हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Ex CM VIjay Rupani : రెండు సార్లు టికెట్ క్యాన్సిల్ మూడోసారి ప్రమాదం

Sudheer
Ex CM VIjay Rupani : రెండు సార్లు టికెట్ క్యాన్సిల్ మూడోసారి ప్రమాదం

గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ (Ex CM VIjay Rupani) మరణం పట్ల ఇప్పుడు విషాదకర వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. విజయ్ రూపానీ తొలుత తన లండన్ ప్రయాణానికి మే 19న విమాన టికెట్ బుక్ చేసుకున్నారు. అయితే వ్యక్తిగత కారణాలతో ఆ టికెట్‌ను చివరి సమయంలో రద్దు చేసుకున్నారు. అలాగే జూన్ 5న మళ్లీ లండన్ ప్రయాణానికి టికెట్ తీసుకుని మరోసారి ప్రయాణాన్ని పూర్తిగా విరమించుకున్నారు. ఈ రెండు సందర్భాల్లో ప్రయాణం రద్దవడం ఓ యాదృచ్ఛికత అనిపించవచ్చు కానీ మూడోసారి మాత్రం విషాదాంతం (AIr india plane crash) చోటు చేసుకుంది.

మూడోసారి ప్రయాణమే విషాదాంతం

జూన్ 12న విజయ్ రూపానీ చివరికి లండన్ వెళ్లే ఉద్దేశంతో విమానంలో ఎక్కారు. అదే రోజున జరిగిన విమాన ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతున్నా, ఇప్పటికే ఇంజిన్ ఫెయిల్యూర్, సాంకేతిక లోపాలు వంటి అనుమానాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రమాదం ఆయన కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. గత రెండు ప్రయాణాలే సురక్షితంగా ఉండగా, మూడోసారి మాత్రం విమానం పయనమే చివరైపోయింది.

దురదృష్టకర ప్రయాణం

విజయ్ రూపానీ రాజకీయంగా సుస్థిర గుర్తింపు పొందిన నాయకుడు. గుజరాత్‌ను అభివృద్ధి పథంలో నడిపించిన నేతగా పేరు తెచ్చుకున్న ఆయన ఇలా అనూహ్యంగా మరణించడం రాజకీయ, సామాజిక వర్గాల్లో విషాదాన్ని నింపింది. అతని ప్రయాణాల నేపథ్యం చూసిన వారంతా ఇది ఓ దురదృష్టక సంయోగంగా భావిస్తున్నారు. మొదటి రెండు అవకాశాల్లో అతను ప్రయాణం చేయకపోవడం ఒక వరంగా కనిపించగా, మూడోసారి మాత్రం అది ఆయుష్కాలం ముగిసిన ఘడియగా నిలిచిపోయింది.

Read Also : Thalliki Vandanam : ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాం – మంత్రి లోకేశ్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గోవా అగ్నిప్రమాదం.. పరిహారం ప్రకటించిన సీఎం

గోవా అగ్నిప్రమాదం.. పరిహారం ప్రకటించిన సీఎం

డీకే శివకుమార్ ED వేధింపులపై తీవ్ర ఆగ్రహం

డీకే శివకుమార్ ED వేధింపులపై తీవ్ర ఆగ్రహం

పాక్‌లో  భర్త మోసం: ప్రధాని మోదీని ఆశ్రయించిన మహిళ
1:14

పాక్‌లో  భర్త మోసం: ప్రధాని మోదీని ఆశ్రయించిన మహిళ

గోవా అగ్నిప్రమాదం: స్పందించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ

గోవా అగ్నిప్రమాదం: స్పందించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ

భారత్‌పై దాడికి పాక్ ఉగ్రవాదుల భారీ కుట్ర

భారత్‌పై దాడికి పాక్ ఉగ్రవాదుల భారీ కుట్ర

కస్టమర్లకు గోల్డెన్ ఛాన్స్.. టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు

కస్టమర్లకు గోల్డెన్ ఛాన్స్.. టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు

సికింద్రాబాద్ నుంచి దక్షిణ జ్యోతిర్లింగ్ ప్రత్యేక రైలు

సికింద్రాబాద్ నుంచి దక్షిణ జ్యోతిర్లింగ్ ప్రత్యేక రైలు

ఉద్యోగుల కోసం ‘రైట్ టు డిస్‌కనెక్ట్’ బిల్లు లోక్‌సభలో ప్రవేశం

ఉద్యోగుల కోసం ‘రైట్ టు డిస్‌కనెక్ట్’ బిల్లు లోక్‌సభలో ప్రవేశం

వాల్పారైలో చిరుత దాడి మరో బాలుడి ప్రాణం బలి

వాల్పారైలో చిరుత దాడి మరో బాలుడి ప్రాణం బలి

గోవాలో అగ్నిప్రమాదం.. 23 మంది మృతి

గోవాలో అగ్నిప్రమాదం.. 23 మంది మృతి

ఇండిగో 138 గమ్యస్థానాలకు సేవలు ప్రారంభం

ఇండిగో 138 గమ్యస్థానాలకు సేవలు ప్రారంభం

TET కొత్త నిబంధనలకు MP ఆందోళన

TET కొత్త నిబంధనలకు MP ఆందోళన

📢 For Advertisement Booking: 98481 12870