పష్టం అవుతోంది.

Read Also : Ahmedabad Plane Crash: అహ్మదాబాద్‌ ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదం..సినీ ప్రముఖుల సంతాపం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

DPDP గడువు కుదింపుతో భారత స్టార్టప్ పర్యావరణ వ్యవస్థకు సవాళ్లు

DPDP గడువు కుదింపుతో భారత స్టార్టప్ పర్యావరణ వ్యవస్థకు సవాళ్లు

సిక్కులపై ద్వేషమా? కాంగ్రెస్‌పై మోదీ ఘాటు విమర్శలు!

సిక్కులపై ద్వేషమా? కాంగ్రెస్‌పై మోదీ ఘాటు విమర్శలు!

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో సరిహద్దు భద్రతపై కీలక ప్రకటన చేశారు

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో సరిహద్దు భద్రతపై కీలక ప్రకటన చేశారు

చెన్నైలో బర్డ్ ఫ్లూ తో 1,500 కాకులు మృతి

చెన్నైలో బర్డ్ ఫ్లూ తో 1,500 కాకులు మృతి

బ్రాండ్ అంబాసిడర్‌గా హార్దిక్ పాండ్యా

బ్రాండ్ అంబాసిడర్‌గా హార్దిక్ పాండ్యా

ఇది సభ సంప్రదాయం కాదు : స్పీకర్ ఓం బిర్లా

ఇది సభ సంప్రదాయం కాదు : స్పీకర్ ఓం బిర్లా

భారత్‌ను చూసి నేర్చుకోవాలంటూ పాక్ ప్రజల ఆగ్రహం

భారత్‌ను చూసి నేర్చుకోవాలంటూ పాక్ ప్రజల ఆగ్రహం

పాక్ ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన బంగ్లా స్పోర్ట్స్ అడ్వైజర్

పాక్ ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన బంగ్లా స్పోర్ట్స్ అడ్వైజర్

సురక్షిత భవిష్యత్తుకు ప్రణాళికలు తప్పనిసరి

సురక్షిత భవిష్యత్తుకు ప్రణాళికలు తప్పనిసరి

చాట్‌బాట్ నుంచి కోడింగ్ వరకూ..

చాట్‌బాట్ నుంచి కోడింగ్ వరకూ..

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

కేంద్ర బడ్జెట్లో గ్రహాంతర పరిశోధనలకు పెద్దపీట

కేంద్ర బడ్జెట్లో గ్రహాంతర పరిశోధనలకు పెద్దపీట

📢 For Advertisement Booking: 98481 12870